పదవ తరగతి పరీక్షల్లో ప్రతిభను కనబరిచిన కొంకిపూడి నిఖిల శ్రీ..

శంఖవరం మన న్యూస్ (అపురూప్):ఆంధ్రాలో 10వ తరగతి ఫలితాలు విడుదల అయ్యాయి. ఈ సారి చాలా మంది విద్యార్థులు అద్భుతమైన ప్రతిభ కనబరిచి చరిత్ర సృష్టించారు.చదువుకునే రోజుల్లో 10వ తరగతి చాలా ముఖ్యమైనది. అందుకే విద్యార్థులు విద్యాసంవత్సరం మెుదటి నుంచే సన్నద్ధం…

కత్తిపూడి మాధురి విద్యార్థుల పదవ తరగతి ఫలితాలు నూరు శాతం..

శంఖవరం మన న్యూస్ (అపురూప్): ప్రత్యేక శ్రద్ధ, విలువైన విద్య పోటీ పరీక్షలలో ప్రథమ ఫలితాలు మాధురి విద్యాసంస్థలకే సాధ్యమని మాధురి విద్యాసంస్థల చైర్మన్ కడారి తమ్మయ్య నాయుడు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే విడుదల చేసిన పదవ తరగతి ఫలితాలలో…

పదవ తరగతి ఫలితాలలో శంఖవరం కేజీబీవీ విద్యార్థినిలు ప్రతిభ.

శంఖవరం మన న్యూస్ (అపురూప్): రాష్ట్ర ప్రభుత్వం పదవ తరగతి ఫలితాలు బుధవారం విడుదల చేసింది.కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం మండల కేంద్రమైన శంఖవరం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ విద్యార్థినిలు ప్రతిభను కనబరిచారు. ఈ సందర్భంగా కేజీబీవీ ప్రిన్సిపాల్ బి.…

ఉగ్రవాద దాడులను నిరసిస్తూ కొవ్వొత్తుల ర్యాలీ

శంఖవరం మన న్యూస్ (అపురూప్): జమ్ము కాశ్మీర్లోని బైసరన్ ప్రాంతంలో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేసి 28 మందిని హతమార్చడాన్ని జనసేన పార్టీ ప్రత్తిపాడు నియోజకవర్గ నాయకులు గొర్లి నాగేశ్వరరావు తీవ్రంగా ఖండిస్తూ మృతులకు సంతాపం తెలియచేసి కాకినాడ జిల్లా ప్రత్తిపాడు…

శంఖవరం మోడల్ స్కూల్ ప్రతిభ. విద్యార్థుల అద్వితీయ విజయం..

శంఖవరం మన న్యూస్ (అపురూప్) :- శంఖవరం మండలం లోని ఏపీ మోడల్ స్కూల్, ప్రభుత్వ పాఠశాలలలో ప్రత్యేక స్థానం సంపాదించి, 10వ తరగతి ఫలితాల్లో అద్భుత విజయాన్ని నమోదు చేసింది.జోన్ 2 లో ఉన్న ఏపీ మోడల్ స్కూల్స్ ,ప్రభుత్వ…

2024-2025 ఆర్థిక సంవత్సరం పై ఆకస్మిక తనిఖీలు…

శంఖవరం మన న్యూస్ (అపురూప్) :- కాకినాడ ఎమ్మార్సీ నందు ఆర్.బి అసోసియేట్స్ చార్టర్డ్ అకౌంటెంట్స్ వారు ఆధ్వర్యంలో శంఖవరం మండలం యొక్క 2024-25 ఆర్ధిక సంవత్సరం సంబంధించి ఇంటర్నల్ ఆడిట్ నిర్వహించడం జరిగింది. ఈ ఆడిట్ లో పీఎం శ్రీ…

సర్వేయర్‌ ప్రవర్తనపై రైతు ఆవేదన…

శంకవరం, మన న్యూస్ (అపురూప్) కొంతంగి కొత్తూరు గ్రామానికి చెందిన కర్రీ అగ్గిబాబు అనే రైతు తన భూమికి సంబంధించిన సర్వేలో పలు పొరపాట్లు చోటుచేసుకున్నాయని, వాటిని సరిచేయాలని గత ఎనిమిది నెలలుగా రీ-సర్వే కోసం అధికారులను ఆశ్రయిస్తున్నట్టు తెలిపారు. అయితే…

పి ఎం డి ఎస్ విత్తనాలు వేయటం వలన భూమి సారవంతం అవుతుంది.. – డియమ్ యమ్ టి సత్తిబాబు.

శంఖవరం, మన న్యూస్ (అపురూప్): భూమిలో పి ఎం డి ఎస్ విత్తనాలు వేయడం వలన నేల సారవంతం అవుతుందని డి ఎం ఎం టి మద్దూరి సత్తిబాబు అన్నారు. కాకినాడ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ (డిపిఎం) ఎలియాజర్ ఆదేశాల మేరకు…

ప్రశాంతంగా ముగిసిన శంఖవరం ఏపీ మోడల్ స్కూల్‌ ప్రవేశ పరీక్ష..

శంఖవరం మన న్యూస్ (అపురూప్) : ప్రశాంత వాతావరణంలో శంఖవరం ఏపీ మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష ముగిసిందని ఏపీ మోడల్ స్కూల్ ఇన్చార్జి ప్రిన్సిపాల్ వైఎస్వి కిరణ్ సూచించారు. శంఖవరం మండలంలో సోమవారం ఏపీ మోడల్ స్కూల్‌లో ఆరవ తరగతి…

రాజాల చిట్టిబాబు ను సన్మానించిన టీడీపీ రాష్ట్ర టిఎన్టియుసి ఉపాధ్యక్షులు వెన్న శివ…

శంఖవరం మన న్యూస్ (అపురూప్) : కాకినాడ జిల్లా ప్రత్తిపాడు కోర్టు బార్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడు రాజాల చిట్టిబాబు ను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర టిఎన్టియుసి ఉపాధ్యక్షులు వెన్న ఈశ్వరుడు (శివ) ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు.ప్రత్తిపాడు కోర్టు బార్…