గోవింద నామస్మరణలతో మార్మోగిన తిరుపతి నగరం
మన న్యూస్: తిరుపతి నగరం గోవింద నామస్మరణలతో మారు మ్రోగింది.. తిరుపతి నగరంలో మరింత ఆధ్యాత్మిక శోభను పెంచడానికి ఇటు స్థానికల్లోనూ అటు భక్తుల్లోనూ భక్తి భావాన్ని మరింత పెంచాలని సంకల్పంతో స్థానిక భజన మండలి కళాకారులు ప్రతి శనివారము నగరంలో…
శ్రీ వారి దర్శన భాగ్యాన్ని సద్వినియోగం చేసుకోండిఃఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు
మన న్యూస్: తిరుపతి, స్థానికులకు శ్రీవేంకటేశ్వర స్వామి దర్శన భాగ్యం ఈనెల మూడవ తేదీ నుంచి ప్రారంభంకానున్నట్లు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. స్వామి దర్శనం పొందేందుకు సోమవారం ఉదయం నుంచి టిటిడి టోకన్లు జారీ చేయనున్నట్లు ఆయన చెప్పారు. తిరుపతి…
కాణిపాకం దేవస్థానం ఆన్లైన్, టెండర్ మరియు బహిరంగ వేలం ద్వారా వచ్చిన ఆదాయం 20,92,000. రూపాయలు
కాణిపాకం నవంబర్ 29 మన న్యూస్ వరసిద్ది వినాయక స్వామి వారి దేవస్థానంకార్యనిర్వహణాధికారి కార్యాలయం నందు ఈరోజు నిర్వహించిన ఆన్లైన్ టెండర్లు, సీల్డ్ టెండర్లు, మరియు బహిరంగ వేలంల ద్వారా వచ్చిన ఆదాయ వివరాలు.1. షాపింగ్ కాంప్లెక్స్ నందు షాప్ నెంబర్…
వినాయక స్వామి వారి సేవలో ఆంధ్రప్రదేశ్ సి సి ఎల్ ఎల్ ఎ ప్రిన్సిపల్ సెక్రెటరీ ముత్యాల రాజు
కాణిపాకం నవంబర్ 29 మన న్యూస్ స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని దర్శించుకున్న ఆంధ్రప్రదేశ్ సీసీఎల్ఏ ప్రిన్సిపాల్ సెక్రటరీ ముత్యాల రాజు ,(ఐ.ఏ.ఎస్) కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు, వీరితోపాటు చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఐ.ఏ.ఎస్…
అరగొండ లో మామిడిపై రైతులకు అవగాహన కార్యక్రమం
తవణంపల్లి నవంబర్ 29 మన న్యూస్ తవణంపల్లి మండలంలోని అరగొండ గౌరీ శంకర కళ్యాణ మండపం నందు జిల్లా ఉద్యాన శాఖ అధికారి మధుసూదన్ రెడ్డి మామిడిపై రైతులకు అవగాహన కల్పించడం జరిగింది. ఈ సందర్భంగా మామిడి రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ…
బొమ్మయ్యపల్లి పంచాయతీలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం
Mana Mews;- వెదురుకుప్పం:-*తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు,రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌ.శ్రీ.నారా చంద్రబాబు నాయుడు గారు మరియు గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ డా.వి.యం థామస్ గారి ఆదేశాలు మేరకు తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కొరకు ప్రత్యేకంగా స్పెషల్…
బాల్యవివాహాలను నిర్మూలిద్దాం
మన న్యూస్: బాల్య వివాహాలను నిర్మూలించడమే లక్ష్యంగా తమ సంస్థ పనిచేస్తున్నదని రియల్ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు రామారావు తెలిపారు.. శుక్రవారం చిత్తూరు ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈనెల 27వ తేదీన జాతీయ బాల్…
శ్రీరామరథయాత్రకు రండి…!
మన న్యూస్ : రెబల్ రాజుకు ఆహ్వానం…! త్రిబుల్ ఆర్ కు ఆర్ హెచ్ వి ఎస్ పిలుపు సరేనన్న ఏపీ ఉపసభాపతి తిరుపతి, నవంబర్ అయోధ్యకు వచ్చే ఏడాది మార్చిలో శ్రీరామరథయాత్రను రాష్ట్రీయ హిందూ వాహిని సంఘటన్ ( ఆర్…
సంక్షేమమే ప్రభుత్వ ద్యేయం మీరంతా చక్కగా చదువు కోవాలి విద్యార్థులకు పిలిపునిచ్చిన మంత్రి సంధ్యారాణి
మన న్యూస్: పాచిపెంట, నవంబర్ 29:-పాచిపెంట లోవిద్యార్థుల సంక్షేమమే ప్రభుత్వ ద్యేయమని, విద్యార్థులే దేశ భవిష్యత్తు అని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు.మండల కేంద్రమైన పాచిపెంట గ్రామం స్థానిక ఎంపీడీవో కార్యాలయం దగ్గర్లో నిర్మించిన బాలికల…
ముదునూరి ఆధ్వర్యంలో మానసిక దివ్యాంగులకు వనభోజనం
త్వరలో మురళీకృష్ణంరాజు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు (మన న్యూస్ ప్రతినిధి)ప్రత్తిపాడు: కార్తీక మాసంలో కులాల వారీగా వనభోజనాలు ఏర్పాటు చేసుకోవడం చూస్తున్నాం.కానీ దానికి భిన్నంగా ప్రత్తిపాడు వైసిపి నేత మురళీ కృష్ణంరాజు మానసిక దివ్యాంగులకు, దివ్యాంగులకు వనభోజనాలు ఏర్పాటు…