సమస్యను పరిష్కరించిన కాంగ్రెస్ నాయకులు

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ):- మహమ్మద్ నగర్ మండలంలోని కొమలంచ గ్రామ కొనుగోలు కేంద్రం నుంచి వెళ్లిన ధ్యానం లారీలు రైస్ మిల్లు వద్ద ఆగిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.ధ్యానం లారీలు ఆగిపోకుండా ఉండాలంటే కోమలంచ గేటు వద్ద బాన్సువాడ-నిజాంసాగర్ ప్రధాని రహదారిపై ధర్నా చేయాలని నిర్ణయం తీసుకున్నారు.విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రవీందర్ రెడ్డి,తహసీల్దార్ సవాయిసింగ్,మండల వ్యవసాయ అధికారి నవ్య, స్థానిక ఎస్సై సుధాకర్ కొనుగోలు కేంద్రానికి చేరుకుని రైతులతో మాట్లాడారు అనంతరం రైస్ మిల్లు యజమానులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నా చేయడం విరమించుకున్నారు.ఈ కార్యక్రమంలో గున్కుల్ సొసైటీ వాజిద్, సొసైటీ కార్యదర్శి రాములు, కాంగ్రెస్ నాయకులు నాగభూషణం గౌడ్,ఖాలీక్, తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ

    మన న్యూస్ నర్వ మండలం : నారాయణ పేట జిల్లా నర్వ మండల కేంద్రంలోని లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులని మహబూబ్ నగర్ బిఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి, మంగళవారం షాద్ నగర్ బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పంపిణీ…

    ఆంజనేయస్వామిని దర్శించుకున్న మంత్రి వాకిటి శ్రీహరి

    మన న్యూస్, నారాయణ పేట: తెలంగాణ రాష్ట్ర నూతన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రి డా “వాకిటి శ్రీహరి కుటుంబ సమేతంగా నేడు హైద్రాబాద్ ఖర్మాన్ ఘాట్ శ్రీ శ్రీ శ్రీ ఆంజనేయస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.మంత్రిగా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    మహిళలపై దాడి చేసిన వైకాపా నేతలను వదిలిపెట్టను : మంత్రి లోకేశ్ మాస్ వార్నింగ్

    మహిళలపై దాడి చేసిన వైకాపా నేతలను వదిలిపెట్టను : మంత్రి లోకేశ్ మాస్ వార్నింగ్

    ఈ పని చేయకపోతే.. పీఎం కిసాన్ డబ్బులు పడవు. వెంటనే అలర్ట్ అవ్వండి

    ఈ పని చేయకపోతే.. పీఎం కిసాన్ డబ్బులు పడవు. వెంటనే అలర్ట్ అవ్వండి

    నిరుద్యోగాన్ని రూపుమాపడమే సీఎం చంద్రబాబు దేయం ……..ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ

    నిరుద్యోగాన్ని రూపుమాపడమే సీఎం చంద్రబాబు దేయం ……..ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ

    కూటమి పాలనలో మహిళలకు రక్షణ కరువు……… నెల్లూరు జిల్లా జడ్పీ చైర్మన్ ఆనం అరుణమ్మ

    కూటమి పాలనలో మహిళలకు రక్షణ కరువు……… నెల్లూరు జిల్లా జడ్పీ చైర్మన్ ఆనం అరుణమ్మ

    నెల్లూరు రూరల్ లో లిటిల్ విల్లే స్కూల్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

    నెల్లూరు రూరల్ లో లిటిల్ విల్లే స్కూల్ ను ప్రారంభించిన  ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

    కావలిలో ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి చే ముఖ్యమంత్రి సహాయ నిధిచెక్కులు పంపిణీ

    కావలిలో ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి చే ముఖ్యమంత్రి సహాయ నిధిచెక్కులు పంపిణీ