మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు చిత్రపటానికి నివాళులర్పించిన : ప్రభుత్వ విప్ డాక్టర్ థామస్

వెదురుకుప్పం, మన న్యూస్:- ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోదరుడు మాజీ ఎమ్మెల్యే రామ్మూర్తి నాయుడు చిత్రపటానికి గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ డాక్టర్ వి.ఎం థామస్ పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. గురువారం తిరుపతి జిల్లా నారా వారి…

త్రిబుల్ ఆర్ తో తితిదే క్షత్రియ ఉద్యోగులు ఏపీ ఉపసభాపతికి ఘన సన్మానం తిరుపతి నవంబర్

మన న్యూస్: త్రిబుల్ ఆర్ గా ఖ్యాతి గడించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప సభాపతి రఘు రామకృష్ణమ రాజును తిరుమల తిరుపతి దేవస్థానం క్షత్రియ ఉద్యోగుల సంఘం వ్యవస్థాపకులు రుక్మాంగదరాజు రుద్రరాజు గురు ప్రసాద్ రాజు ఆధ్వర్యంలో తితిదే ఉద్యోగులు గురువారం…

జ్యోతిరావు పూలే కు నివాళి

మన న్యూస్: హాత్మా జ్యోతరావు పూలే 134వ వర్ధంతి సందర్భంగా తిరుపతిలోని పూలే విగ్రహానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచయతీరాజ్ ఛాంబర్ ఉపాధ్యక్షులు సింగంశెట్టి సుబ్బరామయ్య, రాష్ట్ర నాయిబ్రాహ్మిన్ కార్పొరేషన్ చైర్మన్ రుద్ర కోటి . సదాశివం ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా…

ఆర్టీసీలో కాంట్రాక్ట్ కార్మికులందరికీ కార్మిక చట్టాలు అమలు చేయాలి. యూనియన్ రాష్ట్ర కార్యదర్శి డిమాండ్

మన న్యూస్: సాలూరు పార్వతిపురం మన్యం జిల్లా సాలూరులో రాష్ట్రంలో ఆర్టీసీలో పని చేస్తున్న కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ కార్మికులు, ఎయిర్బస్సు డ్రైవర్లు కు లేబర్ డిపార్ట్మెంట్ ఇస్తున్న సర్కులర్లు ప్రకారం జీతాలు చెల్లించాలని, ఈఎస్ఐ ,పీఎఫ్, సెలవులు వంటి కార్మిక చట్టాలని…

శ్రీ పద్మావతి అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవాలయ శాఖ మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి పట్టువస్త్రాల సమర్పణ

మన న్యూస్: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని గురువారం రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయానికి చేరుకున్న మంత్రివర్యులకు టిటిడి ఈవో శ్యామల రావు, జేఈవోలు…

జనసేన జన వాణి లో తిరుపతి జనసేన నేతలు

మన న్యూస్: జనసేన పార్టీ మంగళగిరి కేంద్ర కార్యాలయంలో గురువారం నిర్వహించిన జనవాని కార్యక్రమంలో తిరుపతి ఎమ్మెల్యే గారిని శ్రీనివాసులతోపాటు జనసేన పార్టీ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, జనసేన పార్టీ తిరుపతి నగర అధ్యక్షులు రాజారెడ్డి లు…

బిసిల అభివృద్దే ఎన్డీఎ కూటమి ప్రభుత్వ లక్ష్యం:ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు

మన న్యూస్: మహాత్మ జ్యోతిరావు పూలే 134వ వర్ధంతి సందర్భంగా మ్యూజిక్ కాలేజీ సర్కిల్లో ఉన్న పూలే విగ్రహానికి గురువారం ఉదయం ఎమ్మెల్యేఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సమానత్వం, సామాజిక న్యాయం కోసం పాటు పడిన గొప్ప…

ఎన్నిసార్లు చెప్పినా రెవిన్యూ అధికారులు మా సమస్యలు పట్టించుకోలేదు,

మన న్యూస్: పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలోఅనంతగిరి రెవిన్యూ పరిధిలో ఉన్న బొర్రా మామిడి పంచాయితీ బొడ్డపాడు తదితర గ్రామాలు మూట కూడు పంచాయతీ గ్రామాలకు అనంతగిరి రెవెన్యూ నుండి తొలగించి సర్వేలు నిర్వహించి అటవీ పోడు భూములకు పట్టాలు…

పాచిపెంట ఎరువుల దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు ఎరువుల డీలర్ల అవినీతి బయటపడింది,చర్యలు తప్పవు వ్యవసాయ శాఖ అధికారి తిరుపతి రావు వెల్లడి

మన న్యూస్ :=పాచిపెంట, మన్యం జిల్లా పాచిపెంట లో రైతులు పిర్యాదులు మేరకు పాచిపెంట ఎరువుల దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టగా డీలర్ల అవినీతి అక్రమాలు బయట పడ్డాయని వ్యవసాయ శాఖ అధికారి కొల్లి తిరుపతిరావు విలేకరులకు తెలియజేశారు.పాచిపెంట మండలంలో శ్రీ…

గౌరీ సాంబశివులను దర్శించుకుని, సారీ అందించిన ఏలేశ్వరం నగర పంచాయతీ చైర్మన్

(మన న్యూస్ ప్రతినిధి) ఏలేశ్వరం: నగర పంచాయతీ 9వ వార్డులో నెయ్యిలి పేటలో నిర్వహిస్తున్న గౌరీ సాంబశివుల ఉత్సవంలో భాగంగా గురువారం నగర పంచాయతీ చైర్మన్ అలమండ సత్యవతి చలమయ్య గౌరీ సాంబశివులను దర్శించుకుని అమ్మవారికి సారి అందజేశారు. అనంతరం కమిటీ…

You Missed Mana News updates

ఆర్థిక సాయం అందజేసిన జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు రాష్ట్ర కమిటీ మెంబర్ బోగినేని కాశీరావు….///
బీసీలకిచ్చిన ఎన్నికల వాగ్దానాలు అమలు పరచాలి:రాష్ట్ర జేఏసీ చైర్మన్ జ్ఞాన జగదీష్
కొండాపురం లో జనసేన మండల అధ్యక్షులు ఆకుల వెంకట్ ఆదర్వం లో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం…
నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…
కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///
నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//