రాయదుర్గం నియోజకవర్గం లో పర్యటించిన రాష్ట్ర బిజెపి ఉపాధ్యక్షులు కాపు రామచంద్రారెడ్డి

మన ధ్యాస ప్రతినిధి, రాయదుర్గం, డిసెంబర్ 6: రాయదుర్గం నియోజకవర్గం డి.హిరేహల్ మండల పరిధిలోని కల్యం గ్రామము నందు మరియు గుమ్మగట్ట మండలం పరిధిలోని ఎర్రంపల్లి గ్రామాల నందు పర్యటించిన*రాష్ట్ర బిజెపి ఉపాధ్యక్షుడు మరియు రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే శ్రీ కాపు రామచంద్రారెడ్డి.శ్రీ ఆంజినేయస్వామి దేవాలయం నందు పూజలు నిర్వహించారు..కాపు ఆత్మీయుల సమావేశం నందు పాల్గోన్ని తమ అభిమానును ప్రతి ఒక్కరిని పెరు పేరునా పలకరిస్తూ మీకు ఏ అవసరం వచ్చినా ఎవరు ఏ ఇబ్బంది పెట్టిన, కాపు రామచంద్రారెడ్డి ఉన్నారు అనే విషయం మర్చిపోవద్దు అని వారిందరికి ధైర్యం చెప్తూ రాబోయే రోజుల్లో మన అందరికీ కూడా మంచి రోజులు వస్తాయని తెలిపారు..అంతకు ముందు ఆయా గ్రామాలలో కాపు రామచంద్రారెడ్డి గారిని సాదరంగా ఆహ్వానించారు..కాపు రామచంద్రారెడ్డి కి పూలమాల వేసి శాలువ కప్పి ఘనంగా సన్మానించారు* ఈ కార్యక్రమంలో టౌన్ మున్సిపల్ కౌన్సిలర్ల,గ్రామ సర్పంచ్లు, ఎంపీటీసీలు,కాపు అభిమానులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు,,.

  • Related Posts

    శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

    మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం ;ఏలేశ్వరం నగర పంచాయతీ శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాల్లో, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముదునూరి మురళి కృష్ణంరాజు పాలుపంచుకున్నారు. ఏలేశ్వరం నగర పంచాయతీ లో శ్రీ గౌరీ శంకర్ ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు…

    పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

    బాధిత కుటుంబాలకు రూ. 35 వేలు ఆర్థిక సాయం మన ధ్యాస ప్రతినిథి ప్రత్తిపాడు ప్రత్తిపాడు మండలం పెద్దిపాలెం గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో సర్వం కోల్పోయి నిరాశ్రయులైన కుటుంబాలను జనసేన నాయకురాలు బార్లపూడి క్రాంతి పరామర్శించారు.సర్వం కోల్పోయిన మూడు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    జిర్రవారపాలెం లో టీడీపీ పార్టీ కార్యకర్త గోసాల మల్లికార్జున మృతి,ఆయన కుటుంబ సభ్యలును పరమర్శించిన బిజ్జం వెంకట కృష్ణారెడ్డి.

    జిర్రవారపాలెం లో టీడీపీ పార్టీ కార్యకర్త గోసాల మల్లికార్జున మృతి,ఆయన కుటుంబ సభ్యలును పరమర్శించిన బిజ్జం వెంకట కృష్ణారెడ్డి.

    శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

    శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

    పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

    పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

    24,50,339 రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందచేసిన:ఎమ్మెల్యే

    24,50,339 రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందచేసిన:ఎమ్మెల్యే

    తవణంపల్లి మండలంలో 17 ఏళ్ల యువకుడు అదృశ్యం కేసు నమోదు

    తవణంపల్లి మండలంలో 17 ఏళ్ల యువకుడు అదృశ్యం కేసు నమోదు

    కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం

    కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం