జాతీయస్థా యి టార్గెట్ బాల్ పోటీలకు ఎంపికైన సింగరాయకొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థినిలు
మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:- సింగరాయకొండ జిల్లా పరిషత్ బాలిక ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న పి.సుప్రియ మరియు ఎం.నిహారిక అనే విద్యార్థినులు జాతీయస్థాయి టార్గెట్ బాల్ పోటీలకు ఎంపికయ్యారు. ఈనెల 13,14 తేదీలలో విశాఖపట్నంలోనీ ఆరిలోవాలో జరిగిన సబ్…