Category: ఆంధ్రప్రదేశ్

ఘనంగా రజకుల బల్లల పండుగ

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం:ప్రస్తుత జీవన విధానంలో ఎన్నో వైవిద్యమైన మార్పులు చోటుచేసుకున్నాయి. ఎవరికివారు తమ జీవనోపాధి కోసం ఉద్యోగ వ్యాపార రీత్యా ఆయా ప్రాంతాలకు వలసలు వెళ్లి జీవనం సాగిస్తుంటే మరికొందరు అనాదిగా వస్తున్న కులవృత్తులు చేసుకుంటూ జీవిస్తున్నారు.ముఖ్యంగా ప్రాచీన…

ఎన్ సిసి ఫస్ట్ ఆఫీసర్ గా పదోన్నతి పొందిన గుండాల నరేంద్రబాబు

మన ధ్యాస, నెల్లూరు, ఫిబ్రవరి 6 :వృత్తి రీత్యా వీరు స్కూల్ అసిస్టెంట్ తెలుగు ఉపాధ్యాయులుగా మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్, వెంగళరావు నగర్ నెల్లూరు నందు పనిచేస్తున్నారు. ఉపాధ్యాయ వృత్తిలో 28 సంవత్సరాల ఏడు మాసాలు పూర్తి చేసుకున్నారు. 09…

ఆంధ్రప్రదేశ్ అమరావతి క్వాంటం ర్యాలీని ప్రారంభించినుంది… భారతదేశ క్వాంటం భవిష్యత్తుకు పునాది వేస్తుంది.

మన ధ్యాస ,నెల్లూరు, ఫిబ్రవరి 6: ఫిబ్రవరి 7న జరిగే అమరావతి క్వాంటం వ్యాలీ (AQV) స్థాపన కార్యక్రమంతో అమరావతి భారతదేశ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రయాణంలో ఒక నిర్వచించదగిన మైలురాయిగా నిలిచేందుకు సిద్ధంగా ఉంది. తదుపరి తరం ఆవిష్కరణ పర్యావరణ…

ఉరవకొండ లోని గుంతకల్ రోడ్‌లో 8 ఏళ్ల బాలుడు అదృశ్యం

ఉరవకొండ: గుంతకల్ రోడ్‌లోని కళ్లూరు బట్టల దుకాణం వద్ద ఈ రోజు రాత్రి 8 గంటల సమయంలో జగదీశ్ అనే 8 సంవత్సరాల వయస్సు గల బాలుడు తప్పిపోయాడు. పాలర్తురు గ్రామానికి చెందిన జగదీశ్ కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన సమయంలో…

కర్ణాటక, కేరళ ధర్మ ప్రచారణ యువసేన సభ చైర్మన్ కె. గోపి వారిని ఘనంగా సన్మానించిన ఆంధ్ర ప్రదేశ్ గౌడ్ సంఘం కార్యదర్శి బుస్సు నాగరాజ గౌడ్*

బంగారు పాల్యం, మనధ్యాస ,ఫిబ్రవరి 6. రిపోర్టర్ కమల్ రెడ్డి చిత్తూరు జిల్లా ఈడిగ గౌడ సంఘం గౌరవ అధ్యక్షులు, కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం పాలక మండలి మాజీ డైరెక్టర్, అలాగే కర్ణాటక–కేరళ రాష్ట్రాల నారాయణ గురు…

బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనార్టీలకు రాజ్యాధికారం రావాలి…….. బీసీవై పార్టీ రాష్ట్ర యూత్ కన్వీనర్ ఉల్లిపాయల లీలా కృష్ణ యాదవ్

మన దాస, నెల్లూరు, ఫిబ్రవరి 6: బీసీ, ఎస్సీ, ఎస్టీ,మైనార్టీలకు రాజ్యాధికారం రావాలని బిసివై పార్టీ రాష్ట్ర యూత్ కన్వీనర్ ఉల్లిపాయల లీలాకృష్ణ యాదవ్ శుక్రవారం నెల్లూరు ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశంలో అన్నారు. బి సి వై పార్టీ…

విద్యాంజలి 2.0 కార్యక్రమంలో డిఈఓ.

తవణంపల్లి ఫిబ్రవరి 5 మన ద్యాస తవణంపల్లి మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తవణంపల్లి నందు, విద్యాంజలి 2.0 ఒక్కరోజు శిక్షణ కార్యక్రమంలో భాగంగా మండలంలోని ప్రభుత్వ ఉపాధ్యాయులకు, అలాగే ఎస్ఎంసి చైర్ పర్సన్, కమిటీ సభ్యులకు శిక్షణ కార్యక్రమం…

డాక్టర్ రామస్వామిని సత్కరించిన ఆర్యవైశ్య ప్రముఖులు

మన ధ్యాస, కావలి, ఫిబ్రవరి 3 : నెల్లూరు జిల్లా, కావలి పట్టణంలోని డాక్టర్ రామస్వామి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అధినేత ఐఎంఏ ప్రెసిడెంట్ ఆర్థోపెడిక్ డాక్టర్ రామస్వామి జన్మదినము సందర్భంగా మంగళవారం కావలి మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు టిడిపి…

సిరిపురం లో పల్లె నిద్ర కార్యక్రమం

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: కాకినాడ జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు, మంగళవారం ఏలేశ్వరం మండలం సిరిపురం గ్రామంలో పల్లె నిద్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏలేశ్వరం ఎస్ఐ ఎన్ రామలింగేశ్వరరావు ఆధ్వర్యంలో పోలీసులు చేపట్టిన ఈ…

ఏలేరు జలాశయంలో 4, లక్షల 40 వేల చేప పిల్లల విడుదల

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం:ఏలేశ్వరం మండల జె. అన్నవరం గ్రామ పంచాయతీల పరిధిలో ఏలేరు జలాశయం లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ప్రధానమంత్రి మత్య సంపద యోజన పథకం ద్వారా మత్స్యకారుల ఆర్థిక పరిపుష్టిని సాధించాలని ప్రభుత్వం అందించిన…