Author: DURGASRINIVAS

Good

వరుపుల రాజా 3 వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించిన – వైభోగుల సుబ్బారావు యాదవ్ ;

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: వరుపుల రాజా,తాను అధికారంలో లేకపోయినప్పటికీ, నియోజకవర్గ వ్యాప్తంగా ఉచిత మెడికల్ క్యాంపులు మొదలైన ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించి, నియోజకవర్గ ప్రజల గుండెల్లో ఎన్నటికీ చెరగని ముద్ర వేశారని,నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో ఆయన లేని లోటు…

వైసీపీ సీనియర్ నేత శిడగం వెంకటేశ్వరరావును పరామర్శించిన-వైసిపి ఇన్చార్జ్.

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం:వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శిడగం వెంకటేశ్వరరావు స్థానిక ప్రైవేట్ ఆసుపత్రిలో ఇటీవల శస్త్ర చికిత్స జరిగింది. ఈ నేపథ్యంలో వెంకటేశ్వరరావును ప్రతిపాడు నియోజకవర్గ వైసిపి కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు పరామర్శించారు. వెంకటేశ్వరరావు ఆరోగ్య పరిస్థితిని…

బాణసంచా పేలుడు లో ప్రాణాలు కోల్పోయిన వారికి కోటి రూపాయలు పరిహారం ఇవ్వాలి సిపిఐ ఎంఎల్ వినోద్ మిశ్రా డిమాండ్

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం:వైసిపి ప్రభుత్వం వైజాగ్ ఫ్యాక్టరీలో చనిపోయిన వారికి కోటి రూపాయలు ఇస్తే కూటమి ప్రభుత్వం 20 లక్షలు ఇవ్వడం దారుణం అన్నారు.చేతులుకాలిక ఆకులు పట్టుకున్నట్టు సామెతగా ఉంది. వేటలపాలెం లో ప్రభుత్వ అధికారులు బాణసంచా కేంద్రాలకు.ఏటువంటి షరతులు…

నాటుసారా ని అరికట్టండి బద్రవరం గ్రామంలో మహిళా సంఘం

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: ఏలేశ్వరం మండలం గ్రామంలో విచ్చలవిడిగా నాటు సారా అమ్మకాలు జరుగుతున్న నిలుపుదల చేయాల్సిన ఎక్సైజ్ అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏగుపాటి అర్జున్ రావు అన్నారు.ఈ మేరకు…

తొమ్మిది సంవత్సరాల నిరీక్షణ అనంతరం వంగవీటి మోహన్ రంగ విగ్రహాన్ని ఆవిష్కరణ

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: ఏలేశ్వరం మండలం లింగంపర్తి గ్రామంలో గత తొమ్మిది సంవత్సరాల నిరీక్షణ అనంతరం వంగవీటి మోహన్ రంగ విగ్రహాన్ని ఎట్టకేలకు ఆదివారం ఆవిష్కరించారు. లింగంపర్తి వాటర్ ట్యాంక్ పక్కన మోహన్ రంగ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఏర్పాటు చేశారు.…

ఘణంగా జాతీయ సైన్స్ దినోత్సవం ప్రతి విద్యార్ది సైన్స్ పై ఆసక్తి కలిగి ఉండాలి-డా. డి సునీత , ప్రిన్సిపాల్

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం:ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏలేశ్వరం నందు సైన్స్ శాస్త్ర విభాగాల ఆద్వర్యంలో జాతీయ సైన్స్ దినోత్సవం ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డా. డి సునీత మరియు ముఖ్య అతిదీ ముందుగా సి…

ఏలేశ్వరం సామాజిక ఆరోగ్య కేంద్రానికి రెండు టేబుల్స్ బహుకరణ

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం:ఏలేశ్వరం సామాజిక ఆరోగ్య కేంద్రానికి సి హెచ్ సి చైర్మన్ వాగు రాజేష్ ఆధ్వర్యంలో పట్టణ టిడిపి నాయకులు బొదిరెడ్డి గోపి, మూది నారాయణస్వామి,సమక్షంలో రెండు టేబుల్స్ ను ఏలేశ్వరం గ్రామానికి చెందిన మోటమర్రి వీరబాబు ఆదిలక్ష్మి…

దేవార్శ్ హాస్పిటల్ సౌజన్యంతో రాచపల్లి లో ఉచిత మెడికల్ క్యాంపు

మన ధ్యాస ప్రతినిథి ప్రత్తిపాడు: ప్రత్తిపాడు మండలం, రాచపల్లి గ్రామంలో దేవర్స్ హాస్పటల్ వారి సౌజన్యంతో ఉచిత మెడికల్ క్యాంపు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా దేవర్స్ హాస్పటల్ అధినేత డాక్టర్ విజయ మేడం, డాక్టర్ సురేష్ మీడియాతో మాట్లాడారు.ఉచిత మెడికల్ క్యాంపు…

జనసేనాని పవన్ కళ్యాణ్ ఆదేశాలు తో,నా తండ్రి ఆశయాలు ను ముందుకు తీసుకెళ్తా.

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం:ఇటీవల ప్రారంభించిన జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం ఆపార్టీ అధినేత కొణిదల పవన్ కళ్యాణ్ పిలుపుమేరకు ఈనెల 26న ప్రారంభించడం జరిగింది.ప్రత్తిపాడు నియోజకవర్గ జనసేన పార్టీ మాజీ ఇంచార్జ్ వరుపుల తమ్మయ్య బాబు మరణానంతరం…

జర్నలిస్టుల సమస్యలపై ‘ఛలో విజయవాడ’ ఏపీడబ్ల్యూజేఎఫ్ పిలుపు పోస్టర్ ఆవిష్కరణ

మన ధ్యాస ప్రతినిథి కాకినాడ;రాష్ట్రంలోని జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ ( ఏపీడబ్ల్యుజేఎఫ్) ఆధ్వర్యంలో మార్చి 4న జరగనున్న చలో విజయవాడ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఫెడరేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు…