Author: VENKATESH

అనంతపురంలో మెడికల్ మాఫియా పెరుగుదలపై ఏఐవైఎఫ్ ఆగ్రహం

అనంతపురం: జిల్లాలో పెరుగుతున్న మెడికల్ మాఫియా అక్రమాలపై అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఔషధ నియంత్రణ జిల్లా కార్యాలయం ఎదుట ఏఐవైఎఫ్ నాయకులు నిరసన కార్యక్రమం నిర్వహించి, జిల్లా డ్రగ్ ఇన్‌స్పెక్టర్‌కు…

నాగిరెడ్డిపల్లి విద్యార్థి ప్రతిభ: పదో తరగతి ఫలితాల్లో 520 మార్కులతో సత్తా

అనంతపురం, ఏప్రిల్ 30: నాగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఓ విద్యార్థి పదో తరగతి ఫలితాల్లో ప్రతిభ చాటుతూ గ్రామానికి గర్వకారణంగా నిలిచాడు. రైతు కుటుంబానికి చెందిన పెద్దింటి పురుషోత్తం 520 మార్కులు సాధించి అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు.పురుషోత్తం రోద్ధంలోని ఎంజేపీ పాఠశాలలో…

బకెట్లతో బరితెగింపు.. రేషన్ బియ్యంలో ‘డబుల్’ దందా!

రాయదుర్గం : పేదల కడుపు నింపాల్సిన ప్రజా పంపిణీ వ్యవస్థలో దారుణ అక్రమాలు వెలుగుచూశాయి. బొమ్మనహల్ మండలం పరిధిలోని గోవిందవాడ గ్రామ రేషన్ షాప్ నెం.10లో బియ్యం పంపిణీ పేరుతో ‘డబుల్ బకెట్’ మాయాజాలం నడుస్తోందన్న ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.గ్రామస్తుల…

జన సంఘం కార్యాలయంపై దాడి తీవ్రంగా ఖండనదాసగాని కుల్లాయప్పకు భద్రత కల్పించాలి: చిందనూరు నాగరాజు

అనంతపురం, మన ధ్యాస: అనంతపురం నగరంలోని శ్రీకంఠం సర్కిల్‌లో గల జన సంఘం కార్యాలయంపై అర్ధరాత్రి దుండగులు దాడికి పాల్పడిన ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, రాయలసీమ కో-కన్వీనర్ చిందనూరు నాగరాజు పేర్కొన్నారు.దుండగులు కార్యాలయంలోకి చొరబడి…

గుంతకల్ కోర్టులో బాంబు బెదిరింపు కలకలంఫోన్ కాల్‌తో అప్రమత్తం… ఖాళీ చేసిన కోర్టు ప్రాంగణం

గుంతకల్, మన ధ్యాస: అనంతపురం జిల్లా గుంతకల్ పట్టణ న్యాయస్థానంలో ఉత్కంఠభరిత వాతావరణం నెలకొంది. గుర్తుతెలియని వ్యక్తి నుంచి వచ్చిన ఫోన్ కాల్‌తో కోర్టు వర్గాలు, పోలీసులు అప్రమత్తమయ్యారు.కోర్టు కార్యకలాపాలు రద్దీగా సాగుతున్న సమయంలో నేరుగా మెజిస్ట్రేట్‌కు అపరిచితుడి నుంచి ఫోన్…

ఉరవకొండ లోని గుంతకల్ రోడ్‌లో 8 ఏళ్ల బాలుడు అదృశ్యం

ఉరవకొండ: గుంతకల్ రోడ్‌లోని కళ్లూరు బట్టల దుకాణం వద్ద ఈ రోజు రాత్రి 8 గంటల సమయంలో జగదీశ్ అనే 8 సంవత్సరాల వయస్సు గల బాలుడు తప్పిపోయాడు. పాలర్తురు గ్రామానికి చెందిన జగదీశ్ కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన సమయంలో…

అక్రమ మట్టి తరలింపు ఆపాలంటూ కొత్తపల్లి గ్రామస్తుల ఆవేదన

పెనుకొండ, మనధ్యాస: శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం సోమందేపల్లి మండలం కొత్తపల్లి గ్రామ శివారులో రాత్రింబవళ్లు అక్రమంగా మట్టి తరలిస్తూ కోట్ల రూపాయల ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారని మాజీ మంత్రి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు, పెనుకొండ నియోజకవర్గ…

మాజీ జడ్పీటీసీ కురుబ గంగమ్మకు నివాళులు అర్పించిన ఎమ్మెల్యే అమిలినేని

బ్రహ్మసముద్రం, మనధ్యాస: బ్రహ్మసముద్రం మండలానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకురాలు, మాజీ జడ్పీటీసీ సభ్యురాలు, నాగిరెడ్డిపల్లి గ్రామ వాస్తవ్యులు కురుబ గంగమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఆమె మృతి వార్త తెలుసుకున్న కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు తీవ్ర…

బ్రహ్మసముద్రం మాజీ జడ్పీటీసీ కురుబ గంగమ్మ కన్నుమూత

బ్రహ్మసముద్రం,మనధ్యాస: మండలం లోని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకురాలు, మాజీ జడ్పీటీసీ సభ్యురాలు కురుబ గంగమ్మ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె మృతితో మండలంలో టీడీపీ శ్రేణులు,…

టీడీపీకి పెరిగిన కురుబ బలం

కళ్యాణదుర్గంలో దొణస్వామికి ఘన సన్మానం కళ్యాణదుర్గం, మనధ్యాస: నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ రోజురోజుకూ మరింత బలపడుతోందని కళ్యాణదుర్గం టీడీపీ కురుబ సంఘం నాయకులు పేర్కొన్నారు. మంచి రాజకీయ పలుకుబడి కలిగిన కురుబ నేత దొణస్వామి, ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు సమక్షంలో టీడీపీ…