పర్యావరణ పరిరక్షణలో ఎస్.బి.ఐ ముందడుగు..
విశాఖపట్నం మన ద్యాస ప్రతినిధి ఆగస్టు 13: పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతగా కృషి చేయాలని పిలుపునిస్తూ,స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్.బి.ఐ)అమరావతి సర్కిల్,విశాఖ రీజన్ ఆధ్వర్యంలో బృహత్తర ప్లాంటేషన్ కార్యక్రమాన్ని చేపట్టారు.ఇందులో భాగంగా విశాఖపట్నం రీజన్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో…