మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ సీపీ ఆధ్వర్యంలో ఈ నెల 28 న చేపట్టనున్న ప్రజా ఉద్యమం కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి.

మన ధ్యాస,నెల్లూరు, అక్టోబర్ 23: నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరిస్తూ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకరిస్తూ ఈనెల 28వ తేదీ చేపట్టనున్న ప్రజా ఉద్యమం కార్యక్రమానికి సంబంధించి పోస్టర్ ను వైఎస్ఆర్…

విద్యార్ధుల మరణాలు ప్రభుత్వ హత్యలే !! ఒక్కో కుటుంబానికి 50లక్షలు ఇవ్వాలిజీపు జాతలో ఎస్ఎఫ్ఐ నాయకులు

మన ద్యాస, సాలూరు : నిరుపేద గిరిజనులు తమ పిల్లలను ప్రభుత్వ వసతి గృహాల్లో చేర్పిస్తే ప్రభుత్వ వైఫల్యం వల్ల వారిలో కొందరు మృత్యువాత పడుతున్నారని, ఎస్ఎఫ్ఐ నాయకులు అన్నారు. కొద్ది రోజుల వ్యవధిలో ఇంతమంది మృతి చెందటం, ముమ్మాటికీ ప్రభుత్వ…

ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం సిద్ధం….. రాష్ట్ర పురపాలక ,పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ

నెల్లూరులో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు పొంగూరు నారాయణ మన ధ్యాస ,నెల్లూరు, అక్టోబర్ 23:ప్రస్తుతం వర్షాల నేపథ్యంలో అధికారులు ఎలాంటి వాతావరణ పరిస్థితులునైనా ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉండాలని, ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని…

రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందాలని పరమశివుని కోరుకున్న……రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు పొంగూరు నారాయణ

నెల్లూరు మూలపేటలోని మూలస్థానేశ్వర స్వామి వారిని తన కుమార్తె షరణితో కలిసి దర్శించుకున్న మంత్రి. మన ధ్యాస ,నెల్లూరు, అక్టోబర్ 23:నెల్లూరు మూలపేట మూలస్థానేశ్వర ఆలయంలో వైభవంగా కార్తీకమాస పూజోత్సవాలు నిర్వహించారు. రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు పొంగూరు నారాయణ…

దారకానిపాడులో హత్యకు గురైన తిరుమలశెట్టి లక్ష్మీనాయుడు కుటుంబానికి భరోసా ఇచ్చిన రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ

మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు – హత్యకు గురైన కార్యకర్త కుటుంబానికి నగదు చెక్కులు అందజేసిన మంత్రి నారాయణ మన ధ్యాస, నెల్లూరు ,అక్టోబర్ 23: అక్టోబర్ 2 న గుడ్లూరు మండలం దారకానిపాడు గ్రామానికి చెందిన…

స్మార్ట్ స్ట్రీట్ బజార్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ- మహిళా వ్యాపారులతో మాట్లాడిన మంత్రి, ఆయన కుమార్తె షరణి

మన ధ్యాస ,నెల్లూరు, అక్టోబర్ 23:రాష్ట్రంలోని మొట్టమొదటిసారిగా నెల్లూరు మైపాడు గేట్ సెంటర్లో సర్వాంగ సుందరంగా రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ సహకారంతో స్మార్ట్ స్ట్రీట్ బజార్ రూపుదిద్దుకుంది. ఈ క్రమంలో మంత్రి నారాయణ, ఆయన…

భారీ వర్షాలపై అప్రమత్తంగా ఉండండి…… రాష్ట్ర పురపాలక , పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ

నెల్లూరు నుండి టెలి కాన్ఫరెన్స్ లో అధికారులకు సూచనలు చేసిన మంత్రి – లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వ లేకుండా చూడాలని ఆదేశాలు మన ధ్యాస ,నెల్లూరు ,అక్టోబర్ 23:ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలఫై రాష్ట్ర పురపాలక…

టిడిపిలో కష్టపడి పని చేసిన వారికి తగిన గుర్తింపు……….. రాష్ట్ర పురపాలక ,పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ- కార్యకర్తలతో సమావేశం నిర్వహించిన రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు పొంగూరు నారాయణ

మన ధ్యాస ,నెల్లూరు, అక్టోబర్ 23:కష్టపడి పని చేసిన కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ తగిన గుర్తింపుని ఇస్తుందని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు పొంగూరు నారాయణ తెలియజేశారు. నెల్లూరు చింతారెడ్డిపాలెంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రి నారాయణ కార్యకర్తలతో సమావేశం…

అవినీతి అధికారులపై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సీరియస్

విద్యుత్, టౌన్ ప్లానింగ్, రెవిన్యూ అధికారులతో సమీక్ష సమావేశం ఆధారాలతో సహా బయటపెట్టిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మన ధ్యాస, నెల్లూరు రూరల్, అక్టోబర్ 23:పేద మధ్యతరగతి ప్రజలను లంచాల కోసం వేధిస్తున్న అవినీతి అధికారులు సిబ్బంది పట్ల నెల్లూరు రూరల్…

ఒక్క ఫోన్ కాల్ కు స్పందించి వెంటనే పరిష్కారం చూపిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

మన ధ్యాస ,నెల్లూరు రూరల్ ,అక్టోబర్ 23 :భారీ వర్షాల కారణంగా నెల్లూరు రూరల్ 27వ డివిజన్ ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వద్ద ఉన్న అపార్ట్మెంట్ వాసులు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కి ఫోన్ కాల్ చేయగా వెంటనే…