గుడినరవ టిడిపి యువ నాయకులు బి. రాజా యాదవ్, బి ప్రసాద్ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా ముగిసిన విపిఆర్ నేత్ర వైద్య శిబిరం..

ఉదయగిరి,మన ధ్యాస న్యూస్, డిసెంబర్ 4( కె నాగరాజు);

ఉదయగిరి మండలం తిరుమలాపురం పంచాయతీలోని గుడినరవ గ్రామంలో వి పి ఆర్ నేత్ర శిబిరం బుధవారం గుడినరవ టిడిపి యువ నాయకులు బాలిబోయిన రాజా, ప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ వి పి ఆర్ నేత్ర వైద్య పరీక్షలకు 200 నుండి,300 మంది వరకు ప్రజలు వచ్చి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అలానే అద్దాలు కూడా పంపిణీ చేశారు.ఈ సందర్భంగా యువ నాయకులు మాట్లాడుతూ… నెల్లూరు జిల్లా పార్లమెంటు సభ్యులు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ప్రజల సమస్య తమ సమస్యగా మలుచుకుని.. ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు ఉచితంగా నిర్వహిస్తూ.. ముందుకు సాగుతున్నారని తెలిపారు. ముఖ్యంగా మెట్ట ప్రాంతమైన ఉదయగిరి నీ గుర్తుపెట్టుకుని మేట్ట ప్రాంతమైన ఉదయగిరి నియోజకవర్గంలోని ప్రతి ఒక్క గ్రామ గ్రామానికి, విపిఆర్ నేత్ర వైద్య శిబిరాలు నిర్వహిస్తూ… అనేక పేద ప్రజలకు సేవలు చేస్తూ ముందుకు వెళ్తున్నారని ఆయన కొనియాడారు. విపిఆర్ నేత్ర అనే కార్యక్రమం జర్మనీ టెక్నాలజీతో కూడిన పరికరాలు.. తీసుకొచ్చి పేద ప్రజల కోసం అహర్నిశలు కృషి చేస్తున్న వ్యక్తి వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి అని తెలిపారు. అలానే ఉదయగిరి నియోజవర్గ శాసనసభ్యులైనటువంటి కాకర్ల సురేష్ సారథ్యంలో అనేక సంక్షేమ పథకాలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో, టిడిపి యువ నాయకులు, బాలి బోయిన రాజా యాదవ్, బోడ్డు ప్రసాద్ యాదవ్, బాలిబోయిన చిన్నయ్య యాదవ్,చింతన బోయిన బాలకృష్ణ యాదవ్ ,అంబటి బ్రాహ్మ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    జిర్రవారపాలెం లో టీడీపీ పార్టీ కార్యకర్త గోసాల మల్లికార్జున మృతి,ఆయన కుటుంబ సభ్యలును పరమర్శించిన బిజ్జం వెంకట కృష్ణారెడ్డి.

    గోసాల మల్లికార్జున కుటుంబ సభ్యుల ను పరామర్శించిన కలిగిరి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బిజ్జం వెంకట కృష్ణరెడ్డి. కలిగిరి,మనధ్యాసన్యూస్, డిసెంబర్ 7, (కె నాగరాజు). ఉదయగిరి నియోజకవర్గం లోని కలిగిరి మండలం కలిగిరి గ్రామపంచాయతీ నందు జిరావారిపాలెం గ్రామానికి చెందిన గోసాల…

    ఫిజియోథెరపీ విద్య కావలి కే గర్వకారణంతొలి గ్రాడ్యుయేషన్ లో ప్రశంసలు..

    కావలి,మనధ్యాసన్యూస్,డిసెంబర్ 06,(కె నాగరాజు) అన్నిరకాల విద్యలు ఉన్న కావలిలో తొలి సారిగా ఫిజియోథెరపీ విద్యను ప్రవేశపెట్టి విజయవంతం నిర్వహిస్తున్న డాక్టర్ మాధవరెడ్డి అభినందనీయులు అని యమ్ యల్ ఎ డి.వి.క్రిష్ణారెడ్డి,ఆర్ డి ఒ వంశీకృష్ణ అభినందించారు. శ్రీ లక్ష్మి ఫిజియోథెరపీ ఇన్స్టిట్యూట్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    జిర్రవారపాలెం లో టీడీపీ పార్టీ కార్యకర్త గోసాల మల్లికార్జున మృతి,ఆయన కుటుంబ సభ్యలును పరమర్శించిన బిజ్జం వెంకట కృష్ణారెడ్డి.

    జిర్రవారపాలెం లో టీడీపీ పార్టీ కార్యకర్త గోసాల మల్లికార్జున మృతి,ఆయన కుటుంబ సభ్యలును పరమర్శించిన బిజ్జం వెంకట కృష్ణారెడ్డి.

    శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

    శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

    పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

    పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

    24,50,339 రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందచేసిన:ఎమ్మెల్యే

    24,50,339 రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందచేసిన:ఎమ్మెల్యే

    తవణంపల్లి మండలంలో 17 ఏళ్ల యువకుడు అదృశ్యం కేసు నమోదు

    తవణంపల్లి మండలంలో 17 ఏళ్ల యువకుడు అదృశ్యం కేసు నమోదు

    కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం

    కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం