ఏపీఆర్డిసీ సభ్యుడుగా వెన్న ఈశ్వరుడు (శివ)..
శంఖవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):-ఆంధ్రప్రదేశ్ రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఆర్డిసీ) సభ్యుడిగా శంఖవరం మండలం కత్తిపూడి గ్రామానికి చెందిన వెన్న ఈశ్వరుడు శివ నియమితులయ్యారు. ఈ సందర్భంగా సోమవారం పార్టీ కార్యాలయం నుండి ఉత్తర్వులు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన…
నిరుపేద కుటుంబాలకు జనసేన క్రియాశీలక సభ్యత్వం ఆసరా…
శంఖవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):- నిరుపేద కుటుంబాలకు జనసేన క్రియ శీలక సభ్యత్వం ఆసరాగా నిలుస్తుందని జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు తుమ్మల రామస్వామి (బాబు) పేర్కొన్నారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన…
పౌష్టిక ఆహారం ద్వారానే తల్లి బిడ్డ కు ఆరోగ్యం..
శంఖవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్): పౌష్టిక ఆహారం ద్వారానే తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉంటారని శంఖవరం ప్రభుత్వ ఆసుపత్రి ప్రధాన వైద్యాధికారి శెట్టిబత్తుల శ్రీరామ్ రాజీవ్ కుమార్ పేర్కొన్నారు.మండల కేంద్రం శంఖవరం లో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డా.…
ఆర్ అండ్ బి అధికారులపై పనితీరుపై రాష్ట్ర ఉన్నత అధికారులకు ఫిర్యాదు..
.శంఖవరం, మన ధ్యాస ప్రతినిధి ; ప్రభుత్వ విధి నిర్వహణలో ప్రజా ప్రయోజనాలను కాపాడ్డంలో అలసత్వం వహిస్తూ, ప్రజల ప్రాణాలు, దేహాలు ప్రమాదంలో పడ్డానికి పరోక్షంగా కారణం అవుతున్నారనే కారణంతో కాకినాడ జిల్లా రోడ్లు, భవనాల శాఖ కాకినాడ సర్కిల్ ఎస్.ఇఇ,…
కాకినాడ పార్లమెంట్ కార్యదర్శి గా వాసిరెడ్డి జగన్నాధం(జమిల్)..
శంఖవరం/రౌతులపూడి మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ పార్లమెంట్ కార్యదర్శి గా తుని, పెద్దాపురం నియోజకవర్గాల అబ్జర్వర్, కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలం చెందిన వాసిరెడ్డి జగన్నాధం (జమిల్)నుపార్టీ అధ్యక్షులు శ్రీ వై.యస్. జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు,…
గృహనిర్బంధం లో ముదునూరి…
శంఖవరం మన ధ్యాస ప్రతినిధి:- ప్రత్తిపాడు నియోజకవర్గ వైసిపి నేత, నరసాపురం పార్లమెంటరీ పరిశీలకుడు ముదునూరి మురళీకృష్ణంరాజును శనివారం ఉదయం ధర్మవరం గ్రామంలో ఆయన నివాసంలో పోలీసులు గృహ నిర్బంధం చేశారు.వివరాల్లోకి వెళితే.. మురళీకృష్ణంరాజు తండ్రి రామరాజు పై కూటమినేత లు…
సోషల్ మీడియా ద్వారా పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి…
శంఖవరం/ప్రత్తిపాడు మన ధ్యాస ప్రతినిధి:- సోషల్ మీడియా ద్వారా పార్టీ కార్యకమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని వైసిపి కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు అన్నారు. ఏలేశ్వరం మండలం రూరల్ సోషల్ మీడియా సభ్యులతో గిరిబాబు సమావేశాన్ని నిర్వహించారు. పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లేలా…
ప్రభుత్వం రైతులను పట్టించుకోకపోవడం దారుణం..
శంఖవరం మన ధ్యాస ప్రతినిధి:- కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులు సమస్యలు పట్టించుకోకుండా రైతాంగానికి ఎంతో అండగా ఉంటున్నామని కూటమి ప్రభుత్వం తీరు పై వైసిపి కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు ధ్వజమెత్తారు. శంఖవరం మండలం కొంతంగి పంచాయితీ కొత్తూరు గ్రామానికి…
రేషన్ పంపిణీ “క్యూ ఆర్ కోడ్ ఆధారిత స్మార్ట్ కార్డులతోనే సులభం.
శంఖవరం మన ధ్యాస ప్రతినిధి:- ప్రజలకు రేషన్ పంపిణీని మరింత సులభ పరిచేందుకు కూటమి ప్రభుత్వం “క్యూ ఆర్ కోడ్ ఆధారిత స్మార్ట్ కార్డుల పంపిణీ”చేస్తుందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పర్వత సురేష్ అన్నారు.కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం మండల…
సేనతో-సేనాని వేదికకు అల్లూరి నామకరణం గర్వించదగిన విషయం..
శంఖవరం మన ధ్యాస ప్రతినిధి:- విశాఖపట్నంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఈ నెల 28వ తేదీ నుండి 30వ తేదీ వరకు జరగబోయే జనసేన విస్తృత స్థాయి సమావేశం “సేనతో–సేనాని” కార్యక్రమానికి చారిత్రాత్మక ప్రాధాన్యం లభించింది. ఈ మహాసభ వేదికకు మన్య…