Category: ఆంధ్రప్రదేశ్

ఉచిత వైద్య శిబిరం విజయవంతం,,అంబులెన్స్ వితరణకు సిద్ధం,,మానవత సేవలు అమోఘం

మనన్యూస్,తిరుపతి:మానవత స్వచ్ఛంద సేవా సంస్థ,రెడ్డి భవన్ సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక కరకంబాడి రోడ్డు మార్గంలోని రెడ్డి భవనంలో ఆదివారం జరిగిన ఉచిత వైద్య శిబిరం విజయవంతమైంది.మానవత సంస్థ సెంట్రల్ కమిటీ డైరెక్టర్ ఎన్.వి.కృష్ణారెడ్డి అధ్యక్షతన జరిగిన నెలవారి సమావేశంలో నూతన అంబులెన్స్…

జగ్గయ్యపేట అంటే జిల్లా రిజిస్ట్రార్ కి చిన్న చూపా! – సిపిఐ పార్టీ పట్టణ కార్యదర్శి జూనెబోయిన శ్రీనివాసరావు

మన న్యూస్, జగ్గయ్యపేట; సిపిఐ పార్టీ జగ్గయ్యపేట పట్టణ కార్యదర్శి జూనెబోయిన శ్రీనివాసరావు మీడియా తో మాట్లాడుతూ జగ్గయ్యపేట పట్టణంలో గల సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం నుండి నవంబర్ 2023 సంవత్సరం నుండి నేటి వరకు కార్యాలయం పరిధిలో గల వివిధ…

సక్రమంగా పనిచేస్తున్నా విధుల నుండి తొలగించారు,,చెందుర్తి వివోఏ ఆవేదన

మనన్యూస్,గొల్లప్రోలు:తాను సక్రమంగా విధులు నిర్వహిస్తూ మహిళా సంఘాల అభివృద్ధికి కృషి చేస్తున్నప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా విధుల నుండి తొలగించారని గొల్లప్రోలు మండలం చెందుర్తి గ్రామానికి చెందిన వి ఓఏ యానిమేటర్ చికట్ల కృష్ణకుమారి ఆవేదన వ్యక్తం చేశారు శనివారం ఆమె విలేకరులతో…

అరగొండ గ్రామపంచాయతీలో ఇంటింటా చెత్త సేకరణ

మనన్యూస్.తవణంపల్లి:మండలంలోని మేజర్ గ్రామపంచాయతీ అరగొండలో పారిశుధ్య నిర్వహణలో భాగంగా చెత్త నుంచి సంపద తయారీ విలువ పంచాయతీ పరిధిలోని గ్రామాల్లో హరిత రాయబారులు ఇంటింటికి తిరిగి చెత్త సేకరణ కార్యక్రమం నిర్వహించారు.గ్రామపంచాయతీ కార్యదర్శి ఆధ్వర్యంలో హరిత రాయబారులు పంచాయతీ పరిధిలోని అరగొండ…

రక్తదానం చేసిన వారు ప్రాణదాతలతో సమానంకళాశాల చైర్మన్ బుర్రా అనుబాబు

మనన్యూస్.గొల్లప్రోలు:రక్తదానం చేసిన వారు ప్రాణ దాతలతో సమానమని ఆదర్ష్ ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ బుర్రా అనుబాబు అన్నారు.గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామంలో ఆదర్ష్ ఇంజనీరింగ్ కళాశాల నందు శనివారం ఎన్ఎస్ఎస్,రోటరీ క్లబ్,యువసేన బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు.ఈ…

మకు దారి కల్పించండి…… మహా ప్రభూ

Mana News, రేణిగుంట ఫిబ్రవరి 22,2025 :-రేణిగుంట మండలం కరకంబాడి గ్రామపంచాయతీ పరిధిలోని శివాలయం వీధిలో రహదారిని ఆక్రమించి నిర్మాణం చేస్తున్నారని సదరు గుర్రమ్మ అనే మహిళ శనివారం నాడు మీడియాను ఆశ్రయించింది,వివరాల్లోకి వెళితే కరకంబాడి శివాలయం విధిలోని మంచినీళ్ల ట్యాంక్…

సర్వేపల్లి నియోజకవర్గంలోని ఎంఈఓలతో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సమీక్ష

మన న్యూస్, సర్వేపల్లి:- సర్వేపల్లి నియోజకవర్గంలోని ఎంఈఓలతో నెల్లూరు ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. మోడల్ ప్రైమరీ స్కూళ్ల ఏర్పాటుపై సమీక్ష నిర్వహించారు. వైసీపీ పాలనలో నాడు – నేడు…

ప్రతి రైతు విశిష్ట గుర్తింపు సంఖ్య పొందాలి

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం: మండలంలోని ప్రతి రైతు తప్పనిసరిగా విశిష్ట గుర్తింపు సంఖ్యను పొందాలని మండల అగ్రికల్చర్ ఆఫీసర్ బి. జ్యోతి పిలుపునిచ్చారు. మండలంలోని సిరిపురం గ్రామంలో రైతు సేవా కేంద్రంలో జరుగుతున్న ఈ విశిష్ట గుర్తింపు సంఖ్య నమోదు…

ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో జ్యోతుల పెదబాబు

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం : మండలం యర్ర వరం గ్రామంలో ఉభయగో దావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం కి మద్దతుగా టీడీపీనాయకులు మాజీ జడ్పీటీసీ జ్యోతుల పెద్దబాబు ఎన్నికల ప్రచారం చేపట్టారు. స్థానిక నాయకులు జిల్లా…

పట్టబుద్ధుల ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం: ఈ నెల 27 న జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఏలేశ్వరం ఇంచార్జ్ తహసిల్దార్,ఏ ఈ ఆర్ ఓ కె కుశరాజ్ తెలిపారు. మండలంలో 1921 మంది వాటర్లు ఉండగా మూడు…