దశల వారీగా శేరిలింగంపల్లి డివిజన్ అభివృద్ధి : కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్
Mana News :- శేరిలింగంపల్లి (నవంబర్ 13)మన న్యూస్ శేరిలింగంపల్లి డివిజన్ అభివృద్ధిలో భాగంగా మెరుగైన వసతుల కల్పనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అన్నారు.బుధవారం డివిజన్ పరిధిలోని పాపిరెడ్డి నగర్ నుండి జిహెచ్ఎంసీ జోనల్ కార్యాలయం…
సమస్యను పరిష్కరించిన కాంగ్రెస్ నాయకులు
మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ):- మహమ్మద్ నగర్ మండలంలోని కొమలంచ గ్రామ కొనుగోలు కేంద్రం నుంచి వెళ్లిన ధ్యానం లారీలు రైస్ మిల్లు వద్ద ఆగిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.ధ్యానం లారీలు ఆగిపోకుండా ఉండాలంటే కోమలంచ గేటు వద్ద బాన్సువాడ-నిజాంసాగర్ ప్రధాని…
టి.డి.పి.సభ్యత్వ నయోదు కార్యక్రమం-నెమళ్ళూరు బుజ్జి, యూనిట్ ఇంచార్జి[TDP]
Mana News:- శ్రీకాళహస్తి మన న్యూస్:-. తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నయోదు కార్యక్రమం పట్టణంలోని 22 వ వార్డు యూనిట్ ఇంచార్జి నెమళ్ళూరు బుజ్జి ఆధ్వర్యంలో జరిగింది. శ్రీకాళహస్తి నియోజకవర్గ శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి గారి ఆదేశాలతో, క్లస్టర్ ఇంచార్జి…
ఈ నెల 15న “డ్రింకర్ సాయి” మూవీ టీజర్ రిలీజ్
Mana Cinema:- ధర్మ, ఐశ్వర్య శర్మ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా “డ్రింకర్ సాయి”. బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్ అనేది ఈ చిత్ర ట్యాగ్ లైన్. ఈ చిత్రాన్ని ఎవరెస్ట్ సినిమాస్, స్మార్ట్ స్క్రీన్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్…
శ్రీకాళహస్తి ప్రెస్ క్లబ్ సభ్యులకు బిజెపి నేతలు ఘన సన్మానం
బిజెపి నేత కోలా ఆనంద్ Mana News :- తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మన న్యూస్…. శ్రీకాళహస్తి ప్రెస్ క్లబ్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా నూతన కమిటీ సభ్యులకు బిజెపి రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా…
న్యూమేనియ నిర్మూలనకు ఇంటింట సర్వే
Mana News :- గొల్లప్రోలు నవంబర్ 13 మన న్యూస్ : చిన్న పిల్లల్లో న్యూమేనీయ వ్యాధి నిర్మూలనకు ఇంటింట సర్వే నిర్వహిస్తున్నట్టు డాక్టర్ సుబ్బారావు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.0-5 సంవత్సరాల పిల్లలకు ఈ వ్యాది వచ్చే అవకాశం ఉందని…
ప్రెస్ క్లబ్ అధ్యక్షుడి దాతృత్వం
Mana News :- తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మన న్యూస్….శ్రీకాళహస్తి ప్రెస్ క్లబ్ కు బుధవారం రాజీవ్ నగర్ కు చెందిన ఓ నిరుపేద కుటుంబం చెందిన మహిళ తన చిన్న బిడ్డలతో శ్రీకాళహస్తి ప్రెస్ క్లబ్ కార్యాలయానికి వచ్చింది. కార్యాలయంలో…
అంతర్జాతీయ స్థాయిలో అమర రాజా సంస్థ కు క్వాలిటి సర్కిల్ విభాగం లో 12 బంగారు అవార్డులు
Mana News :- తిరుపతి, 13 నవంబర్ 2024: మంగళవారం కొలంబో, శ్రీలంకలో జరిగిన 49వ అంతర్జాతీయ స్థాయి క్వాలిటి కంట్రోల్ సర్కిల్ (ICQCC) పోటీలలో అమర రాజ సంస్థకు 12 బంగారు పథకాలు సాధించారని సంస్థ యాజమాన్యం మీడియాకు వెల్లడించారు.…
మట్కా టీమ్తో కలిసి తిరుమలలో వరుణ్తేజ్ సందడి
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తాను నటించిన మట్కా మూవీ రేపు (నవంబర్ 14 గురువారం) విడుదల కానున్న నేపథ్యంలో శ్రీవారి ఆశీస్సులు తీసుకునేందుకు తిరుమల వచ్చారు. మట్కా మూవీ టీమ్తో కలిసి ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు.దర్శనానంతరం…
పూజా కార్యక్రమాలతో జిపిఎల్ (గాడ్స్ ప్రీమియర్ లీగ్) చిత్రం ప్రారంభం !!!
Mana Cinema :- అల్లు ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రొడక్షన్స్ నెంబర్ 1 గా తెరకెక్కుతున్న చిత్రం జి.పి.ఎల్. అల్లు లత ప్రేసెన్స్ తో అల్లు సాయి లక్ష్మణ్ నిర్మాతగా రావు జి.ఎం నాయుడు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ…




![టి.డి.పి.సభ్యత్వ నయోదు కార్యక్రమం-నెమళ్ళూరు బుజ్జి, యూనిట్ ఇంచార్జి[TDP]](https://mananews.co.in/wp-content/uploads/2024/11/IMG-20241113-WA0068.jpg)












