ప్రభుత్వ మెడికల్ కాలేజీ లను ప్రైవేటీకరణ చేయడం తగదు. వైఎస్ఆర్సీపీ మాజీ రాష్ట్ర వైద్య విభాగం అధ్యక్షులు డాక్టర్ బత్తుల అశోక్ కుమార్ రెడ్డి

మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:-

2019 నుండి 2024 కాలంలో మాజీ ముఖ్యమంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ జగన్మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వ సహకారంతో 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను శాంక్షన్ చేయించడం జరిగింది. గతoలో ఐదు ప్రభుత్వమెడికల్ కాలేజీలను ప్రారంభించడం జరిగింది.గత సంవత్సరం ఐదు మెడికల్ కాలేజీలను, ఈ సంవత్సరం ఏడు మెడికల్ కాలేజీలను ప్రభుత్వ రంగంలో ప్రారంభోత్సవం చేయవలసి ఉన్నది. కానీ ఈ ప్రభుత్వం పనులు నిలిపివేసి మెడికల్ కాలేజీలను పి. పి. పి. పద్ధతిలో ప్రైవేట్ సంస్థలకు ధారాదత్తo చేసే ప్రయత్నం చేయడం పేద,మధ్యతరగతి వారి విద్యా అవకాశాలకు చేటు చేస్తుంది కాబట్టి ఆ నిర్ణయాన్ని పునరాలోచించుకొని జిల్లాకు ఒక ప్రభుత్వ వైద్య కళాశాలను నిర్మించటం కొనసాగించాలని కోరుచున్నాము.ఈ కూటమి ప్రభుత్వ విధాన నిర్ణయం లోపం వల్ల గత సంవత్సరం విద్యార్థులు 750 ప్రభుత్వ సీట్లను కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది కూటమి ప్రభుత్వానికి సిగ్గుచేటైన విషయం.
1983 నుంచి తెలుగుదేశం పార్టీ వారి ప్రభుత్వ హయాంలో కనీసం ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీని స్థాపించలేదు. డా. రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వ హయాంలో నాలుగు ప్రభుత్వ మెడికల్ కాలేజ్ లు మరియు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు స్థాపించే ప్రయత్నం చేయటం జరిగింది.
ఈ 17 మెడికల్ కాలేజీ పూర్తయినట్లైతే సుమారుగా 2500 సీట్లు పేద మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటులోకి వచ్చేవి. ప్రస్తుత ప్రభుత్వ విధానాలు వల్ల పేద, మధ్య తరగతి కుటుంబాల ఆశలు అడిఅశలైనాయి.

  • Related Posts

    జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

    చిత్తూరు,మన ధ్యాస, అక్టోబర్ 29ప్రభుత్వ ఉద్యోగులు తమ విధులను నిర్వర్తించడానికి అనువైన కార్యస్థానం అవసరమని, జిల్లా సచివాలయం నుండి వర్చువల్ విధానంలో సమీక్షలు నిర్వహించడానికి, పరిస్థితులను పరిశీలించడానికి అనువుగా ప్రస్తుతం ఉన్న వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను…

    జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

    మన ధ్యాస ,వెంకటాచలం, అక్టోబర్ 29:సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండల కేంద్రంలోని జగనన్న లేఔట్ ను పరిశీలించి,భారీ వర్షాల కారణంగా కాలని వాసులు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్న రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత. కాలనీవాసులకు బ్రెడ్లు,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

    భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

    జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

    జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

    జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

    జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

    సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

    • By JALAIAH
    • October 29, 2025
    • 4 views
    సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

    అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

    అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

    వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!

    వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!