ఆశ్రమంలో ఘనంగా చాతుర్య పుట్టినరోజు వేడుకలు

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం:చాతుర్య పుట్టినరోజు సందర్బంగా, ఏలేశ్వరం నగర పంచాయతీ స్థానిక ఏం ఫర్ సేవ ఆశ్రమంలో ఉన్న పిల్లలతో కలిసి కేక్ కటింగ్ చేసి జన్మదిన వేడుకలు పిల్లలతో ఘనంగా చేసుకొని పండ్లు,బిస్కెట్లు ఇవ్వడం జరిగింది. అనంతరం సిరి ఫాస్ట్ ఫుడ్ కృష్ణ ఆధ్వర్యంలో పిల్లలకు భోజనాలు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గొల్లపల్లి అనిల్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు మంచి విద్యను అభ్యసించి భవిష్యత్తులో ఉన్నతమైన స్థానాలకు మీరు ఎదగాలని కోరుకుంటున్నాను.చాతుర్య పుట్టినరోజు గుర్తుగా ఆశ్రమంలో మొక్కనీ నాటి ప్రతి ఒక్కరు తమ ఇంట్లో జరిగే శుభకార్యాలకు గుర్తుగా ఒక మొక్క నాటాలని పకృతి పర్యవరణాన్ని కాపాడడం మన బాధ్యత అన్ని అన్నారు.

  • Related Posts

    శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

    మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం ;ఏలేశ్వరం నగర పంచాయతీ శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాల్లో, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముదునూరి మురళి కృష్ణంరాజు పాలుపంచుకున్నారు. ఏలేశ్వరం నగర పంచాయతీ లో శ్రీ గౌరీ శంకర్ ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు…

    పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

    బాధిత కుటుంబాలకు రూ. 35 వేలు ఆర్థిక సాయం మన ధ్యాస ప్రతినిథి ప్రత్తిపాడు ప్రత్తిపాడు మండలం పెద్దిపాలెం గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో సర్వం కోల్పోయి నిరాశ్రయులైన కుటుంబాలను జనసేన నాయకురాలు బార్లపూడి క్రాంతి పరామర్శించారు.సర్వం కోల్పోయిన మూడు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    జిర్రవారపాలెం లో టీడీపీ పార్టీ కార్యకర్త గోసాల మల్లికార్జున మృతి,ఆయన కుటుంబ సభ్యలును పరమర్శించిన బిజ్జం వెంకట కృష్ణారెడ్డి.

    జిర్రవారపాలెం లో టీడీపీ పార్టీ కార్యకర్త గోసాల మల్లికార్జున మృతి,ఆయన కుటుంబ సభ్యలును పరమర్శించిన బిజ్జం వెంకట కృష్ణారెడ్డి.

    శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

    శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

    పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

    పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

    24,50,339 రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందచేసిన:ఎమ్మెల్యే

    24,50,339 రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందచేసిన:ఎమ్మెల్యే

    తవణంపల్లి మండలంలో 17 ఏళ్ల యువకుడు అదృశ్యం కేసు నమోదు

    తవణంపల్లి మండలంలో 17 ఏళ్ల యువకుడు అదృశ్యం కేసు నమోదు

    కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం

    కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం