ప్రజా సమస్యలపై పోరాడే పార్టీ సిపిఐ

గూడూరు, మన న్యూస్ :- నిరంతరం ప్రజల సమస్యలపై పోరాడే ఏకైక పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ అని తిరుపతి జిల్లా సిపిఐ కార్యదర్శి మురళి పేర్కొన్నారు.సిపిఐ ఆధ్వర్యంలో రెట్టపల్లి గ్రామంలో జరిగిన మండల ద్వితీయ మహాసభ కార్యక్రమంలో ఆయన…

ఇళ్ల స్థలాలు ఇప్పించాలని కలెక్టర్, ఎమ్మెల్యేకు వినతి

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జులై 7 :- జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని వర్కింగ్ జర్నలిస్టులకు ఇంటి స్థలాలు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ బి ఎం సంతోష్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డిని సోమవారం వర్కింగ్ జర్నలిస్టులు…

సాలూరులో రాష్ట్రస్థాయి చెస్ పోటీలు,

మన న్యూస్ సాలూరు జూలై 6:- పార్వతిపురం మన్యం జిల్లా సాలూరులో ఆంధ్ర చెస్ అసోసియేషన్ వారు ఆధ్వర్యంలో పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నందు, స్థానిక ఆర్యవైశ్య ధర్మశాల లో ఈరోజు ఆదివారం రాష్ట్రస్థాయి 16 సంవత్సరాల లోపు బాల…

యువకవి అంజనాద్రికి మాజీ మంత్రి రోజా అభినందనలు

నగరి, చిత్తూరు జిల్లా, జూలై 6 (మన న్యూస్):– చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో జరిగిన ఒక సాంస్కృతిక కార్యక్రమంలో ప్రముఖ రచయిత, తిరుచానూరుకు చెందిన కవి, మాదిగ మహాసేన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ నందిపాక అంజనాద్రిని మాజీ…

శ్రీశైలం నీటి విడుదల, హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ఆందోళనరాయలసీమ ప్రతినిధులను ‘కళ్ళులేని కబోదులు’గా న్యాయవాది కృష్ణమూర్తి ఆరోపణ

ఉరవకొండ, మన న్యూస్ జులై 6: తుంగభద్ర, కృష్ణా నదులు కోస్తాంధ్ర ప్రాంతం కోసమే జన్మించాయని ప్రముఖ న్యాయవాది జీవీ కృష్ణమూర్తి తీవ్ర ఆరోపణలు చేశారు. శ్రీశైలం ప్రాజెక్ట్ నీటి మట్టం 879 అడుగులకు చేరుకున్నప్పటికీ, రాయలసీమ ప్రాంతానికి న్యాయబద్ధంగా కేటాయించాల్సిన…

ఘనంగా మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్ రాయులు జన్మదిన వేడుకలు

మన న్యూస్,తిరుపతి : – మాజీ ఎమ్మెల్సీ, టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాల చెంగల్ రాయలు 70 వ జన్మదిన వేడుకలు తిరుపతిలో ఆదివారం రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్ ఉపాధ్యక్షులు సింగంశెట్టి సుబ్బరామయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. రుయా ఆసుపత్రి…

పీర్లకు వెండి గుర్రం, శంకు-చక్రాలను అందించిన సాఫ్ట్వేర్ ఉద్యోగి

ఉరవకొండ మన న్యూస్ జులై 6 :- మొహారం పండుగను పురస్కరించుకుని అమిద్యాల గ్రామానికి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి రుషేంద్ర, ప్రశాంతి దంపతులు వెండితో తయారు చేయించిన 2కేజీల గుర్రం, శంకు-చక్రాలను పెద్ద వన్నూరు స్వామి, చిన్న వన్నూరు స్వామి పీర్లకు…

మళ్లీ మళ్లీ ప్రధానమంత్రి నరేంద్రుడే! -మళ్లీ మళ్లీ నరేంద్రుడే ప్రధానమంత్రి కావాలని కనకదుర్గ దేవస్థానంలో పూజలు.

ఉరవకొండ మన న్యూస్ జులై 6: దేశ సార్వభౌమాధికారం, సమగ్రత, సౌబ్రాతత్వం, పాలనా దక్షత కలిగిన నరేంద్ర మోడీ మళ్లీ మళ్లీ ప్రధానమంత్రిగా కొనసాగాలంటూ విజయవాడ కనకదుర్గాదేవి దేవస్థానంలో అమ్మవారికి బిజెపి నేతలు ప్రత్యేక పూజలు కుంకుమార్చనలు చేశారు. పూజలు అనంతరం…

విత్తనాలను బీజామృతం తో శుద్ధి చేయాలి – రైతు అభివృద్ధిసాధ్యం.. ఏ ఓ తిరుపతి రావు

మన న్యూస్ పాచిపెంట, జూలై 6:- విత్తనాలను బీజామృతంతో శుద్ధి చేసిన తరువాత మాత్రమే విత్తనాలను నారు పోసుకుంటే భూమి ద్వారా విత్తనం ద్వారా వ్యాపించే శిలీంద్రాల నుండి తెగుళ్ల నుండి పంటకు రక్షణ కల్పించవచ్చని ఏపీ సిఎన్ ఎఫ్ జిల్లా…

సాంబశివారెడ్డి ని కలిసిన వైసీపీ నేత మహేందర్ రెడ్డి

గూడూరు, మన న్యూస్ :- వైఎస్ఆర్సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నూతన పదవీ బాధ్యతలు చేపట్టిన ఎన్నారై వింగ్ గ్లోబల్ కోఆర్డినేటర్ అయిన ఆలూరు సాంబశివారెడ్డి గారిని వైఎస్ఆర్సిపి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మరియు జగనన్న సేవాసమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఊటుకూరు…

You Missed Mana News updates

మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామిని మర్యాదపూర్వకంగా కలిసిన కలెక్టర్
పశువులకు విధిగా టీకాలు చేయించాలి – డిప్యూటీ డైరెక్టర్
జాతీయస్థాయి టార్గెట్ బాల్ పోటీలకు పాత సింగరాయకొండ హైస్కూల్ విద్యార్థులు
పాత సింగరాయకొండలో ‘పొలం పిలుస్తుంది’ కార్యక్రమం
9 వరద గేట్లను ఎత్తి వేత… దిగువకు 61 వేల 542 క్యూసెక్కుల నీటిని విడుదల
గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మోబిలిటీ లిమిటెడ్ ఆల్ న్యూ ఎల్ట్రా సిటీ XTRA ఆటో …..టెక్నాలజీ లేటెస్ట్, ట్రస్ట్ హైయెస్ట్