మూషిక వాహనంపై విహరించిన దేవదేవుడు
కాణిపాకం ఆగస్ట్ 30 మన న్యూస్ స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు నాల్గవ రోజున రాత్రి మూషిక వాహన సేవ సందర్భంగా శ్రీ స్వామి వారిని కాణిపాకం పురవీధుల్లో వైభవంగా విజ్ఞ వినాయకుడు…
బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం.
మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: బాల్య వివాహాలు చట్టరిత్య నేరమని ప్రత్తిపాడు కోర్టు న్యాయమూర్తి లంక గోపీనాథ్ అన్నారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు రాజాల చిట్టిబాబు అధ్యక్షతన జరిగిన న్యాయ విజ్ఞాన సదస్సుకు ఆయన…
ఏలేశ్వరం డిగ్రీ కళాశాల లో ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవం
మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ఏలేశ్వరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు క్రీడా విభాగ ఆధ్వర్యంలో భారత హాకీ క్రీడాకారుడైన ధ్యాన్ చంద్ జయంతిని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ డా. డి సునీత అద్యక్షత…
నిత్య అన్నదానానికి 25 లక్షలు భారీ విరాళం అందజేసిన గుమ్మడి అన్వేష్
కాణిపాకం ఆగస్టు 30 మన న్యూస్ స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం కాణిపాకం లో నిత్య అన్నదానానికి భారీ విరాళం – 25,00,000/- (25 లక్షలు) రూపాయలు, దాత గుమ్మడి అన్వేష్ వారి కుటుంబ సభ్యులు, విజయవాడ…
నెల్లూరులో ఇమ్మడి సిల్వర్ జువెలరీ షోరూం శుభారంభం.
మన ధ్యాస ,నెల్లూరు ,ఆగస్టు 29 :నెల్లూరు ఆచార వీధిలో శుక్రవారం సినీనటి నేహా శెట్టి ఇమ్మడి సిల్వర్ జువెలరీ షోరూమ్ ను ప్రారంభించినారు. సినీనటి నేహా శెట్టి సింహపురి మహిళలను ,యువతను పలకరిస్తూ సందడి చేశారు .ఆమె జువెలరీ షోరూమ్…
సింగరాయకొండ జూనియర్ కళాశాలలో తెలుగు భాషా – జాతీయ క్రీడా దినోత్సవ సందడి
మన ధ్యాస న్యూస్:- సింగరాయకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ రోజు తెలుగు భాషా దినోత్సవం మరియు జాతీయ క్రీడా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కళాశాలలో విద్యార్థులు, అధ్యాపకులు ఉత్సాహంగా పాల్గొనడంతో కార్యక్రమం ఉత్సవ వాతావరణంలో జరిగింది. తెలుగు అధ్యాపకులు ఆర్.…
వాడవాడల అంగరంగ వైభవంగా వినాయక చవితి వేడుకలు
మన న్యూస్, ఎస్ఆర్ పురం:– ఎస్ఆర్ పురం మండలం తయ్యురు గ్రామంలో అంగరంగ వైభవంగా వినాయక చవితి వేడుకలు నిర్వహించారు. వినాయక స్వామి సత్యమును గ్రామ నడిబొడ్డున ఏర్పాటు చేసి మూడు రోజులపాటు విశేష పూజలు అందించారు. మూడవరోజు స్వామివారి మేళ…
వైభవంగా తెలుగు భాషదినోత్సవం
మన ధ్యాస యాదమరి ఆగస్టు 29: యాదమరి మండలం కె.గొల్లపల్లె హైస్కూల్ ప్లస్లో తెలుగు వ్యవహారిక భాష పితామహుడు గిడుగు రామమూర్తి పంతులు 163వ జయంతి సందర్భంగా తెలుగు భాషదినోత్సవం వైభవంగా నిర్వహించారు. ఇన్చార్జి హెచ్.యం. జె.భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ “తెలుగుభాష…
జడ్పిపిఎఫ్ చెల్లింపుల్లో తీవ్ర జాప్యం నివారించాలి ఎస్ టి యు డిమాండ్
మన ధ్యాస చిత్తూరు ఆగస్ట్-29 జడ్పిపిఎఫ్ రుణాలు తుది మొత్తాల చెల్లింపులలో నెలకొన్న తీవ్ర జాప్యాన్ని నివారించాలని రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్టీయూ)చిత్తూరు జిల్లా శాఖ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఎస్ టి యు చిత్తూరు జిల్లా శాఖ అధ్యక్ష ప్రధాన…
ఘనంగా తెలుగు భాషా దినోత్సవం నిర్వహించిన మండల విద్యాధికారి హేమలత
మన ధ్యాస తవణంపల్లె ఆగస్టు 29: ఈ రోజు అరగొండ ప్రాథమిక పాఠశాలలో తెలుగు భాషా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యకమనికి ముఖ్య అతిథిగా మండల విద్యాశాఖ అధికారి హేమలత హాజరయి అక్షరమాల గొప్పదనమే మన తెలుగు భాష మహత్యానికి…