Category: ఆంధ్రప్రదేశ్

నెల్లూరు, ప్రెస్ క్షబ్ కు వాటర్ డిస్పేన్సర్ వితరణ చేసిన హెల్పింగ్ హాండ్స్ ఆర్గనైజేషన్ (హెచ్ 20 )

మన ద్యాస, నెల్లూరు, మే 25 : నెల్లూరు నగరంలోని ప్రెస్ క్లబ్‌లో శనివారం ‘హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ (హెచ్ 2O)’ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జర్నలిస్టుల సౌకర్యార్థం ఉచితంగా వాటర్ డిస్పెన్సర్‌ను వితరణ చేశారు. ఈ సేవా కార్యక్రమంలో సంస్థ…

తన అతిపెద్ద హిమాలయన్ ఒడిస్సీతో 125 ఏళ్ల స్వచ్ఛమైన మోటార్‌సైక్లింగ్‌ను వేడుక చేసుకుంటున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ జరుపుకుంటోంది.

మన ధ్యాస, విశాఖ పట్నం, మే 25 : ఒరిజినల్ ఒడిస్సీ, ఎక్స్‌ప్లోర్ సర్క్యూట్, నుబ్రా సర్క్యూట్ మరియు కార్గిల్ సర్క్యూట్ అనే నాలుగు మార్గాలలో సాగే ఒడిస్సీ అతిపెద్ద మరియు అత్యంత సమగ్రమైన ఎడిషన్ కోసం రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి.తన 125వ…

అరగొండ రాజేశ్వరమ్మ ను సన్మానించిన వైసీపీ నాయకులు

తవణంపల్లి మన ద్యాస ప్రతినిధి మే 24 వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు,మండల మహిళా విభాగం అధ్యక్షురాలు అరగొండ రాజేశ్వరమ్మ కు సామాజిక సేవలో అందించిన విశిష్ట సేవలకు గాను డాక్టరేట్ అవార్డ్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డుఅందుకోవడం ఎంతో…

నెల్లూరులో ఘనంగా గ్రోసు గోపాలయ్య మోమోరియల్‌ గోల్డ్ మెడల్‌ బహుమతి ప్రధానోత్సవం

మన ధ్యాస, నెల్లూరు, మే 24 : నెల్లూరు నగరంలోని మహేశ్వరి పరమేశ్వరి కళ్యాణ మండపంలో ఆదివారం అఖిల గాండ్ల తెలికుల సంక్షేమ సంఘం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు గ్రోసు సుబ్బారావు అధ్యక్షతన గ్రోసు గోపాలయ్య మెమోరియల్…

చిత్తూరు జిల్లా గుడిపాల మండలం కోటూరు గ్రామంలో ఘనంగా శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానం పూజా కార్యక్రమాలు.

చిత్తూరు ,మన ధ్యాస,మే 24 రిపోర్టర్ కమల్ రెడ్డి చిత్తూరు జిల్లా గుడిపాల మండలం కోటూరు గ్రామంలో వెలసిన శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో పూజా కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. దేవస్థానం పెయింటింగ్ పనులు, కాంపౌండ్ వాల్ నిర్మాణం, పూజా…

చిత్తూరు జిల్లా కండ్రిగలో సంజీవని కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు.

యాదమరి మే 23 మనద్యాస ఆహారమే ఔషధం వంటసాలే ఔషధశాల ఈ మాట నేను ఎప్పుడూ చెబుతాను, మనం తినే ఆహారమే మనకు తిరుగులేని ఆరోగ్యాన్ని అందిస్తుంది అని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్ఘాటించారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం, యాదమరి మండలం…

ఓం శాంతి ఆధ్వర్యంలో సమ్మర్ క్లాసెస్ విద్యార్థులకు బహుమతులు అందజేత…

మన ధ్యాస ప్రతినిధి విశాఖపట్నం( గాజువాక)మే24: 72వ వార్డు లో ఉడా కాలనీ వినాయక నగర్ ఓం శాంతి సెంటర్ లో 21,22,23 తేదీలలో నిర్వహించిన సమ్మర్ క్యాంపులో పిల్లలకి మైండ్ గేమ్స్, పాటల పోటీలు,డాన్స్ పోటీలు,డ్రాయింగ్ కాంపిటేషన్ నిర్వహించి గెలుపొందిన…

నెల్లూరులో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన డిసిసి అధ్యక్షుడు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి.

మన ధ్యాస,నెల్లూరు. మే 21: భారతదేశ మాజీ ప్రధాని భారతరత్న రాజీవ్ గాంధీ 35వ వర్ధంతిని ఘనంగా నెల్లూరు,స్థానిక ఇందిరా భవన్ నందు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నివాళులర్పించారు.…

ఉపముఖ్యమంత్రి పై అసత్య ప్రచారాన్ని కండిస్తున్నాం .ఎం.మహేష్ స్వేరో,

ఐరాల మనద్యాస మే 22 జనసేనపార్టీ,చిత్తూరు జిల్లా గత రెండు రోజుల క్రితం రాజకీయ విశ్లేషకులు,మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వరరావు జనసేన పార్టీ అధినేత,ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారం రేపిన…

సీతారాముల స్వామివారి కుంబాభిషేకంలో పాల్గొన్న పాలేరు రామచంద్రారెడ్డి

బంగారుపాళ్యం మనద్యాస మే 21 పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండలం కుర్మాయిపల్లి గ్రామస్తులు మరియు అనందరెడ్డి, మాజీ సర్పంచ్ బాబు హేమలత రెడ్డి, పిలుపు మేరకుశ్రీ సీత రాముల స్వామి వారి దేవాలయం కుంభాభిషేకంలో పాల్గొన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బంగారుపాళ్యం…