Category: ఆంధ్రప్రదేశ్

అక్టోబర్ 7 ‘చలో విజయవాడ’ విజయవంతం చేయాలి : రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం పిలుపు

చిత్తూరు, మన ధ్యాస అక్టోబర్ 5 : రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో అక్టోబర్ 7వ తేదీన విజయవాడలో జరగబోయే “చలో విజయవాడ – ఫ్యాప్టో ధర్నా” కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సంఘం పిలుపునిచ్చింది. ఈ మేరకు ఆదివారం ఉదయం పదకొండు…

ఏలేశ్వరంలో సూర్య హాస్పిటల్ ప్రారంభోత్సవం

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్;ఏలేశ్వరం లింగంపర్తి రోడ్డు,భారత్ గ్యాస్ ఎదురుగా డాక్టర్ బి.సురేష్ బాబు ఎంబిబిఎస్,ఎండి జనరల్ చే సూర్య హాస్పిటల్ ను ఆదివారం ప్రముఖ వ్యాపారవేత్త ఊర కృష్ణ ప్రారంభించారు.ఈ సందర్భంగా డాక్టర్ సురేష్ బాబు మీడియాతో…

ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవం : ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించిన ఎమ్మెల్యే

తవణంపల్లి అక్టోబర్ 5 మన ద్యాస తవణంపల్లి మండల కేంద్రంతవణంపల్లి మండలంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో ఆదివారం జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం జరిగింది సందర్భంగా రిటైర్డ్ టీచర్స్ కి ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక శాసనసభ్యులు డాక్టర్…

తవణంపల్లిలో అంగరంగ వైభవంగా అర్జున తపస్సు

తవణంపల్లి అక్టోబర్ 5 మన ద్యాస తవణంపల్లి మండల కేంద్రంలో 120 మహాభారత యజ్ఞ మహోత్సవంలో భాగంగా ఈరోజు అంగరంగ వైభవంగా అర్జున తపస్సు జరిగింది హరికథ కాలక్షేపం గాన కోకిల నాట్య మయూరి ఏ శారద వాయిద్యం ఏ సుదర్శనం…

మతం మారితే ఎస్సీ రిజర్వేషన్ రద్దు అవుతుంది : వజ్రాల చంద్రశేఖర్

తిరుపతి, మన ధ్యాస, అక్టోబర్ 5: –మతం మారితే ఎస్సీ రిజర్వేషన్ హక్కులు ఆటోమేటిక్‌గా రద్దు అవుతాయని న్యాయ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వజ్రాల చంద్రశేఖర్ స్పష్టం చేశారు. ఆదివారం తిరుపతిలోని సరస్వతీ శిశు మందిరంలో జరిగిన హిందూ ఉపాధ్యాయ సమితి…

బంగారుపాళ్యం మండల నాయకులను ఘనంగా సన్మానించిన ముభారఖ్

బంగారుపాళ్యం మండలం, తగువారిపల్లె గ్రామానికి చెందిన ముబారక్ కు ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించినటువంటి మండల కమిటీలో సెక్రటరీ పోస్ట్ వరించడం జరిగినది. ఈ సందర్భంగా ముబారక్ మాట్లాడుతూ సామాన్య కార్యకర్తనైన నాకు పార్టీ ఆవిర్భావం నుంచి వైఎస్ఆర్ పార్టీ…

మహిళా ఐక్య వేదిక కార్యవర్గ సమావేశం విజయవంతం..

శంఖవరం/కర్నూలు మన ధ్యాస ప్రతినిధి (అపురూప్) కర్నూలు జిల్లా మంత్రాలయం మండల కార్యవర్గ సమావేశాన్ని మంత్రాలయం మండల అధ్యక్షురాలు కమ్మరి లక్ష్మీ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా మహిళా ఐక్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలు పట్నం రాజేశ్వరి,…

ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం అండగా ఉంటుంది:….. ఏపీ ఆగ్రోస్ చైర్మన్ మాలేపాటి సుబ్బానాయుడు

*కోవూరులో ఆటో డ్రైవర్ల భారీ ర్యాలీ. మన ధ్యాస , కోవూరు,అక్టోబర్ 4:డ్రైవర్ల సేవలో పధకంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల 90 వేల 669 మంది డ్రైవర్లకు ఆర్ధిక సహాయం అందించి కూటమి ప్రభుత్వం పక్షపాతి అని ప్రక్షపాత…

కూటమి ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు అండగా ఉంటుంది: మంత్రి నారాయణ

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డ్రైవర్ల సేవలో పథకం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఏలేశ్వరం నగర పంచాయతీ ఎన్ కన్వెన్షన్ హాల్ దగ్గర ఆటో డ్రైవర్లతో కలిసి కూటమి నాయకులు చిత్రపటానికి మంత్రి పి…

ఏలేశ్వరం వైభవోపేతంగా అమ్మవారి నిమజ్జనం

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్:శ్రీ దేవి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఏలేశ్వరం పట్టణంలోని ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన అమ్మవారి విగ్రహల నిమజ్జన వేడుకలు శనివారం ప్రశాంతంగా ముగిశాయి. 11 రోజుల పాటు విశేష పూజలు అందుకున్న అమ్మవారిని…