నూతన ఇల్లులు నిర్మించుకొనుటకు అవకాశం డిసెంబర్ 5వ తేదీ వరకు పొడిగించిన కూటమి ప్రభుత్వo.పూసల వెంగపనాయుడు..

నూతన ఇల్లు నిర్మాణం కి మరో అవకాశం ఇచ్చిన కూటమి ప్రభుత్వం, అంటున్న తెలుగుదేశం పార్టీ రావులకొల్లు సర్పంచ్ పూసల వెంగపనాయుడు.

కలిగిరి,మన ధ్యాస న్యూస్ అక్టోబర్ 04, (నాగరాజు కె).

ఉదయగిరి నియోజకవర్గం లోని కలిగిరి మండలం లో 23 గ్రామ పంచాయతీ లలో నిరుపేదలకు రాష్ట్ర ముక్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదర్వాంలో నియోజకవర్గం ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సారద్యం లో నూతన ఇల్లు మంజూరుకు నవంబర్ నెలలో 30 తేదీ వరకు అవకాశం కల్పించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం మరల డిసెంబర్ 05 తేదీ వరకు అవకాశం కూటమి ప్రభుత్వం కల్పిస్తుందని తెలుగుదేశం పార్టీ రావులకొల్లు సర్పంచ్ పూసల వెంగపనాయుడు అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదర్వం లో ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి నిర్మాణం కోసం ప్రభుత్వం 2 లక్షల 50 వేల రూపాయలు మంజూరు చేస్తుందని ఆయన తెలిపారు.నియోజకవర్గం లోని కలిగిరి మండలం లో 23 గ్రామ పంచాయతీ లలో ఇల్లు లేని పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు స్థానిక సచివాలయంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్లు ద్వారా దరఖాస్తు చేసుకొనుటకు అవకాశం కల్పిస్తుందని ఆయన అన్నారు. లబ్ధిదారులు అధికారులను స్థానిక నాయకులను సంప్రదించి డిసెంబర్ 5వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇల్లు లేని ప్రతి పేదవారికి ఇల్లు నిర్మించడమే లక్ష్యంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కురిచేస్తున్నారని ఆయన తెలియజేశారు. ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సారథ్యంలో నూతన ఇల్లు మంజూరు చేసుకున్నందుకు వచ్చినటువంటి అవకాశాన్ని కలిగిరి మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు

  • Related Posts

    జిర్రవారపాలెం లో టీడీపీ పార్టీ కార్యకర్త గోసాల మల్లికార్జున మృతి,ఆయన కుటుంబ సభ్యలును పరమర్శించిన బిజ్జం వెంకట కృష్ణారెడ్డి.

    గోసాల మల్లికార్జున కుటుంబ సభ్యుల ను పరామర్శించిన కలిగిరి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బిజ్జం వెంకట కృష్ణరెడ్డి. కలిగిరి,మనధ్యాసన్యూస్, డిసెంబర్ 7, (కె నాగరాజు). ఉదయగిరి నియోజకవర్గం లోని కలిగిరి మండలం కలిగిరి గ్రామపంచాయతీ నందు జిరావారిపాలెం గ్రామానికి చెందిన గోసాల…

    ఫిజియోథెరపీ విద్య కావలి కే గర్వకారణంతొలి గ్రాడ్యుయేషన్ లో ప్రశంసలు..

    కావలి,మనధ్యాసన్యూస్,డిసెంబర్ 06,(కె నాగరాజు) అన్నిరకాల విద్యలు ఉన్న కావలిలో తొలి సారిగా ఫిజియోథెరపీ విద్యను ప్రవేశపెట్టి విజయవంతం నిర్వహిస్తున్న డాక్టర్ మాధవరెడ్డి అభినందనీయులు అని యమ్ యల్ ఎ డి.వి.క్రిష్ణారెడ్డి,ఆర్ డి ఒ వంశీకృష్ణ అభినందించారు. శ్రీ లక్ష్మి ఫిజియోథెరపీ ఇన్స్టిట్యూట్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    జిర్రవారపాలెం లో టీడీపీ పార్టీ కార్యకర్త గోసాల మల్లికార్జున మృతి,ఆయన కుటుంబ సభ్యలును పరమర్శించిన బిజ్జం వెంకట కృష్ణారెడ్డి.

    జిర్రవారపాలెం లో టీడీపీ పార్టీ కార్యకర్త గోసాల మల్లికార్జున మృతి,ఆయన కుటుంబ సభ్యలును పరమర్శించిన బిజ్జం వెంకట కృష్ణారెడ్డి.

    శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

    శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

    పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

    పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

    24,50,339 రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందచేసిన:ఎమ్మెల్యే

    24,50,339 రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందచేసిన:ఎమ్మెల్యే

    తవణంపల్లి మండలంలో 17 ఏళ్ల యువకుడు అదృశ్యం కేసు నమోదు

    తవణంపల్లి మండలంలో 17 ఏళ్ల యువకుడు అదృశ్యం కేసు నమోదు

    కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం

    కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం