నెల్లూరును భారతదేశంలో మోడల్ సిటీగా తీర్చిదిద్దటమే నా లక్ష్యం……. రాష్ట్ర పురపాలక ,పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ
మన ధ్యాస ,నెల్లూరు, ఆగస్టు 30 :- 14వ డివిజన్లో ఎన్టీఆర్ సుజల సురక్షిత తాగునీటి పథకాన్ని ప్రారంభించిన మంత్రి నారాయణ- డివిజన్ కు విచ్చేసిన మంత్రికి ఘన స్వాగతం పలికిన టిడిపి శ్రేణులు, స్థానిక ప్రజలు- శరవేగంగా ఎన్టీఆర్ సుజల…
గత ప్రభుత్వంలో ఉన్నవి మూసేశారు, స్టార్ట్ చేసినవి ఆపేశారు…….. రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ
మన ధ్యాస ,నెల్లూరు, ఆగస్టు 30 : పరిపాలన అంటే ప్రజలకు ఏమి కావాలో తెలుసుకొని అది చేయడం – నెల్లూరు 15వ డివిజన్లో రౌండ్ తూము వద్ద రోడ్డును ప్రారంభించిన రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ – గత ప్రభుత్వ…
నెల్లూరులో తొలి కంటైనర్ విద్యుత్ సబ్ స్టేషన్ ని ప్రారంభించిన రాష్ట్ర పురపాలక,పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ
మన ధ్యాస,నెల్లూరు ,ఆగస్టు 30: నెల్లూరులో తొలి కంటైనర్ విద్యుత్ సబ్ స్టేషన్ ప్రారంభం – గాంధీ బొమ్మ సెంటర్లోని స్వతంత్ర పార్కులో ప్రారంభించిన రాష్ట్ర మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ – తక్కువ స్థలంలో ఏర్పాటు చేసిన కంటైనర్ సబ్…
నెల్లూరు పురవీధుల్లో మహిళల స్త్రీ శక్తి భారీ ర్యాలీ
మన ధ్యాస ,నెల్లూరు, ఆగస్టు 30:సంక్షేమ పథకాలను అమలు చేయడం అన్ని ప్రభుత్వాలు చేసే పనే. కానీ గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పలా మార్చినా, ఖజానా ఖాళీ చేసి వెళ్లినా.. ఏమాత్రం తడబడకుండా పథకాల అమలు విషయంలో తన చిత్తశుద్ధి…
కావలి అభివృద్ధికి సహకరించమంటున్న ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి
మన ధ్యాస,కావలి :కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణా రెడ్డి శనివారం మీడియాతో మాట్లాడుతూ……….14 నెలలలో 287 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేశాం అని అన్నారు.ప్రతిపక్షం పాలకపక్షని అండగా ఉండి సరైన సూచనలు చేయాలి అని అన్నారు.నన్ను నమ్మినకు ఓటు…
స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ.
మన ధ్యాస తవణంపల్లె ఆగస్ట్-30: తవణంపల్లి మండలంలోని తవణంపల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు వెంకటేశ్వర చౌదరి, యూనిట్ ఇంన్చార్జి గాలి దిలీప్ కుమార్, లబ్ధిదారులకు స్మార్ట్ కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు వెంకటేశ్వర చౌదరి…
తవణంపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం – వృద్ధురాలు మృతి
మన ధ్యాస తవణంపల్లె ఆగస్ట్-30:చిత్తూరు–అరగొండ రహదారిపై తవణంపల్లి గ్రామంలో ఈరోజు మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదం ఒక కుటుంబంలో విషాదాన్ని నింపింది. గంగవరం మండలం కీళపట్ల గ్రామానికి చెందిన టి. మునీంద్ర తన నాన్నమ్మ టి. నారాయణమ్మ (వయసు 74, భర్త…
వెదురుకుప్పం మండలం తెట్టుగుంటపల్లి గ్రామంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం
వెదురుకుప్పం మన ధ్యాస; గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని వెదురుకుప్పం మండలం తెట్టుగుంటపల్లి గ్రామంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ఘనంగా జరిగింది. నియోజకవర్గ ప్రజలకు నాణ్యమైన సంక్షేమ పథకాలు చేరేలా కృషి చేస్తున్న స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ డాక్టర్ వి.…
మూషిక వాహనంపై విహరించిన దేవదేవుడు
కాణిపాకం ఆగస్ట్ 30 మన న్యూస్ స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు నాల్గవ రోజున రాత్రి మూషిక వాహన సేవ సందర్భంగా శ్రీ స్వామి వారిని కాణిపాకం పురవీధుల్లో వైభవంగా విజ్ఞ వినాయకుడు…
బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం.
మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: బాల్య వివాహాలు చట్టరిత్య నేరమని ప్రత్తిపాడు కోర్టు న్యాయమూర్తి లంక గోపీనాథ్ అన్నారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు రాజాల చిట్టిబాబు అధ్యక్షతన జరిగిన న్యాయ విజ్ఞాన సదస్సుకు ఆయన…