షేక్ కుబ్రాబీ మృతి కేసులో అనుమానాలు కుటుంబానికి న్యాయం చేస్తామని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ హామీ.

ఉదయగిరి,మన ధ్యాసన్యూస్, డిసెంబర్ 5,(కె నాగరాజు). ఉదయగిరి మండలం దేవలాలగడ్డ వీధికి చెందిన షేక్ కుబ్రాబీ బుధవారం నాడు ఉరివేసుకొని మృతిచెందిన విషాదకర సంఘటన అందరికీ విధితమే. ఈ ఘటనపై గ్రామంలోని స్థానిక నాయకులు ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ కి సమాచారం అందించారు. విషయం తెలిసిన వెంటనే ఎమ్మెల్యే వ్యక్తిగతంగా ఆమె అంతిమ యాత్రకు హాజరై కుటుంబ సభ్యులను పరామర్శించారు.ఈ సందర్భంగా మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు షేక్ కుబ్రాబీ మరణంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ, అసలు నిజాలు వెలుగు చూడాలని, తమకు న్యాయం జరిగేలా చూడాలని ఎమ్మెల్యే ని వేడుకున్నారు. కుటుంబ సభ్యుల విన్నపాన్ని ఓర్పుతో విన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్ , ఈ కేసును పోలీసు అధికారి ద్వారా సమగ్రంగా దర్యాప్తు చేయించి, ఎలాంటి అన్యాయం జరగకుండా పూర్తి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.

  • Related Posts

    శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

    మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం ;ఏలేశ్వరం నగర పంచాయతీ శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాల్లో, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముదునూరి మురళి కృష్ణంరాజు పాలుపంచుకున్నారు. ఏలేశ్వరం నగర పంచాయతీ లో శ్రీ గౌరీ శంకర్ ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు…

    పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

    బాధిత కుటుంబాలకు రూ. 35 వేలు ఆర్థిక సాయం మన ధ్యాస ప్రతినిథి ప్రత్తిపాడు ప్రత్తిపాడు మండలం పెద్దిపాలెం గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో సర్వం కోల్పోయి నిరాశ్రయులైన కుటుంబాలను జనసేన నాయకురాలు బార్లపూడి క్రాంతి పరామర్శించారు.సర్వం కోల్పోయిన మూడు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    జిర్రవారపాలెం లో టీడీపీ పార్టీ కార్యకర్త గోసాల మల్లికార్జున మృతి,ఆయన కుటుంబ సభ్యలును పరమర్శించిన బిజ్జం వెంకట కృష్ణారెడ్డి.

    జిర్రవారపాలెం లో టీడీపీ పార్టీ కార్యకర్త గోసాల మల్లికార్జున మృతి,ఆయన కుటుంబ సభ్యలును పరమర్శించిన బిజ్జం వెంకట కృష్ణారెడ్డి.

    శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

    శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

    పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

    పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

    24,50,339 రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందచేసిన:ఎమ్మెల్యే

    24,50,339 రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందచేసిన:ఎమ్మెల్యే

    తవణంపల్లి మండలంలో 17 ఏళ్ల యువకుడు అదృశ్యం కేసు నమోదు

    తవణంపల్లి మండలంలో 17 ఏళ్ల యువకుడు అదృశ్యం కేసు నమోదు

    కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం

    కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం