రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందాలని పరమశివుని కోరుకున్న……రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు పొంగూరు నారాయణ
నెల్లూరు మూలపేటలోని మూలస్థానేశ్వర స్వామి వారిని తన కుమార్తె షరణితో కలిసి దర్శించుకున్న మంత్రి. మన ధ్యాస ,నెల్లూరు, అక్టోబర్ 23:నెల్లూరు మూలపేట మూలస్థానేశ్వర ఆలయంలో వైభవంగా కార్తీకమాస పూజోత్సవాలు నిర్వహించారు. రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు పొంగూరు నారాయణ…