అరగొండ లో మామిడిపై రైతులకు అవగాహన కార్యక్రమం

తవణంపల్లి నవంబర్ 29 మన న్యూస్

తవణంపల్లి మండలంలోని అరగొండ గౌరీ శంకర కళ్యాణ మండపం నందు జిల్లా ఉద్యాన శాఖ అధికారి మధుసూదన్ రెడ్డి మామిడిపై రైతులకు అవగాహన కల్పించడం జరిగింది. ఈ సందర్భంగా మామిడి రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ మామిడిలో ప్రధాన సమస్యలు తేనె, మంచు, తామర, పండు ఈగ, బూడిద తెగులు, వీటి పద్ధతుల గురించి తెలుపుతూ రైతులు మందులను విడతల వారిగా పిచికారి చేయు మందులు ను క్షుణ్ణంగా వివరించారు. గ్రామీణ ప్రాంతాలలో ప్రధాన సమస్య తేనె, మంచు పురుగు, ఉధృతి, నివారించుటకు పైజిన్ 25 ఈసీ మందు ఒక లీటరు నీటికి 1.5 ఎం.ఎల్ గాని బప్రో పై జిన్ 20 ఈసీ వీటితోపాటు ఎసిపేట్ 50శాతం,డబ్ల్యుపి మందుకు ఒక గ్రాము లీటరు నీటికి, లేదా అజాక్సీ స్ట్రోబిన్ 23శాతం ఎస్ సి మందు, ఒక ఎం.ఎల్ లీటరు కలిగిన నీటిలో కలిపి పిచికారి చేయాలని తెలిపారు. అనంతరం మామిడిలో కవర్లు కట్టడం వలన పంట దిగుబడి అధికంగా నాణ్యత కలిగి మార్కెట్ లో అధిక ధరతో మంచి డిమాండు పెరగడానికి అవకాశం ఉంటుందని రైతులు ఈ పద్ధతిని అవలంబించి పాటించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన కళాశాల కీటక శాస్త్రవేత్త రామయ్య, ఏ పి ఎం ఐ పి ప్రాజెక్ట్ డైరెక్టర్ బాలసుబ్రమణ్యం, జడ్పిటిసి భారతి మధు కుమార్, స్థానిక సర్పంచ్ మల్లు దొరై, ఉద్యాన అధికారి సాగరిక, వ్యవసాయ శాఖ అధికారి ప్రవీణ్, మండలంలోని మామిడి రైతులు పాల్గొన్నారు.

  • Related Posts

    భక్తులకు దేవదయ శాఖ పై నమ్మకం కలిగించే ఆలయాల అభివృద్ధికి కృషి చేయండి….. రాష్ట్ర ధర్మాదాయ, దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి

    మన ధ్యాస ,నెల్లూరు, నవంబర్‌ 18 : భక్తులకు దేవాదాయశాఖపై నమ్మకం భగవంతునిపై ప్రగాఢ విశ్వాసం కలిగించేలా దేవాదాయశాఖ అధికారులందరూ భగవంతుని సేవలో చిత్తశుద్ధితో పనిచేస్తూ, ఆలయాల అభివృద్ధిలో కీలకపాత్ర పోషించాలని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పిలుపునిచ్చారు.మంగళవారం ఉదయం…

    నెల్లూరులో వైభవంగా కాప్స్ రాక్స్ కార్తీక మాస వనభోజనాలు

    మన ధ్యాస ,నెల్లూరు, నవంబర్ 16:నెల్లూరులో గత ఐదు సంవత్సరాల నుంచి ప్రతిష్టాత్మకంగా కాప్స్ రాక్స్ ఆర్గనైజేషన్లో జరుగుతున్న వనభోజనాల కార్యక్రమం ఆదివారం బలిజ భవన్లో వైభవంగా జరిగింది. ముఖ్య అతిథులుగా మున్సిపల్ శాఖా మంత్రి పొంగూరు నారాయణ ,వారి సతీమణి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రభుత్వం అండగా ఉంది – ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు

    • By RAHEEM
    • November 18, 2025
    • 2 views
    విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రభుత్వం అండగా ఉంది – ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు

    తాటికొండ నవీన్ ఆధ్వర్యంలో రక్త నమూనా నిర్ధారణ పరీక్షలు..!!

    తాటికొండ నవీన్ ఆధ్వర్యంలో రక్త నమూనా నిర్ధారణ పరీక్షలు..!!

    భక్తులకు దేవదయ శాఖ పై నమ్మకం కలిగించే ఆలయాల అభివృద్ధికి కృషి చేయండి….. రాష్ట్ర ధర్మాదాయ, దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి

    భక్తులకు దేవదయ శాఖ పై నమ్మకం కలిగించే ఆలయాల అభివృద్ధికి కృషి చేయండి….. రాష్ట్ర ధర్మాదాయ, దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి

    కావలి కాలువకు సోమశిల జలాలను విడుదల చేసిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్ , కావ్య కృష్ణారెడ్డి ..!

    కావలి కాలువకు సోమశిల జలాలను విడుదల చేసిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్ , కావ్య కృష్ణారెడ్డి ..!

    శివ పార్వతి ల కళ్యాణమహోత్సవం లో పాల్గొన్న టీటీడీ చెర్మెన్ బొల్లినేని రాజగోపాల్ నాయుడు,,,

    శివ పార్వతి ల కళ్యాణమహోత్సవం లో పాల్గొన్న టీటీడీ చెర్మెన్ బొల్లినేని రాజగోపాల్ నాయుడు,,,

    మూడు ఇసుక ట్రాక్టర్లు పట్టివేత… కేసు నమోదు – ఎస్‌ఐ శివకుమార్

    • By RAHEEM
    • November 17, 2025
    • 7 views
    మూడు ఇసుక ట్రాక్టర్లు పట్టివేత… కేసు నమోదు – ఎస్‌ఐ శివకుమార్