అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన కరణం హజరత్ నాయుడు

మన ధ్యాస, నెల్లూరు, డిసెంబర్ 6:నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి సూచనల మేరకు శనివారం స్వాతంత్ర సమరయోధులు ,భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం 33వ డివిజన్ అధ్యక్షుడు కరణం హజరత్ నాయుడు ఆధ్వర్యంలో వెంగళరావు నగర్ సి బ్లాక్ నందుగల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించడం జరిగింది. పై కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర కనీస వేతన సలహా మండలి డైరెక్టర్ మన్నెం పెంచల నాయుడు పాల్గొనడం జరిగింది.ఈ సందర్భంగా కరణం హజరత్ నాయుడు మాట్లాడుతూ… దేశంలోని యువత బడుగు బలహీన వర్గాలకు సంబంధించి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయాలను సాధించుటకై కృషి చేయవలసిందిగా కోరడం జరిగింది.పై కార్యక్రమంలో పెంచలయ్య, పరశురాం, దాసరిపెంచలయ్య ,గొలగమూడి, నారాయణ, హరిబాబు, నాని సామ్యూల్, అలగల దయాకర్ ,మాల్యాద్రి ,గుడివాడ వాసు ,కర్నాటి పవన్ ,రంగన్న, మురగ, అశోక్, వెంకటేష్, రాజేష్, మహిలిం, మేదరమెట్ల రమణయ్య నాయుడు ,మాజీద్ ,ఆనంద్, సెంట్రింగ్ చిన్న ,డిష్ చిన్న ,మస్తాన్, మీరా, వెంకటరత్నం, షఫీ, భార్గవ్ లు పాల్గొనడం జరిగింది.

  • Related Posts

    శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

    మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం ;ఏలేశ్వరం నగర పంచాయతీ శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాల్లో, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముదునూరి మురళి కృష్ణంరాజు పాలుపంచుకున్నారు. ఏలేశ్వరం నగర పంచాయతీ లో శ్రీ గౌరీ శంకర్ ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు…

    పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

    బాధిత కుటుంబాలకు రూ. 35 వేలు ఆర్థిక సాయం మన ధ్యాస ప్రతినిథి ప్రత్తిపాడు ప్రత్తిపాడు మండలం పెద్దిపాలెం గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో సర్వం కోల్పోయి నిరాశ్రయులైన కుటుంబాలను జనసేన నాయకురాలు బార్లపూడి క్రాంతి పరామర్శించారు.సర్వం కోల్పోయిన మూడు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    జిర్రవారపాలెం లో టీడీపీ పార్టీ కార్యకర్త గోసాల మల్లికార్జున మృతి,ఆయన కుటుంబ సభ్యలును పరమర్శించిన బిజ్జం వెంకట కృష్ణారెడ్డి.

    జిర్రవారపాలెం లో టీడీపీ పార్టీ కార్యకర్త గోసాల మల్లికార్జున మృతి,ఆయన కుటుంబ సభ్యలును పరమర్శించిన బిజ్జం వెంకట కృష్ణారెడ్డి.

    శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

    శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

    పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

    పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

    24,50,339 రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందచేసిన:ఎమ్మెల్యే

    24,50,339 రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందచేసిన:ఎమ్మెల్యే

    తవణంపల్లి మండలంలో 17 ఏళ్ల యువకుడు అదృశ్యం కేసు నమోదు

    తవణంపల్లి మండలంలో 17 ఏళ్ల యువకుడు అదృశ్యం కేసు నమోదు

    కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం

    కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం