1940కిలోల పిడిఎస్ బియ్యం పట్టివేత

మన ద్యాస ప్రతినిధి, సాలూరు :– మండలంలో సారిక గ్రామం వద్ద ఆటోలో అక్రమంగా తరలిస్తున్న 1940కిలోల పిడిఎస్ రైస్ పట్టుకొని సీజ్ చేసినట్లు విజిలెన్స్, రెవెన్యూ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఆ మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. సారిక గ్రామానికి చెందిన సురేష్ దొర అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన వేరొకరి ఆటోలో పేద ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు తెలుసుకున్న శ్రీకాకుళం విజిలెన్స్ అధికారులు మండల రెవిన్యూ అధికారులతో కలిసి సంయుక్తంగా దాడి చేసి పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆటోతో పాటు బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే సీజ్ చేసిన బియ్యం 19వందల 40కిలోలుగా పేర్కొన్నారు. ఆ మేరకు వీరిపై కేసు నమోదు చేసి రూరల్ పోలీసులకు అప్పగించారు. విజిలెన్స్ సిఐ సింహాచలం, ఎస్ఐ సతీశ్ కుమార్, ఆర్ఐ షేక్ మౌలాలి, కానిస్టేబుల్ పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

    మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం ;ఏలేశ్వరం నగర పంచాయతీ శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాల్లో, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముదునూరి మురళి కృష్ణంరాజు పాలుపంచుకున్నారు. ఏలేశ్వరం నగర పంచాయతీ లో శ్రీ గౌరీ శంకర్ ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు…

    పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

    బాధిత కుటుంబాలకు రూ. 35 వేలు ఆర్థిక సాయం మన ధ్యాస ప్రతినిథి ప్రత్తిపాడు ప్రత్తిపాడు మండలం పెద్దిపాలెం గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో సర్వం కోల్పోయి నిరాశ్రయులైన కుటుంబాలను జనసేన నాయకురాలు బార్లపూడి క్రాంతి పరామర్శించారు.సర్వం కోల్పోయిన మూడు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    జిర్రవారపాలెం లో టీడీపీ పార్టీ కార్యకర్త గోసాల మల్లికార్జున మృతి,ఆయన కుటుంబ సభ్యలును పరమర్శించిన బిజ్జం వెంకట కృష్ణారెడ్డి.

    జిర్రవారపాలెం లో టీడీపీ పార్టీ కార్యకర్త గోసాల మల్లికార్జున మృతి,ఆయన కుటుంబ సభ్యలును పరమర్శించిన బిజ్జం వెంకట కృష్ణారెడ్డి.

    శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

    శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

    పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

    పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

    24,50,339 రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందచేసిన:ఎమ్మెల్యే

    24,50,339 రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందచేసిన:ఎమ్మెల్యే

    తవణంపల్లి మండలంలో 17 ఏళ్ల యువకుడు అదృశ్యం కేసు నమోదు

    తవణంపల్లి మండలంలో 17 ఏళ్ల యువకుడు అదృశ్యం కేసు నమోదు

    కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం

    కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం