తవణంపల్లి మండలంలో 17 ఏళ్ల యువకుడు అదృశ్యం కేసు నమోదు

తవణంపల్లి డిసెంబర్ 6 మన ధ్యాస

తవణంపల్లి మండలం దిగువ మోదలపల్లి గ్రామానికి చెందిన బి.ప్రశాంత్ (17) అదృశ్యం అయిన ఘటనపై పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు వివరాలు ప్రకారం. బి.రేవతి తనభర్త బి.హనుమంతు తో కలిసి తవణంపల్లిలో నివసిస్తున్నారు వారి కుమారుడు ప్రశాంత్ బంగారుపాలెం మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు ఇటీవల కొద్ది రోజులుగా ప్రశాంత్ మొబైల్ ఫోను ను అధికంగా ఉపయోగిస్తున్నాడని గుర్తించిన తల్లి అతన్ని మందలించినట్లు తెలిసింది అనంతరం ఈనెల 3వ తేదీన కాలేజీకి వెళ్తున్నానని చెప్పి ఇంటి నుండి బయలుదేరిన ప్రశాంత్ సాయంత్రం ఇంటికి తిరిగి రాలేదు అతని గురించి తల్లిదండ్రులు కాలేజీలో, బంధువుల లో విచారణ జరిపినప్పటికిని ఎటువంటి ఆచూకీ లభించలేదు దీంతో బాధ్యత తల్లి బి.రేవతి పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు సమర్పించారు ఫిర్యాదు ఆధారంగా పోలీసులు బాలుడు అదృశ్యమైన కేసును నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చెపుతూ ప్రశాంత్ ఆచూకీ గాని అతని ఎక్కడైనా గుర్తించినట్లయితే వెంటనే సమీప పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇవ్వాలని కోరుచున్నారు

  • Related Posts

    శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

    మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం ;ఏలేశ్వరం నగర పంచాయతీ శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాల్లో, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముదునూరి మురళి కృష్ణంరాజు పాలుపంచుకున్నారు. ఏలేశ్వరం నగర పంచాయతీ లో శ్రీ గౌరీ శంకర్ ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు…

    పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

    బాధిత కుటుంబాలకు రూ. 35 వేలు ఆర్థిక సాయం మన ధ్యాస ప్రతినిథి ప్రత్తిపాడు ప్రత్తిపాడు మండలం పెద్దిపాలెం గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో సర్వం కోల్పోయి నిరాశ్రయులైన కుటుంబాలను జనసేన నాయకురాలు బార్లపూడి క్రాంతి పరామర్శించారు.సర్వం కోల్పోయిన మూడు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    జిర్రవారపాలెం లో టీడీపీ పార్టీ కార్యకర్త గోసాల మల్లికార్జున మృతి,ఆయన కుటుంబ సభ్యలును పరమర్శించిన బిజ్జం వెంకట కృష్ణారెడ్డి.

    జిర్రవారపాలెం లో టీడీపీ పార్టీ కార్యకర్త గోసాల మల్లికార్జున మృతి,ఆయన కుటుంబ సభ్యలును పరమర్శించిన బిజ్జం వెంకట కృష్ణారెడ్డి.

    శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

    శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

    పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

    పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

    24,50,339 రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందచేసిన:ఎమ్మెల్యే

    24,50,339 రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందచేసిన:ఎమ్మెల్యే

    తవణంపల్లి మండలంలో 17 ఏళ్ల యువకుడు అదృశ్యం కేసు నమోదు

    తవణంపల్లి మండలంలో 17 ఏళ్ల యువకుడు అదృశ్యం కేసు నమోదు

    కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం

    కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం