మత్స్య శాఖ మరియు ఆత్మ వారి ఆధ్వర్యంలో**మత్స్య కారులకు బోటు ఇంజన్ మరియు చేపల అధిక ఉత్పతి పై శిక్షణ కార్యక్రమం

మనధ్యాస న్యూస్ సింగరాయకొండ:-

రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో మత్స్య సంపద పెంచేందుకు కృషి చేస్తుంది అని ప్రకాశం జిల్లా మత్స్యశాఖ అభివృద్ధి అధికారి, CH.శ్రీనివాసరావు తెలియజేసినారు.
సింగరాయకొండ మండలం లోని పాకల పోతయ్య గారి పట్టాపుపాలెంలో, పాకల పల్లిపాలెం గ్రామంలో చేపల అధిక ఉత్పత్తి మరియు బోటు ఇంజన్ మెకానిజం పై మత్స్యకారులకు శిక్షణ కార్యక్రమం ఆత్మ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్య శాఖ అధికారి CH శ్రీనివాసరావు, మత్స్య అభివృద్ధి అధికారి, సింగరాయకొండ కె .గౌరీ శంకర్, డాక్టర్ ఇంద్రగంటి ఆంజనేయులు, మద్దులూరి.రమేష్ చేపలు అధిక ఉత్పత్తి మరియు చేపలు త్వరగా పాడవకుండా ఉండుటకు మరియు నూతన సాంకేతిక పద్ధతులపై, ఇంజిన్ టెక్నీషియన్ బాలకృష్ణ,ఆత్మ డిపార్ట్మెంట్, మత్స్యశాఖ అధికారులు పాల్గొనడం జరిగింది.
సముద్రపు నాచుముక్కల పెంపకం, కేజీల ద్వారా చేపల పెంపకం మరియు కాప్టివ్ ఫిష్ సీడ్ పాండ్స్ ద్వారా తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందుటకు మత్స్యకారులకు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది.

Related Posts

కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ

మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ :- ప్రకాశం జిల్లాలో కొండేపి నియోజకవర్గంలో సింగరాయకొండ మండలంలో సోమరాజుపల్లి పంచాయితీ సాయినగర్ లో జనసేన పార్టీ క్రియాశీల కార్యకర్త వాయల రాము ఇటీవల కాలంలో ప్రమాదవశాత్తు మరణించడం జరిగింది, అదేవిధంగా టంగుటూరు మండలంలో జయవరం…

ఏపీఆర్డిసీ సభ్యుడుగా వెన్న ఈశ్వరుడు (శివ)..

శంఖవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):-ఆంధ్రప్రదేశ్ రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఆర్డిసీ) సభ్యుడిగా శంఖవరం మండలం కత్తిపూడి గ్రామానికి చెందిన వెన్న ఈశ్వరుడు శివ నియమితులయ్యారు. ఈ సందర్భంగా సోమవారం పార్టీ కార్యాలయం నుండి ఉత్తర్వులు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ

  • By JALAIAH
  • September 10, 2025
  • 4 views
కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి  ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ

ఏపీఆర్డిసీ సభ్యుడుగా వెన్న ఈశ్వరుడు (శివ)..

ఏపీఆర్డిసీ సభ్యుడుగా వెన్న ఈశ్వరుడు (శివ)..

జాతీయస్థాయి టార్గెట్ బాల్ పోటీలకు సింగరాయకొండ జెడ్. పి హై స్కూల్ విద్యార్థులు

  • By JALAIAH
  • September 10, 2025
  • 5 views
జాతీయస్థాయి టార్గెట్ బాల్ పోటీలకు సింగరాయకొండ జెడ్. పి హై స్కూల్ విద్యార్థులు

నిరుపేద కుటుంబాలకు జనసేన క్రియాశీలక సభ్యత్వం ఆసరా…

నిరుపేద కుటుంబాలకు జనసేన క్రియాశీలక సభ్యత్వం ఆసరా…

పౌష్టిక ఆహారం ద్వారానే తల్లి బిడ్డ కు ఆరోగ్యం..

పౌష్టిక ఆహారం ద్వారానే తల్లి బిడ్డ కు ఆరోగ్యం..

ఆర్ అండ్ బి అధికారులపై పనితీరుపై రాష్ట్ర ఉన్నత అధికారులకు ఫిర్యాదు..

ఆర్ అండ్ బి అధికారులపై పనితీరుపై రాష్ట్ర ఉన్నత అధికారులకు ఫిర్యాదు..