డాక్టర్ గవరసాన సేవలు చిరస్మరణీయంబ్యాంక్ ఆఫ్ ఇండియా రిటైర్డ్ జోనల్ మేనేజర్ శేషగిరిరావు

గొల్లప్రోలు ఏప్రిల్ 24 మన న్యూస్ :– ప్రవాస భారతీయులు, ప్రముఖ క్యాన్సర్ పరిశోధకులు డాక్టర్ గవరసాన సత్యనారాయణ విద్య, వైద్య రంగాలకు చేసిన సేవలు చిరస్మరణీయమని బ్యాంక్ ఆఫ్ ఇండియా రిటైర్డ్ జోనల్ మేనేజర్ రెడ్ల శేషగిరిరావు పేర్కొన్నారు. గొల్లప్రోలు…

ఇంటర్ జిల్లా మొదటి ర్యాంకు విద్యార్థినికి సన్మానం

గొల్లప్రోలు ఏప్రిల్ 24 మన న్యూస్ ;– ఇంటర్మీడియట్ ఫలితాలలో కాకినాడ జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మొదటి ర్యాంకు సాధించిన విద్యార్థినిని డాక్టర్ మలిరెడ్డి వెంకట్రాజు హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ చైర్మన్ రెడ్ల శేషగిరిరావు ఘనంగా సన్మానించారు. గొల్లప్రోలు…

పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం నశించాలి-బిసి విభాగం,తెలుగుదేశం పార్టీ

Mana News, శ్రీకాళహస్తి.:-ప్రపంచానికి పెను ప్రమాదకరంగా మారిన వేర్పాటువాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం నశించాలని తెలుగుదేశం పార్టీ బిసి విభాగం నాయకులు ముక్త కంఠంతో డిమాండ్ చేశారు. కాశ్మీర్ లోని పహల్గమ్ లో జరిగిన ఉగ్రదాడిలో ఏపీ వాసులైన…

భారత్‌తో సిమ్లా సహా అన్ని ద్వైపాక్షిక ఒప్పందాల తాత్కాలిక నిలిపివేత

మన న్యూస్ :- జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ తీసుకున్న కఠిన దౌత్యపరమైన చర్యలకు ప్రతిగా పాకిస్తాన్ కూడా తీవ్రంగా స్పందించింది. సిమ్లా ఒప్పందంతో సహా భారత్‌తో ఉన్న అన్ని ద్వైపాక్షిక ఒప్పందాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు గురువారం ప్రకటించింది.…

పంచాయతీ రాజ్ వ్యవస్థ బలోపేతం తోనే గ్రామ స్వరాజ్యం సాధ్యంసింగరాయకొండ సర్పంచ్ తాటి పర్తి వనజ పిలుపు.

మన న్యూస్ సింగరాయకొండ:- గ్రామాల అభివృద్ధి సంక్షేమం గ్రామ సంపూర్ణ వికాసం సాధించాలంటే పంచాయితీ రాజ్ వ్యవస్థ బలోపేతం కావాలని దాని కొరకు గ్రామ పంచాయతీ, సచివాలయ సిబ్బంది అంకిత భావం తో పని చెయ్యాలని సింగరాయకొండ సర్పంచ్ తాటి పర్తి…

ఉగ్ర దాడిని నిరసిస్తూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు కొవ్వొత్తుల ప్రదర్శన.

మన న్యూస్, నెల్లూరు, ఏప్రిల్ 23 :- వైయస్ జగన్మోహన్ రెడ్డి పిలుపుమేరకు నెల్లూరు వి ఆర్ సి సెంటర్ లో జమ్ము కాశ్మీర్‌లోని పహల్గాం వద్ద పర్యాటకులపై జరిగిన ఉగ్రవాద దాడిని ఖండిస్తూ….. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నాయకులు…

కత్తిపూడి మాధురి విద్యార్థుల పదవ తరగతి ఫలితాలు నూరు శాతం..

శంఖవరం మన న్యూస్ (అపురూప్): ప్రత్యేక శ్రద్ధ, విలువైన విద్య పోటీ పరీక్షలలో ప్రథమ ఫలితాలు మాధురి విద్యాసంస్థలకే సాధ్యమని మాధురి విద్యాసంస్థల చైర్మన్ కడారి తమ్మయ్య నాయుడు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే విడుదల చేసిన పదవ తరగతి ఫలితాలలో…

పదవ తరగతి ఫలితాలలో శంఖవరం కేజీబీవీ విద్యార్థినిలు ప్రతిభ.

శంఖవరం మన న్యూస్ (అపురూప్): రాష్ట్ర ప్రభుత్వం పదవ తరగతి ఫలితాలు బుధవారం విడుదల చేసింది.కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం మండల కేంద్రమైన శంఖవరం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ విద్యార్థినిలు ప్రతిభను కనబరిచారు. ఈ సందర్భంగా కేజీబీవీ ప్రిన్సిపాల్ బి.…

ఉగ్రవాద దాడులను నిరసిస్తూ కొవ్వొత్తుల ర్యాలీ

శంఖవరం మన న్యూస్ (అపురూప్): జమ్ము కాశ్మీర్లోని బైసరన్ ప్రాంతంలో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేసి 28 మందిని హతమార్చడాన్ని జనసేన పార్టీ ప్రత్తిపాడు నియోజకవర్గ నాయకులు గొర్లి నాగేశ్వరరావు తీవ్రంగా ఖండిస్తూ మృతులకు సంతాపం తెలియచేసి కాకినాడ జిల్లా ప్రత్తిపాడు…

శంఖవరం మోడల్ స్కూల్ ప్రతిభ. విద్యార్థుల అద్వితీయ విజయం..

శంఖవరం మన న్యూస్ (అపురూప్) :- శంఖవరం మండలం లోని ఏపీ మోడల్ స్కూల్, ప్రభుత్వ పాఠశాలలలో ప్రత్యేక స్థానం సంపాదించి, 10వ తరగతి ఫలితాల్లో అద్భుత విజయాన్ని నమోదు చేసింది.జోన్ 2 లో ఉన్న ఏపీ మోడల్ స్కూల్స్ ,ప్రభుత్వ…

You Missed Mana News updates

భూమికి రైతుకు ఉన్న బంధమే భూభారతి – ధరణితో సాధ్యం కాని భూ సమస్యలను భూ భారతి ద్వారా పరిష్కరించుకోవచ్చు – జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి.
జమ్మూకాశ్మీర్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన కావలికి చెందిన మధుసూదన్ పార్థివ దేహాన్ని మోసి , నివాళులు అర్పించిన కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి
కాశ్మీర్ ఉగ్రవాదుల కాలుపులో ప్రాణాలు వదిలిన మధుసూదన్ భౌతిక కాయానికి నివాళులు అర్పించిన కావలి ఎమ్మెల్యే దగు మాటి కృష్ణారెడ్డి, కలెక్టర్ ఆనంద్
మంత్రి నారా లోకేష్‌ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలకు మహర్ధశ…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
స్టేట్‌ ర్యాంకర్‌కు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అభినందన
విద్యార్థినికి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అభినందనలు