Category: ఆంధ్రప్రదేశ్

ఘనంగా జనసేన ఆవిర్భావ దినోత్సవం

బద్వేలు,మన ధ్యాస మార్చి 14: బద్వేల్ మున్సిపాలిటీ దళిత వాడ శీలంవారిపల్లి యందు శనివారం జనసేన 13వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగినది, ముఖ్యంగా ఈ కార్యక్రమం పురస్కరించుకొని పేదల మధ్య కేక్ కటింగ్ మరియు 300 మందికి…

రైతే రాజుగా చూడటమే కూటమి ప్రభుత్వ లక్ష్యంధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే నగదు జమ కురుపాం నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షులు గుర్రాన శ్రీరామమూర్తి

జియ్యమ్మవలస/ మనధ్యాస/మార్చి14:- రైతును రాజు చేయడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కురుపాం నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షులు గుర్రాన శ్రీరామమూర్తి అన్నారు. శనివారం జియ్యమ్మవలస మండలంలో స్థానిక విలేకరులతో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి రైతులంటే ఎంతో…

జియ్యమ్మవలసలో అంగరంగ వైభవంగా జనసేన ఆవిర్భావ వేడుకలు

జియ్యమ్మవలస/మనధ్యాస/ మార్చి14 మండల కేంద్రంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జనసైనికుల మధ్య అత్యంత ఉత్సాహంగా, అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా మండలంలోని వివిధ గ్రామాల నుండి తరలివచ్చిన జనసైనికులు, పార్టీ మద్దతుదారులు పెద్ద ఎత్తున వేడుకల్లో పాల్గొన్నారు.పార్టీ…

వెదురుకుప్పం మండలంలో మొల్ల జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ

మన ధ్యాస | వెదురుకుప్పం,చిత్తూరు జిల్లా | మార్చి 14ఆదికవిత్రి ఆతుకూరి మొల్ల (మల్లమాంబ) జయంతి సందర్భంగా చిత్తూరు జిల్లా ఎదురు కుప్పం మండలం తిరుమలయ్యపల్లి పంచాయతీ పరిధిలోని మొరవ గ్రామంలో మొల్ల జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.సామాన్య కుటుంబంలో జన్మించిన…

అభివృద్ధి సంక్షేమాలకు చిరునామ, కూటమి ప్రభుత్వ పాలన…. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

మన థాస, విడవలూరు, మార్చి 12 :ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేద ప్రజల గుండె చప్పుడు విని ప్రజావసరాలు తీర్చే పాలకుడని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి . విడవలూరు మండలం పార్లపల్లి గ్రామంలో 60 వేల లీటర్ల కెపాసిటీతో…

పట్టు రైతులకు సబ్సిడీ పథకాలపై అవగాహన

కార్వేటినగరం మన ధ్యాస: కార్వేటినగరం మండలంలోని ఎం.యం విలాసం రైతు సేవా కేంద్రంలో పట్టు రైతులకు ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ పథకాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సిరికల్చర్ జాయింట్ డైరెక్టర్ పద్మమ్మ, సిరికల్చర్ అసిస్టెంట్ డైరెక్టర్ గీత,…

డేవిస్ పేట వద్ద బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

మన ధ్యాస,ఇందుకూరుపేట, మార్చి9 : 48 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న నెల్లూరు – మైపాడు రోడ్డు నిర్మాణానికి ఎన్ని అడ్డంకులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రోత్సాహం మంత్రులు మరియు అధికారుల సహకారంతో దాదాపు 50 శాతం పనులు పూర్తి చేయగలిగామన్నారు…

రంజాన్ ఇఫ్తార్ విందు ముస్లింలతో కలిసి పాల్గొన్న ఎన్ పి జయచంద్ర నాయుడు

బంగారు పాల్యం, మన ధ్యాస,మార్చి 9 చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాల్యం మండలంలో ఆదివారం సాయంత్రం ఎన్.పి జయప్రకాష్ నాయుడు,ఎన్. పి. ధరణి నాయుడు, ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా టిడిపి నాయకులు ముస్లిం సోదరులతో కలిసి…

వన్నియకుల క్షత్రియుల ఆత్మీయ సమ్మేళనం -8న తిరుపతిలో వధూవరుల పరిచయ వేదిక.

తిరుపతి, మార్చి 08 : – తిరుపతిలోని నేషనల్ హైవే పక్కన తన్నపల్లి క్రాస్ వద్ద అదిత్ గ్రాండ్ ఎదురుగా తాజ్ హోటల్ సమీపంలో ఈ నెల 8న వన్నియకుల క్షత్రియ ఆత్మీయ సమ్మేళనం మరియు వధూవరుల వివాహ పరిచయ వేదిక…

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలను సన్మానించిన: చిత్తూరు అర్బన్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు టిక్కీ రాయల్,:

చిత్తూరు ,మన ధ్యాస, మార్చ్ 8 ఆదివారం ఉదయం 9 గంటలకు , చిత్తూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శ్రమదాన కార్యక్రమం జరిగింది,అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలను సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా ఉక్కు మహిళ ఇందిరాగాంధీ గురించి, మరియు…