ఉగ్రవాద దాడులను నిరసిస్తూ జనసేన పార్టీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ
మన న్యూస్ ప్రతినిథి ప్రత్తిపాడు దుర్గా శ్రీనివాస్: జమ్ము కాశ్మీర్లోని బైసరన్ ప్రాంతంలో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేసి 28 మందిని హతమార్చడాన్ని జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మేడిశెట్టి సూర్యకిరణ్,జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి,సంయుక్త కార్యదర్శులు పెంటకోట మోహన్,దాసం…
గురుకులం పదోతరగతి ఫలితాల్లో అద్భుత విజయం
మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: బి.ఆర్.అంబేద్కర్ గురుకులం విద్యార్థులు ఈ రోజు విడుదలైన పదోతరగతి ఫలితాల్లో అద్భుతమైన ప్రతిభ కనబరిచారు.మొత్తం 77 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా,74 మంది ఉత్తీర్ణులయ్యారు. గురుకులం సాధించిన 96.5% పాస్ శాతం రాష్ట్ర…
కరెంటు వైర్లు తగిలి పూర్తిగా దగ్ధమైన టిప్పర్ లారీ
మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం (దుర్గా శ్రీనివాస్): ఏలేశ్వరం మండలం తూర్పు లక్ష్మీపురం గ్రామంలో కరెంటు వైర్లు తగిలి టిప్పర్ లారీ పూర్తిగా దగ్ధమైంది. తూర్పులక్ష్మీపురం గ్రామంలోని రామాలయం ఎదురుగా గ్రావెల్ రోడ్డు పనులు నిమిత్తము మట్టి వేయడం కోసం టిప్పర్…
సమస్యల నడుమ గ్రామ సచివాలయాలు
మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం (దుర్గా శ్రీనివాస్ ): ఏలేశ్వరం నగర పంచాయతీ పరిధిలోని ఉన్న 9 సచివాలయంలో అనేక సమస్యల నడుమ కొనసాగుతోంది.ఉద్యోగులు ప్రజలకు సేవలు అందించలేక పోవడంతోపాటు అందులో పని చేసే ఉద్యోగులు కనీస సౌకర్యాలు లేక పలు…
ప్రత్తిపాడు బార్ అసోసియేషన్ అధ్యక్షునిగా చిట్టిబాబు.
మన న్యూస్ ప్రతినిథి ప్రత్తిపాడు (దుర్గా శ్రీనివాస్): అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన ప్రత్తిపాడు బార్ అసోసియేషన్ ఎన్నికల్లో రాజాల చిట్టిబాబు ప్యానెల్ విజయం సాధించింది. చిట్టి బాబు తమ ప్రత్యర్థి ఆర్ వెంకటరావు పై 17 ఓట్లు మెజార్టీ తో గెలుపొందారు.…
ఏలేశ్వరంలో రన్ ఫర్ జీసస్ కార్యక్రమంలో పాల్గొన్న క్రైస్తవ సంఘాలు
మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం (దుర్గా శ్రీనివాస్):ఏలేశ్వరం పట్టణంలోని క్రైస్తవ సంఘాలు శనివారం ఉదయం 7 గంటల నుండి బాలాజీ చౌక్ సెంటర్ నుండి లింగవరం కాలనీ వరకు రన్ ఫర్ జీసస్ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా రన్ ఫర్…
ఏలేశ్వరంలో కోలాహలంగా రన్ ఫర్ జీసస్
మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం (దుర్గా శ్రీనివాస్): నగర పంచాయతీలో రన్ ఫర్ జీసస్ శనివారం ఉదయం 6 గంటల నుంచి ఘనంగా నిర్వహించారు.మండలంలో ఉన్న క్రైస్తవ సంఘాలు రెండు వేలమంది పాల్గొన్నారు. బాలాజీ చౌక్ సెంటర్ నుంచి గవర్నమెంట్ హాస్పటల్…
బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్-ఉమ్మిడి వెంకట్రావు
మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం (దుర్గా శ్రీనివాస్):ఏలేశ్వరం మండలంలోని యర్రవరం గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా ఏలేశ్వరం మండలం ఉపాధ్యక్షుడు గొడుగు నల్లబ్బాయి సారధ్యంలో వేడుకలు నిర్వహించారు.జయంతి వేడుకలకు బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు ఉమ్మిడి వెంకటరావు హాజరయ్యారు.…
అసత్య ప్రచారాలు మానుకో భూమన అంటూ ప్రత్తిపాడు టిడిపి శ్రేణులు ఫైర్
మన న్యూస్ ప్రతినిథి ప్రత్తిపాడు దుర్గా శ్రీనివాస్ పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో గోవులపై వైసిపి విష రాజకీయానికి తెరలేపి రాక్షస ఆనందం పొందుతూ మతవిద్వేషాలు రెచ్చగొట్టే కుట్రకు వైసీపీ నేతలు పాల్పడుతున్నారని కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే వరుపుల…
ఇంటర్ ఫలితాల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ
మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం (దుర్గా శ్రీనివాస్): రాష్ట్ర ప్రభుత్వం శనివారం ప్రక టించిన ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాల్లో ఏలేశ్వరం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు మంచి ప్రతిభకనబరిచారని ప్రిన్సిపాల్ రాజ్ కుమార్ తెలిపారు. రెండవ సంవత్సరం…