Category: ఆంధ్రప్రదేశ్

నెల్లూరులో ఘనంగా స్కావా పికిల్ బాల్‌ కేఫ్‌ ప్రారంభం

నెల్లూరు, మన ధ్యాస ప్రతినిధి,మే 3:( విశ్వనాథ సాంబయ్య )నెల్లూరు నగరంలోని కొండయ్యపాలెం భారత్ పెట్రోలియం ఔట్ లెట్ పక్కనే నూతనంగా స్కావా పికిల్ బాల్ అండ్ కేఫ్ ను ఘనంగా ప్రారంభించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే…

40 ఏళ్ళ నాటి మాను కూలడంతో మూడిళ్లకు తప్పిన పెను ప్రమాదం

తవణంపల్లి మనద్యాస ప్రతినిధి మే 04 (నాగరాజ సరకింటి ) చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం తవణంపల్లి మండలంలోని మాదిగవాడ లో సోమవారం సాయంత్రం గాలి బీభత్సంతో జడ్పీ హైస్కూల్ ప్రహరీ గోడ ఆనుకుని ఉన్న 40 ఏళ్ల నాటి పెద్ద…

100 సం|| ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభకు విశాఖ జిల్లా నుంచి ఐదుగురు సభ్యులు నియామకం….

మన ధ్యాస ప్రతినిధి విశాఖపట్నం(వడ్లపూడి) మే 3 :వడ్లపూడి ఆర్యవైశ్య సంఘం కళ్యాణ మండపంలోములుకూరి వెంకట రమణ,కర్ణాటిమధుసూధన శెట్టి వడ్లపూడి ఆర్యవైశ్య సంఘం అధ్యక్షతన విశాఖ జిల్లా నుంచి మహాసభలకు ప్రాతినిధ్యం వహించిన నాయకులకు ఘనంగా కళ్యాణమండపంలోకి పూర్ణకుంభంతో ఘనంగా ఆహ్వానం…

నెలూరు రూరల్ లో ఎం.జి.బి “ఇన్ఫినిటీ ఆల్ట్రా లగ్జరీ విల్లాస్” బ్రోచర్ ను ప్రారంభించిన కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.

నెల్లూరు రూరల్, మన ధ్యాస ప్రతినిధి, మే 3: ( విశ్వనాధ సాంబయ్య)నెల్లూరు నగరంలోని కాకుపల్లి దగ్గర నూతనంగా ప్రారంభమైన “ఎం జి బి”ఇన్ఫినిటీ ఆల్ట్రా లగ్జరీ విల్లాస్, కాకుపల్లి 2 ను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార పార్టీ ప్రతినిధి…

ప్రభుత్వ పాఠశాలల్లో ఆం. ప్ర 10వ తరగతి బోర్డు ఫలితాల్లో సమగ్ర సంస్కరణల ద్వారా అద్భుతమైన పురోగతి

మన ద్యాస,అమరావతి, మే 1, 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన సమగ్రమైన, బహుళ-స్థాయి సంస్కరణల వ్యూహం, యస్.యస్. సి పబ్లిక్ పరీక్షల ఫలితాల్లో (మార్చి 2026) ఒక బలమైన మార్పును తీసుకువచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థుల పనితీరులో గణనీయమైన మెరుగుదలను ఈ ఫలితాలు…

విశాఖ ఉక్కు- ఆంధ్రల హక్కు కాపాడుకోవాలి పిలుపునిచ్చినా ఏవి వెంకట్రావు…

మన ధ్యాస విశాఖపట్నం(హోటల్ మేఘాలయ)మే2: విశాఖలో తెలుగు శక్తి ఆధ్వర్యంలో జరిగిన మేదో మదనంలో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్న నినాదం ప్రజల గుండెల్లో చిరస్మరణంగా ఉండాలి. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని…

బద్వేలు లో ఘనంగా బుద్ద పూర్ణిమ ఉత్సవ వేడుక

బద్వేలు, మన ధ్యాస మే1: బద్వేలు పట్టణం లోగల ప్రభుత్వ పెన్షనర్ల సంక్షేమ సంఘం కార్యాలయం నందు శుక్రవారం మహనీయుల ఆశయాల సాధన సమితి ఆధ్వర్యాన, ప్రభుత్వ పెన్షనర్ల సంక్షేమ సంఘం కోశాధికారి సి.గంగన్న అధ్యక్షతన 2570 వ బుద్దపూర్ణిమ(బుద్ద జయంతి)ఉత్సవ…

కార్మికుల శ్రమను గుర్తించిన పార్టీ తెలుగుదేశం- మే డే శుభాకాంక్షలు తెలిపిన డిసిసిబి చైర్మన్ మంచూరి సూర్యనారాయణ రెడ్డి

బద్వేలు, మన ధ్యాస మే 1: కార్మికుల శ్రమను గుర్తించి వారికి భరోసా కల్పించింది తెలుగుదేశం ప్రభుత్వమని డిసిసిబి చైర్మన్ మంచూరి సూర్యనారాయణ రెడ్డి అన్నారు. నేడు ప్రపంచ కార్మికుల దినోత్సవం మే డే సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాయ కష్టమే…

ఐక్యతకు నిదర్శనం మేడే..ఆటో,రిక్షా కార్మికులకు డాక్టర్ కందుల దుస్తుల పంపిణీ…

మన ధ్యాస ప్రతినిధి విశాఖపట్నం(ఆర్టీసీ కాంప్లెక్స్ అవుట్ పోస్ట్):మే డే కార్మికుల ఐక్యత,పోరాటాలకు నిదర్శనంగా నిలుస్తుందనివిశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు,32 వ వార్డు మాజీ కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు అన్నారు.ఆర్టీసీ కాంప్లెక్ ఔట్ పోస్ట్ వద్ద మే…

మే డే సెలవా – జీవీఎంసీ కార్మికులు పనిచేయాల?…

మన ధ్యాస ప్రతినిధి గాజువాక(పెద్ద గంట్యాడ మండలం): మే డే అన్నది శ్రమను గౌరవించే సెలవుతో ఇచ్చే రోజు అని అర్థం.జీవీఎంసీ అధికారులకు మాత్రం శ్రమను దోచుకునే రోజు కిందన ప్రవర్తించిన వైనం. జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో సుమారుగా అన్ని వార్డులకు…