పెద్దనాపల్లిలో జరిగే గౌరీ దేవి ఉత్సవాలకు మళ్ళ సురేంద్రను ఆహ్వానించిన కమిటీ సభ్యులు

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: ఏలేశ్వరం మండలం పెద్దనాపల్లి గ్రామం లో గౌరీసంఘం అధ్వర్యంలో డిసెంబర్ 10న నిర్వహించనున్న గౌరీమాత మహోత్సవానికి ముఖ్య అతిధిగా హజరుకావాలని రాష్ట్ర గవర కార్పొరేషన్ ఛైర్మెన్ మళ్ళ సురేంద్రకు ఆ సంఘ పెద్దలు కోడెల శివన్నారాయణ,శరకణం రాంబాబు,భీశెట్టి సత్తిబాబు,ఆడారి అప్పన్న,శరకణం ఈశ్వరుడు,పెంటకోట సత్తిబాబు,బుద్ధ ఈశ్వరరావు,మళ్ల ప్రసాద్ పిలుపు మేరకు పెద్దనాపల్లి యూత్ కమిటీ సభ్యులుఆహ్వాన పత్రికను అందజేశారు.అనకాపల్లిలోని సురేంద్ర స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిసి అహ్వన పత్రికను అందచేసారు.ఈ సందర్భంగా మళ్ల సురేంద్ర మాట్లాడుతూ పెద్దనాపల్లిలో గౌరీ పరమేశ్వరుల మహోత్సవం ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తున్నందుకు కమిటీ సభ్యులను అభినందించారు. అలాగే డిసెంబర్ 10 న జరిగే గౌరీమాత మహోత్సవానికి విధిగా హజరవుతానని సురేంద్ర తెలియజేశారు.ఈ కార్యక్రమం లో పెద్దనాపల్లి గౌరీ సంఘ ప్రతినిధులు వేగి వీర ప్రభాకర్,వేగి నగేష్,పెంటకోట శ్రీను,మళ్ల మురళి,పొలమరశెట్టి తేజ,పొలమరశెట్టి సాయి తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

    మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం ;ఏలేశ్వరం నగర పంచాయతీ శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాల్లో, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముదునూరి మురళి కృష్ణంరాజు పాలుపంచుకున్నారు. ఏలేశ్వరం నగర పంచాయతీ లో శ్రీ గౌరీ శంకర్ ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు…

    పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

    బాధిత కుటుంబాలకు రూ. 35 వేలు ఆర్థిక సాయం మన ధ్యాస ప్రతినిథి ప్రత్తిపాడు ప్రత్తిపాడు మండలం పెద్దిపాలెం గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో సర్వం కోల్పోయి నిరాశ్రయులైన కుటుంబాలను జనసేన నాయకురాలు బార్లపూడి క్రాంతి పరామర్శించారు.సర్వం కోల్పోయిన మూడు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    జిర్రవారపాలెం లో టీడీపీ పార్టీ కార్యకర్త గోసాల మల్లికార్జున మృతి,ఆయన కుటుంబ సభ్యలును పరమర్శించిన బిజ్జం వెంకట కృష్ణారెడ్డి.

    జిర్రవారపాలెం లో టీడీపీ పార్టీ కార్యకర్త గోసాల మల్లికార్జున మృతి,ఆయన కుటుంబ సభ్యలును పరమర్శించిన బిజ్జం వెంకట కృష్ణారెడ్డి.

    శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

    శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

    పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

    పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

    24,50,339 రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందచేసిన:ఎమ్మెల్యే

    24,50,339 రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందచేసిన:ఎమ్మెల్యే

    తవణంపల్లి మండలంలో 17 ఏళ్ల యువకుడు అదృశ్యం కేసు నమోదు

    తవణంపల్లి మండలంలో 17 ఏళ్ల యువకుడు అదృశ్యం కేసు నమోదు

    కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం

    కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం