Category: ఆంధ్రప్రదేశ్

నాపై ఆరోపణులు నిరాధారం… నాకు న్యాయం చేయండి…. కల్లూరి లక్ష్మీరెడ్డి

మన ధ్యాస, నెల్లూరు, జూన్ 27 : నెల్లూరు నగరంలోని ప్రెస్ క్లబ్లో శనివారం నెల్లూరు నగరానికి చెందిన కల్లూరి లక్ష్మీ రెడ్డి విలేఖరుల సమావేశం జరిగింది. ఈ సమావేశం లో కల్లూరి లక్ష్మీ రెడ్డి ఆవేదన తో మాట్లాడుతూ….నా పేరు…

అర్ధగిరి ‘గిరి ప్రదక్షణ’ రోడ్డు నిర్మాణానికి భూమిపూజ

తవణంపల్లె, జూన్ 26 మనద్యాస(నాగరాజ. ఎస్ ) ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ అర్ధగిరి వీరాంజనేస్వామి దేవస్థానంఅభివృద్ధిలో భాగంగా చేపట్టనున్న గిరి ప్రదక్షణ రోడ్డుకు శుక్రవారం లాంచనంగా భూమిపూజ చేసి జంగిల్ క్లియరెన్స్ పనులను ప్రారంభించారు. రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్…

ఉద్యోగ,ఉపాధి అవకాశాలకు కేరాఫ్ అడ్రస్ సీసీఎ.

మన ధ్యాస ప్రతినిధి విశాఖపట్నం జూన్ 26 : యువతకు ఉద్యోగ,ఉపాధి అవకాశాలు కల్పించడంలో క్రూజ్ కలనరీ అకాడమీ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ అండ్ టూరిజం (సీసీఎ) కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తుందని నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖ బ్రత బాగ్చి…

నెల్లూరులో మహానగరాలకు దీటుగా “అసలే ఫర్నిచర్ హోమ్” స్టోర్ శుఖారంభం

మన ధ్యాస, నెల్లూరు, జూన్ 25 : నెల్లూరు నగరంలో బీబీనగర్, మినీ బైపాస్ రోడ్డు, జివిఆర్ఆర్ కాలేజ్ పక్కన గురువారం అసలే ఫర్నిచర్ హోమ్ స్టోర్‌ తెలుగుదేశం రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ప్రారంభించినారు.ఈ సందర్భంగా కోటం…

మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిసిన మండల యువత అధ్యక్షులు గజేంద్ర.

బంగారుపాళ్యం, మనధ్యాస,జూన్ 25. రిపోర్టర్ :కమల్ రెడ్డి చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాల్యం మండల యువత అధ్యక్షులు మొగిలి గజేంద్ర రాష్ట్ర వైఎస్ఆర్సిపి పార్టీ ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని పులివెందుల పర్యటనలో భాగంగా మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.మండలంలో…

మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిసిన వైఎస్సార్ పార్టీ జిల్లా మాజీ ఉపాధ్యక్షుడు కొత్తపల్లి మహేంద్ర.

బంగారుపాళ్యం, మనధ్యాస,జూన్ 25. రిపోర్టర్: కమల్ రెడ్డి చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాల్యo మండలం తగ్గువారిపల్లి పంచాయతీకి చెందిన జిల్లా వైఎస్సార్ పార్టీ మాజీ ఉపాధ్యక్షుడు కొత్తపల్లి మహేంద్ర రాష్ట్ర వైఎస్ఆర్సిపి పార్టీ ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని…

వివాహ రిసెప్షన్ కార్యక్రమంలో పాల్గొన్న వైసిపి నేతలు

బంగారుపాళ్యం, మనధ్యాస,జూన్ 25 రిపోర్టర్ : కమల్ రెడ్డి చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం నలగాంపల్లె గ్రామానికి చెందిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు నాథాన్ వేలు తృతీయ కుమారుడు భూపతి&ఐసాక్ ,సౌమ్యపరిశుద్ధ వివాహ రిసెప్షన్ విందులో పాల్గొని వధూవరులను ఆశీర్వదించిన…

శ్రీ ఆరేటమ్మ గుడి కుంభాభిషేక మహోత్సవంలో పాల్గొన్న డా. సునీల్ కుమార్ .

బంగారుపాళ్యం, మనధ్యాస,జూన్ 25 రిపోర్టర్ :కమల్ రెడ్డి. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం రోల్లవారిపల్లి గ్రామంలో ప్రతిష్టించిన శ్రీఆరేటమ్మ దేవాలయ కుంభాభిషేక మహోత్సవ పూజా కార్యక్రమంలో పూతలపట్టు నియోజకవర్గ సమన్వయకర్త డా.సునీల్ కుమార్ పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు రవిరెడ్డి, హరిక్రిష్ణారెడ్డి,సతీష్…

రోళ్ళవారిపల్లె లో వైభవంగా ఆరేటమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన.

రిపోర్టర్ కమల్ రెడ్డి. బంగారు పాల్యం, మన ధ్యాస, జూన్ 24 బంగారు పాల్యం మండలం, రోళ్ళవారిపల్లె గ్రామం నందు ఆరేటమ్మ అమ్మవారి గుడిని నూతనంగా నిర్మించి గత మూడు రోజులగా పూజలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా 21వ…

నెల్లూరు రూరల్ లో ఘనంగా రొట్టెల పండుగ కమిటీ ప్రమాణ స్వీకారం. కమిటీ మెంబర్గా షేక్.అబ్దుల్ జహీర్

మన ధ్యాస నెల్లూరు రూరల్,జూన్ 22 : నెల్లూరు రూరల్,బారాషాహిద్ దర్గాలో రొట్టెల పండగ జూన్ 26 నుండి 5 రోజులపాటు జరుగుతుంది. ఈ సందర్భంగా ఫెస్టివల్ కమిటీ చైర్మన్గా మునీర్ భాష ను నియమించారు. ఫెస్టివల్ కమిటీ చైర్మన్ తో…