Category: తెలంగాణ

పశువులకు గాలి కుంటి టీకాలను సద్వినియోగం చేసుకోవాలి

మనన్యూస్,నర్వ:పశువైద్యా అధికారి డా’గడ్డం శరత్ చంద్ర నాయుడు ఆధ్వర్యంలో నర్వ మండలం లంకాలలో పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలు వేశారు. టీకాలు వేయించక పోతే పశువులకు నోటిలో గిట్టల మధ్య పుండ్లు నోటిలో జోళ్ళు కారటం జ్వరం వచ్చి చనిపోయే అవకాశం…

హత్య కేసులో నేరస్తునికి 10 సం.ల జైలు శిక్ష,10, వేల జరిమానా విధింపు.

మనన్యూస్,నారాయణ పేట:గురువారం రోజు నారాయణపేట జిల్లా ప్రధాన న్యాయమూర్తి మహమ్మద్ అబ్దుల్ రఫీ నేరస్తుడైన గోపి మల్లేష్ పై హత్య కేసులో నేరము నిరూపణ అయినందున నేరస్తునికి 10 సంవత్సరాల జైలు శిక్షతోపాటు 10, వేల రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు…

AIKS నేషనల్ కాన్ఫరెన్స్ కు విద్యార్థినేతకు ఆహ్వానం

మనన్యూస్:తమిళనాడు రాష్ట్రం నాగపట్నం లో జరిగే ఆల్ ఇండియా కిసాన్ సభ నేషనల్ కాన్ఫరెన్స్ లో దేశంలోనీ రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలు-కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలపై రైతుల సంక్షేమం కోసం భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణపై చర్చించేందుకు తెలంగాణ రైతు సంఘం…

షేక్ పేట కృష్ణవేణి టాలెంట్ స్కూల్ ప్రిన్సిపల్ మధుకర్ రావు కి బెస్ట్ ఎడ్యుకేటర్ అవార్డ్

మనన్యూస్.మనసురాబాద్:షేక్ పేట కృష్ణవేణి టాలెంట్ స్కూల్ ప్రిన్సిపల్ మధుకర్ రావు కి ప్రతిష్టాత్మక బెస్ట్ ఎడ్యుకేటర్ అవార్డ్ దక్కింది. టైమ్ టు గ్రో ఇన్ అసోసియేషన్ విత్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో ఈ పురస్కారాన్ని అందించారు. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని…

టీజీ గురుకుల సెట్ ఫలితాలలో మెరిసిన (ఎస్వీఎం) విద్యార్థులు

మనన్యూస్,నర్వ:టీజీ గురుకుల సెట్ ఫలితాలలో నారాయణపేట జిల్లా నర్వ మండలంలో & సూర్య విద్యా మందిర్ పాఠశాల విద్యార్థులు మెరిశారు. పాఠశాల నుంచి దాదాపు 15 మంది విద్యార్థులు 5, 6, 7, 8వ తరగతికి ప్రవేశ పరీక్ష రాయగా అందులో…

చలో వరంగల్ సభను విజయవంతం చేయాలి.మాజీ ఎమ్మెల్యే షిండే

మన న్యూస్,నిజాంసాగర్,ఈనెల 27న వరంగల్ లో తలపెట్టిన కేసీఆర్ సభను విజయవంతం చేయాలంటూ జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే పిలుపునిచ్చారు. మంగళవారం నిజాంసాగర్ మండల కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు..…

లక్కర్ దొడ్డి గ్రామంలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం

మనన్యూస్,నర్వ:మక్తల్ నియోజకవర్గం నర్వ మండలంలోని లక్కర్ దొడ్డి గ్రామంలోతెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమంలో భాగంగా మంగళవారం సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన మండల ప్రెసిడెంట్ కాంగ్రెస్ పార్టీ బీసం చెన్నయ్య సాగర్ గ్రామపంచాయతీ కార్యదర్శి రాజ్ కుమార్ లక్కడిదొడ్డి…

కంచుపాడు గ్రామంలో నాలుగు ఎకరాల మొక్క జొన్న పంట కళ్ల ముందేపంట దగ్ధం

మనన్యూస్,గద్వాల జిల్లా:జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం కంచుపాడు గ్రామానికి చెందిన అచ్చెన్న అనే రైతు కౌలుకేసుకున్న నాలుగు ఎకరాల్లో మొక్క జొన్న పంట వేశాడు.పంట పూర్తవటంతో కంకులను కుప్పలుపోసి పెట్టారు. పొలంవద్దకు వెళ్లగా పంట కళ్లముందే బూడిదవుతూ కనిపించింది.నిన్ను రాత్రి…

జర్నలిస్ట్ రాపోలు లింగస్వామి కి ఉగాది పురస్కారం

మనన్యూస్:సుప్రీం కోర్టు 48వ మాజీ ప్రధాన న్యాయమూర్తి నూతలపాటి వెంకటరమణ చేతుల మీదుగా అవార్డు స్వీకరణ,తెలుగు జర్నలిస్ట్ ల సంక్షేమ సంఘం ప్రతి సంవత్సరం ఉగాది పురస్కారాలను పలు విభాగలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన జర్నలిస్ట్ లకు అవార్డుల ప్రదానం చేస్తుంది.…

డివిజన్ సమస్యలపై మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ని కలిసిన కార్పొరేటర్ రంగా నర్సింహ గుప్తా

మనన్యూస్,చైతన్యపురి:న్యూ దిల్సుఖ్నగర్ కాలనీ వాసులు తమ కాలనీలో వివిధ సమస్యలు,కమ్యూనిటీ హాల్ అభివృద్ధి విషయం లో చైతన్యపురి కార్పొరేటర్ రంగా నర్సింహా గుప్తా ఆధ్వర్యంలో మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ ని కలిసి ప్రపోసల్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా…