మలినేని సుశీలమ్మ మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో ఘనంగా పరిచయ కార్యక్రమం వేడుకలు
*మన న్యూస్ సింగరాయకొండ:-* ప్రకాశం జిల్లా కనుమళ్ల గ్రామంలో ఉన్న మలినేని సుశీలమ్మ మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో బిటెక్ మొదటి సంవత్సరం విద్యార్థినుల కోసం నిర్వహించిన ఇండక్షన్ కార్యక్రమం శుభరంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి విద్యార్థినులు తమ తల్లిదండ్రులతో కలిసి హాజరయ్యారు.జ్యోతి…
MPP పాఠశాలలో విద్యార్థులకు ఉచిత దుస్తుల పంపిణీ
మన న్యూస్ సింగరాయకొండ:- సింగరాయకొండ మండలం బాలిరెడ్డి నగర్లోని MPP పాఠశాలలో గురువారం ఉదయం విద్యార్థులందరికి ఉచిత దుస్తుల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమం మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ, సింగరాయకొండ శాఖ ఆధ్వర్యంలో, 8వ వార్డు సభ్యులు…
జిల్లా స్థాయి టార్గెట్ బాల్ సెలక్షన్కి సింగరాయకొండ విద్యార్థినులు ఎంపిక
మన న్యూస్ సింగరాయకొండ:- ప్రకాశం జిల్లా స్థాయి టార్గెట్ బాల్ సెలక్షన్లను పురస్కరించుకుని, సింగరాయకొండ మండలంలోని పాత సింగరాయకొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆగస్టు 6న నిర్వహించిన ఎంపికలలో, జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల, సింగరాయకొండ కు చెందిన నలుగురు…
మక్తల్ మైనార్టీ గురుకుల బాలికల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన, పుడ్ ఇన్స్పెక్టర్ మౌనిక.
మన న్యూస్, నారాయణ పేట జిల్లా : పరిదిలోని మక్తల్ మైనారిటీ బాలికల గురుకుల పాఠశాలలో గురువారం ఫుడ్ ఇన్స్పెక్టర్ మౌనిక ఆకస్మిక తనిఖీ చేశారు. సామాగ్రి నాణ్యతను తనిఖీ చేశారు, వంట సిబ్బందిని ఆప్రాన్లు మరియు చేతి తొడుగులు ధరించినందుకు…
మున్సిపల్ కమిషనర్ కు ఏడవ వార్డు సభ్యుల వినతి
మన న్యూస్ నారాయణ పేట జిల్లా : ఈ నెల 9 న నారాయణపేట పట్టణంలోని ఏడవ వార్డులో జరిగే శ్రీశ్రీశ్రీ జగలింగేశ్వర స్వామి జాతర మహోత్సవం సందర్భంగా మున్సిపాలిటీ అధికారులు చెత్త బండిని ఏర్పాటు చేయాలని కోరుతూ గురువారం ఆలయ…
జాతీయ చేనేత దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేసిన,పద్మశాలి సంఘం నాయకులు.
మన న్యూస్ నారాయణపేట జిల్లా : కేంద్రం సుభాష్ రోడ్ లో గల భక్త మార్కండేయ దేవాలయం లో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేతన్నలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సంధర్బంగా వారు మాట్లాడుతూ,సంఘం సభ్యులు. ఒకప్పుడు…
పట్టుదల తో పోలీస్ అయ్యా!
ప్రజా రక్షణ సేవే ధ్యేయం. ఉరవకొండ మన న్యూస్ : కృషి పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు. పట్టుదలతో గ్రామీణ ప్రాంతానికి చెందిన ఓ మహిళ పోలీస్ గా ఎంపికయ్యారు. నిజాయితీగా నిష్పక్షపాతంగా ప్రజల కు సేవలందించడమే తమ కర్తవ్యం గా…
శ్రీ భక్త మార్కండేయ పల్లకిసేవ మహోత్సవ ఆహ్వానం.
మన న్యూస్, నారాయణ పేట జిల్లా : పద్మశాలి కుల భాంధవులకు మరియు నారయణ పేట పట్టణ ప్రజలకు శ్రీ భక్త మార్కండేయ స్వామి పల్లకి సేవ మహోత్సవానికి ఆహ్వానిస్తూ,స్వామి వారి పూజ కార్యక్రమలో పాల్గొనాలని దేవాలయ కమిటీ సభ్యులు కోరారు.…
హోటళ్లపై మునిసిపల్ అధికారులు దాడులు
మనన్యూస్ సాలూరు ఆగస్టు 6 :- పార్వతిపురం మన్యం జిల్లా సాలూరులో పట్టణంలో ఉన్న పలు హోటళ్లపై మున్సిపల్ అధికారులు దాడులు నిర్వహించి పలువురుకి ఫైన్లు విధించారు. వివరాలకు వెళ్తే పట్టణంలో ఉన్న కొన్ని హోటల్స్ లో నిబంధనలు పాటించలేదన్న ఫిర్యాదుల…
సీఎం చంద్రబాబు నాయుడు కు నాయి బ్రాహ్మణులు రుణపడి ఉంటాం
ఉచిత విద్యుత్ ఆమోదం హర్షనీయం- నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం మన న్యూస్,తిరుపతి : నాయీ బ్రాహ్మణులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కు రుణపడి ఉంటామని రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం తెలిపారు. నేడు…