Tag: #MananewsTelugu

ఘనంగా రాష్ట్ర వైసిపి సోషల్ మీడియా సంయుక్త కార్యదర్శి కిషోర్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలు.

బంగారుపాళ్యం, మనధ్యాస,నవంబరు 25 చిత్తూరు జిల్లా, బంగారుపాళ్యం మండల కేంద్రంలోని ఊటీ టీ షాప్ వద్ద రాష్ట్ర వైసిపి సోషల్ మీడియా సంయుక్త కార్యదర్శి కిషోర్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలు పూతలపట్టు నియోజకవర్గం సమన్వయకర్త డాక్టర్ సునీల్ కుమార్ ఆధ్వర్యంలో…

రాజ్యాంగ దినోత్సవ వేడుకలకు కె.గొల్లపల్లె హైస్కూల్ ప్లస్‌లో కార్యాచరణలు సిద్ధం

యాదమరి, మన ధ్యాస నవంబర్‌ 25 : రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు నవంబర్‌ 26వ తేదీన ప్రతి విద్యాసంస్థలో రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని సూచించినట్లు కె.గొల్లపల్లె హైస్కూల్ ప్లస్ ప్రిన్సిపాల్‌ ఎ.పి. లలిత తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాలలో…

అయ్యప్పస్వామి భక్తులకు దారి ఖర్చులకు 21వేలు వితరణ

బంగారుపాళ్యం, మనధ్యాస,నవంబరు26 చిత్తూరు జిల్లా, బంగారుపాళ్యం మండలం, తగ్గువారిపల్లి యువకులు అయ్యప్ప స్వామి ఇరుముడీలు కట్టి ఈ నెల 27న అయ్యప్ప స్వామి ఇరుముడీలు చెల్లించేందుకు శబరిమల బయలుదేరుచున్న అయ్యప్ప స్వామి భక్తులకు తగ్గువారిపల్లి పంచాయతీ కొత్తపల్లి గ్రామానికి చెందిన వైఎస్సాఆర్…

చిత్తూరు కలెక్టరేట్‌లో సమగ్ర శిక్ష ఉద్యోగుల ఆందోళన

చిత్తూరు, మన ధ్యాస నవంబర్-24: సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోరుతూ ఈరోజు ఉదయం 11 గంటలకు చిత్తూరు జిల్లా కలెక్టరేట్ వద్ద సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమాఖ్య జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ…

వైయస్సార్సీపి నేతలు ముబారక్, జగదీష్ ఆధ్వర్యంలో తగ్గువారిపల్లె లో కోటి సంతకాల సేకరణ

బంగారు పాళ్యం, మన ధ్యాస, నవంబర్23 తగ్గువారిపల్లె వైయస్సార్సీపి నేతలు ముబారక్, జగదీష్ ఆధ్వర్యంలో, ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు.కోటి సంతకాల సేకరణ ముఖ్య ఉద్దేశాన్ని ప్రజలకు అర్థమయ్యే రీతిలో వారు వివరిస్తూ…

డిసెంబర్ నెలలో తలపెట్టిన కలెక్టరేట్ ముట్టడిని జయప్రదం చేయండి.

జీడి నెల్లూరు అలిమేలమ్మ దేవస్థానం ప్రాంగణం నందు మండల మామిడి రైతుల సమావేశం జి. త్యాగరాజు రెడ్డి అధ్యక్షతన. యు సందీప్ సహకారంతో జరిగింది. ఈ సమావేశాన్ని ఉద్దేశించి మామిడి రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సి.మనీశ్వర్ రెడ్డి, బంగారు…

పెనుమూరులో ఉపాధ్యాయుల సమస్యల సేకరణ – టెట్ పరీక్ష నుండి ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు మినహాయింపు ఇవ్వాలని డిమాండ్

పెనుమూరు, మన ధ్యాస నవంబర్-21: ఈరోజు పెనుమూరు మండల పరిధిలోని శాతంభాకం, ఉగ్రాణం పల్లి, గుడ్యానం పల్లి, పెనుమూరు, ఎల్‌కేపీ తదితర ఉన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయుల సమస్యల సేకరణ, సభ్యత్వ నమోదు కార్యక్రమం రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ…

అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ బాధ్యతలు స్వీకరించిన బి. అరుణ్ కుమార్‌కు పి.ఆర్‌.టి.యు గౌరవ సత్కారం

చిత్తూరు, మన ద్యాస నవంబర్-20: చిత్తూరు జిల్లా అసిస్ట్ కమిషనర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్‌గా బాధ్యతలు స్వీకరించిన బి. అరుణ్ కుమార్ ని చిత్తూరు జిల్లా పి.ఆర్‌.టి.యు పక్షాన గౌరవ పూర్వకంగా కలిసి సత్కరించారు. ఈ కార్యక్రమం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.…

యాదమరి మండలంలో కో-ఎడ్యుకేషన్ ఇంటర్ కాలేజీ అవసరం – ఉపాధ్యాయ సంఘాల విజ్ఞప్తి

యాదమరి, మన ధ్యాస నవంబర్-20: యాదమరి మండలంలోని ఏకైక బాలికల ఇంటర్‌మీడియట్ కాలేజీ కె. గొల్లపల్లె హైస్కూల్‌లో మాత్రమే ఉండటంతో, దానిని కో-ఎడ్యుకేషన్‌గా మార్చాలని ఉపాధ్యాయ సంఘాలు స్థానిక శాసనసభ్యులు పూతలపట్టు యం.ఎల్.ఎ డాక్టర్ కలికిరి మురళీమోహన్కి విన్నవించాయి. మండలంలోని ఏడు…

అంతర్జాతీయ పురుషుల దినోత్సవం: విద్యార్థులకు విలువలు నేర్పిన కె.గొల్లపల్లె హైస్కూల్

యాదమరి, మన ధ్యాస నవంబర్ 19: యాదమరి మండలంలోని కె.గొల్లపల్లె హైస్కూల్‌ ప్లస్‌లో అంతర్జాతీయ పురుషుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా ఈ కార్యక్రమాన్ని హెడ్‌మిస్ట్రెస్ కం ప్రిన్సిపాల్ ఎ.పి. లలిత ఆధ్వర్యంలో మహిళా ఉపాధ్యాయులు…