ఏఐటీయూసీ ఆధ్వర్యంలో పోస్టర్ల ఆవిష్కరణ

గూడూరు, మన న్యూస్ :- ఏఐటియుసి అనుబంధం గ్రామ వార్డు సచివాలయ ఎనర్జీ ఎంప్లాయీస్ అసోసియేషన్ 5 ఆధ్వర్యం లో జరుతున్న చలో విజయవాడ పోస్టర్లను గూడూరు డివిజన్ నాయకులు మధిర బాలయ్య గోగినేనిపురం లోని EE కార్యాలయం దగ్గర ఆవిష్కరించారు…

కార్మికులు డిమాండ్లు పరిష్కారం అయ్యేంతవరకు తగ్గేదే లేదు.సి.ఐ.టి.యు

గూడూరు, మన న్యూస్ :- మున్సిపల్ కార్మికులు దీర్ఘకాలికంగా నోచుకోని పలు సమస్యలు,కూటమి ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీలు ఇవ్వాల్సిన జి. ఓ.లును ఇచ్చి పరిష్కారం చేసేంతవరకు తగ్గేదే లేదని, మున్సిపల్ కార్మికులు, సి.ఐ.టి.యు నాయకులు డిమాండ్ చేశారు. తిరుపతి జిల్లా…

కత్తిపూడి వ్యవసాయ సహకార పరపతి సంఘం ఛైర్ పర్సన్, సభ్యులకు అభినందనలు తెలిపిన జనసేన నాయకులు…

శంఖవరం మనన్యూస్ ప్రతినిధి:- ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు, జిల్లా సహకార బ్యాంకులకు పాలక మండళ్ల నియామకాలకు ఎన్.డిడి.ఎ. కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సహకార సంఘాలకు పాలక మండళ్ళ నియామకాల ప్రక్రియను జూలై నెలాఖరు…

శంఖవరం– వేళంగి బస్సుకు ఎంపీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనువాస్ కు వినతిపత్రం…

శంఖవరం/ కాకినాడ మనన్యూస్ ప్రతినిధి:- ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం శంఖవరం నుంచి వేళంగి గిరిజన గ్రామం వరకూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సు సౌకర్యాన్ని పునరుద్ధరించాలని కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కి గిరిజనులు…

ప్రజల మద్దతుతోనే రిలే నిరాహార దీక్ష…

శంఖవరం మన న్యూస్ ప్రతినిధి:- గ్రామ ప్రజల మద్దతుతోనే రిలే నిరాహార దీక్షకు సిద్ధమని సామాజిక ఉద్యమనేత, సేవా కార్యకర్త మేకల కృష్ణ అన్నారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం లో శంఖవరం మండలం శంఖవరం గ్రామ సిబ్బంది వీది రామాలయం…

సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గోన్న పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్..

మన న్యూస్ ఐరాల జులై-18 పూతలపట్టు నియోజకవర్గం లో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి ప్రజలు అడుగడుగునా నీరాజనాలు పలుకుతున్నారు. ఐరాల మండలం, చింతగుబ్బలపల్గె, మద్దిపట్లపల్లె గ్రామాల్లో సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికీ తెలుగుదేశం పార్టీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో…

ఐరాల మండలంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం..

మన న్యూస్ ఐరాల జులై-18 సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా పూతలపట్టు శాసనసభ్యులు డా. కలికిరి మురళీమోహన్ ఐరాల మండలంలో పలు అభివృద్ధి పనులకు శుక్రవారం శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా కామినాయనిపల్లె దళితవాడలో రూ.3 లక్షలతో సీసీ రోడ్డును,…

సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గోన్న పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్..

మన న్యూస్ ఐరాల జులై-18 పూతలపట్టు నియోజకవర్గం లో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ఉత్సాహంగా సాగుతుంది. ఐరాల మండలం, వైఎస్.గేటు, కామినాయనిపల్లె, కామినాయనిపల్లె దళితవాడ, కుల్లంపల్లె, కస్తూరినాయనిపల్లె రత్నగిరి, చిన్నవెంకటంపల్లె దళితవాడ, మట్టపల్లె, చింతగుంపలపల్లె గ్రామాల్లో సుపరిపాలనలో తొలి అడుగు…

పులివర్తి లక్ష్మీ భారతీ గారికి నివాళులు అర్పించిన పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్..

మన న్యూస్ (పూతలపట్టు నియోజకవర్గం) ప్రతినిధి జులై-18 చంద్రగిరి శాసనసభ్యులు పులివర్తి నాని తల్లి గారైన పులివర్తి లక్ష్మీ భారతీ మృతి పట్ల పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ సంతాపం వ్యక్తం చేశారు. శుక్రవారం పాకాల మండలం, పులివర్తివారిపల్లె గ్రామంలోని…