చెరువులు లో బురదలో చిక్కుకున్న ఏనుగును రక్షించిన ఫారెస్ట్ అధికారులు

యాదమరి నవంబర్ 30 మన ద్యాస

చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం యాదమరి మండలం డీకే చెరువు పంచాయితీ పరిధిలో గుడ్డివాని చెరువులో సుమారు 30 సంవత్సరాల వయసుగల ఏనుగు చెరువులు దురదలో చిక్కు కున్నది స్థానికుల సమాచారం మేరకు యాదమరి ఫారెస్ట్ సిబ్బంది పోలీస్ సిబ్బంది పలమనేరు ఫారెస్ట్ సిబ్బంది వెటర్నరీ డాక్టర్లు ట్రైనీగ్ ఏనుగులు సహాయంతో సురక్షితంగా పైకి లాగి వారి క్రేన్ తో లారీకి ఎక్కించి తిరుపతి జూపార్క్ తరలించారు గత రెండు నెలలు క్రితం ఇదే ఏనుగు తమిళనాడు ఫారెస్ట్ లో కాలికి గాయం అయింది అప్పటినుండి తమిళనాడు ఆంధ్ర సరిహద్దులు డీకే చెరువు ప్రాంతంలో తిరుగుతూ ఈ కారణంగానే బురదలో చిక్కుకోవడమైనది ఈ కార్యక్రమంలో తిరుపతి ఫారెస్ట్ అధికారులు పలమనేరు ఫారెస్ట్ అధికారులు చిత్తూరు అధికారులు యాదమరి రెవెన్యూ అధికారులు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు

  • Related Posts

    శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

    మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం ;ఏలేశ్వరం నగర పంచాయతీ శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాల్లో, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముదునూరి మురళి కృష్ణంరాజు పాలుపంచుకున్నారు. ఏలేశ్వరం నగర పంచాయతీ లో శ్రీ గౌరీ శంకర్ ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు…

    పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

    బాధిత కుటుంబాలకు రూ. 35 వేలు ఆర్థిక సాయం మన ధ్యాస ప్రతినిథి ప్రత్తిపాడు ప్రత్తిపాడు మండలం పెద్దిపాలెం గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో సర్వం కోల్పోయి నిరాశ్రయులైన కుటుంబాలను జనసేన నాయకురాలు బార్లపూడి క్రాంతి పరామర్శించారు.సర్వం కోల్పోయిన మూడు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    జిర్రవారపాలెం లో టీడీపీ పార్టీ కార్యకర్త గోసాల మల్లికార్జున మృతి,ఆయన కుటుంబ సభ్యలును పరమర్శించిన బిజ్జం వెంకట కృష్ణారెడ్డి.

    జిర్రవారపాలెం లో టీడీపీ పార్టీ కార్యకర్త గోసాల మల్లికార్జున మృతి,ఆయన కుటుంబ సభ్యలును పరమర్శించిన బిజ్జం వెంకట కృష్ణారెడ్డి.

    శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

    శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

    పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

    పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

    24,50,339 రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందచేసిన:ఎమ్మెల్యే

    24,50,339 రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందచేసిన:ఎమ్మెల్యే

    తవణంపల్లి మండలంలో 17 ఏళ్ల యువకుడు అదృశ్యం కేసు నమోదు

    తవణంపల్లి మండలంలో 17 ఏళ్ల యువకుడు అదృశ్యం కేసు నమోదు

    కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం

    కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం