యాసంగిలో పూర్తిస్థాయిలో పంటలకు నీరు అందిస్తాం. నీటిపారుదల శాఖ సీఈ శ్రీనివాస్

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్, నిజాంసాగర్‌ ఆయకట్టు కింద యాసంగి సీజన్‌లో సాగు చేస్తున్న పంటలకు పూర్తిసాయిలో నీరు అందిస్తామని, రైతులు ఆందోళన చెందొద్దని నీటిపారుదల శాఖ సీఈ శ్రీనివాస్ తెలిపారు. నిజాంసాగర్‌ ప్రధాన కాలువలో ప్రవహిస్తున్న నీటిని, డిస్టిబ్యూటరీ తూముల ద్వారా…

సీతంపేట శివాలయంలో అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన సిఐ వెంకటేశ్వర్లు

మనన్యూస్,పినపాక:మండలం లోని సీతం పేట గ్రామం లో మహా శివరాత్రి ఉత్సవాల పురస్కరించుకొని శుక్రవారం ఆలయం లో బండారు బ్రదర్స్ ఆధ్వర్యంలో మహా అన్నదానం కార్యక్రమo లో సీఐ వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా పాల్గొని మహా అన్న దాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.స్థానికుల…

ఈ రోజు మా చిన్నారి వైదేహి పుట్టినరోజు శుభాకాంక్షలు

మనన్యూస్,జోగులాంబ:- గద్వాల జిల్లా మానవపాడు మండలం మానవపాడు గ్రామం జి.వైదేహి 11సం.పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన తల్లి జి.కృష్ణవేణి, తండ్రి జి.రామకృష్ణ, నాన్నమ్మ జి.నారయణమ్మ ,అత్త జి.వెంకటేశ్వరి ,మామ జి.చంధ్రలు, బావ జి.వెంకటేష్, పిన్ని జి.జయలక్ష్మి, తాత జి.రాముడు, అవ్వ జి.ఉమాదేవి ,బావలు…

రేణుక ఎల్లమ్మ తల్లి కళ్యాణం లో పాల్గొన్న ఉప్పలనాగోల్.

మనన్యూస్,నాగోల్:బండ్ల గూడ లో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి రేణుక ఎల్లమ్మ తల్లి కళ్యాణోత్సవంలో పాల్గొన్న TPCC ప్రచార కమిటీ రాష్ట్ర కో కన్వీనర్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మెన్ అంతర్జాతీయ ఆర్యవైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ రాష్ట్ర…

అక్రమ కట్టడాలపై నిరసన శిబిరం ఏర్పాటు

మనన్యూస్,నారాయణ పేట:అక్రమ కట్టడాలపై సమస్య పరిష్కారమయ్యేంత వరకు సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో నిరసన శిబిరం కొనసాగుతుందని జిల్లా కార్యదర్శి కె విజయ రాములు అన్నారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ,మక్తల్ నియోజకవర్గంలోని ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని బాబా కాలనీలోని టీఎన్జీవో ఆఫీస్…

భౌతిక దేహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే శ్రీహరి.

మనన్యూస్,నారాయణ పేట:జిల్లా మక్తల్ నియోజక వర్గం దాసర్పల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొల్లూరు వెంకటప్ప గురువారం తెల్లవారుజామున గుండె పోటుతో మరణించిన విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి వారి భౌతిక దేహానికి పూలమాల వేసి నివాళులు…

ఘనంగా చంద్రశేఖర్ ఆజాద్ వర్ధంతి వేడుకలు

మనన్యూస్,నారాయణ పేట:మక్తల్ నియోజకవర్గంలోని స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం చంద్రశేఖర్ ఆజాద్ గారి వర్ధంతి వేడుకలను ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ఘనంగా నిర్వహించారు. చంద్రశేఖర్ ఆజాద్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బ్రిటిష్…

ఉమామహేశ్వరాలయంలో వైభవంగా అమావాస్య వేడుకలు

మనన్యూస్,నారాయణ పేట:మహాశివరాత్రి అమావాస్య పర్వదినం సందర్భంగా నారాయణ పేట జిల్లా మక్తల్ పట్టణంలోని ఆజాద్ నగర్ లో వెలిసిన శ్రీ ఉమామహేశ్వరాలయం లో అమావాస్య వేడుకలు వైభవంగా జరిగాయి. గురువారం అమావాస్య సందర్భంగా ఆలయ అర్చకులు సిద్దరామయ్య స్వామి ఆధ్వర్యంలో తెల్లవారుజామున…

శ్రీ.కర్మన్ ఘాట్ హనుమాన్ ఆలయంలోఆ పరమశివుడి కి అభిషేకాలతో ప్రత్యేక పూజలు

మనన్యూస్,కర్మన్ ఘాట్:మహా శివరాత్రి పర్వదినమును పురస్కరించుకొని శ్రీ.కర్మన్ ఘాట్ హనుమాన్ ఆలయంలో నెలకొన్న ముడు శివాలయంల లో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో భక్తులకు కనువిందు చేసే విధంగా చిన్నారి కళాకారులచే సంగీత నృత్య సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. చిన్నారుల…

మహంతేశ్వర మఠంలో ఘనంగా మహా శివరాత్రి ఉత్సవాలు.

మన న్యూస్,నిజాంసాగర్,జుక్కల్ మండలంలోని కౌలాస్ గ్రామంలో గల మహాంతేశ్వర మల్లికార్జున స్వామి గురు మఠంలో మల్లికార్జున స్వామి ఆధ్వర్యంలో గురువారం మహా శివరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.సద్గురు మహాంతప్ప ,బస్వలింగప్ప మూర్తులకు శిష్యులు పూజలు చేశారు.బాజా భజంత్రీలు వేద మంత్రాలతో శ్రీ…