నీట్ పేపర్ లీకేజీ బాధిత కుటుంబాలకు రూ.1 కోటి పరిహారం ఇవ్వాలి: సీపీఐ డిమాండ్
రాయదుర్గంలో సీపీఐ, ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ వినతి – నీట్ పేపర్ లీకేజీ బాధిత కుటుంబాలకు రూ.1 కోటి పరిహారం డిమాండ్ రాయదుర్గం, జూలై 27: నీట్ పేపర్ లీకేజీ కారణంగా ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు రూ.1 కోటి పరిహారం అందించాలని,…