Category: ఆంధ్రప్రదేశ్

ప్రముఖ పారిశ్రామిక వేత్త రఘురాం చౌదరి ని మర్యాదపూర్వకంగా కలిసిన జనసేన నాయకులు.

బంగారుపాళ్యం, మన ధ్యాస, ఫిబ్రవరి 23 రిపోర్టర్ కమల్ మల్ రెడ్డి పూతలపట్టు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు సోమవారం ప్రముఖ పారిశ్రామికవేత్త రఘురాం చౌదరి ని మర్యాదపూర్వకంగా కలిసి, జనసేన పార్టీలో చేరాలని ఆహ్వానించారు.ఈ సందర్భంగా జనసేన పార్టీ ఉమ్మడి…

పచ్చదనం పర్యావరణానికి మారుపేరుగా అంజని గోల్డెన్ గెలాక్సీ ఫామ్ ల్యాండ్

మన ధ్యాస,నెల్లూరు.,ఫిబ్రవరి 22 : పచ్చదనం పర్యావరణానికి మారుపేరుగా అంజన గోల్డెన్ గెలాక్సీ ప్రీమియం ఫామ్ ల్యాండ్ నిలవనుందని వెంచర్ వ్యాపార మిత్రులు రఘునాథ కమల్ పేర్కొన్నారు.అంజన గోల్డెన్ గెలాక్సీ ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ అధినేత గండవరం వెంకురెడ్డితో కలిసి వెంచర్…

మాతృభాషే విజ్ఞానం వ్యక్తిత్వ వికాసానికి మూలం. ప్రముఖ రచయిత్రి ఎం.ఆర్.అరుణకుమారి వెల్లడి.

చిత్తూరు ఫిబ్రవరి 21 మన ద్యాస చిత్తూరు జిల్లా కేంద్రంలోని చిత్తూరు జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో, ఆంధ్ర ప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల, సంజయ్ గాంధీ నగర్ చిత్తూరు నందు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం ఘనంగా నిర్వహించడం…

8 గంటల్లో అదృశ్యమైన బాలిక ఆచూకీ గుర్తించిన ప్రత్తిపాడు ఎస్సై లక్ష్మీకాంతం

మన ధ్యాస ప్రతినిథి ప్రత్తిపాడు:బాలిక అదృశ్యమైందని తల్లితండ్రుల ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన 8 గంటల్లోనే ప్రత్తిపాడు ఎస్సై లక్ష్మీకాంతం అదృశ్యమైన బాలిక ఆచూకీని గుర్తించి తల్లిదండ్రులకు అప్పజెప్పడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకోవడమే కాకుండా, ప్రత్తిపాడు ఎస్ఐ లక్ష్మీకాంతంతో పాటు…

శ్రీ సత్తెమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టకు భారీ ఏర్పాట్లు. -ఆలయం వద్ద మహా అన్నదాన కార్యక్రమం.

మన ధ్యాస ప్రతినిథి కిర్లంపూడి:కిర్లంపూడి నుండి రాజుపాలెం వెళ్లే దారిలో ఉన్న అనిల్ పార్కింగ్ టైల్స్ వద్ద అధినేత సేనాపతి కన్నబాబు, విజయ దంపతుల ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన ఆలయంలో శ్రీ సత్తెమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి భారీ ఏర్పాట్లు…

500 తాబేళ్లను అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులు అరెస్ట్

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం:కోనసీమ జిల్లా అమలాపురం రావులపాలెం పరిసర ప్రాంతాల నుంచి తాబేళ్లను రహస్యంగా ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్న ముఠాను . కిర్లంపూడి మండలం కృష్ణవరం టోల్ ప్లాజా వద్ద బొలెరో వాహనంలో అక్రమంగా తరలిస్తున్న తాబేలును ఫారెస్ట్ అధికారులు…

చలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి – రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం పిలుపు

చిత్తూరు మన ధ్యాస ఫిబ్రవరి-20 ఈ రోజు సాయంత్రం 5 గంటలకు చిత్తూరు విభాగ పరిధిలో రాష్ట్ర ఉపాధ్యాయ సంఘ ప్రధాన నాయకుల సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశంలో రాష్ట్ర శాఖ రూపొందించిన ఉద్యమ కార్యాచరణ కరపత్రికను నాయకులు ఆవిష్కరించారు. జిల్లా…

ఒంగోలులో పిఎంజె జ్యువెల్స్ నూతన స్టోర్ శుబారంభం

మన ధ్యాస , ఒంగోలు,ఫిబ్రవరి, 20 : దక్షిణ భారతదేశంలో అత్యంత విశ్వసనీయమైన ఆభరణాల బ్రాండ్ గా ప్రసిద్ధి చెందిన పీఎంజే జ్యువెల్స్ తమ విస్తరణలో భాగంగా శుక్రవారం ఒంగోలులో నూతన షోరూమ్‌ను ఘనంగా ప్రారంభించింది. గుంటూరు రోడ్‌లోని అద్దంకి బస్టాండ్…

ఐసిడిఎస్ ఆధ్వర్యంలో బాల్య వివాహాల నిర్మూలన పై అవగాహన కార్యక్రమం

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: ఏలేశ్వరం మండలం జడ్డింగ్ అన్నవరం, తూర్పు లక్ష్మీపురం, మర్రివీడు గ్రామాల్లో సచివాలయం పరిధిలో గల ఐసీడీఎస్ అధికారులు సూచనలతో బాల వివాహాలు నిర్మూలన దిశగా చేపట్టిన అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జడ్డింగ్ అన్నవరం…

యర్రవరం సచివాలయంలో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో బాల్య వివాహ నిర్మూలన పై అవగాహన

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: ఏలేశ్వరం మండలం యర్రవరం గ్రామంలో ఐసిడిఎస్ సిడిపిఓ పద్మావతి సూచనలతో బాల్య వివాహలు నిర్మూలన దిశగా చేపట్టిన అవగాహన సమావేశము నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సర్పంచ్ బీసెట్టి అప్పలరాజు, ఐసిడిఎస్ సూపర్వైజర్ జి చక్రవేణి ముఖ్య…