యాదమరి మండలం నుండి ఎస్టియు నూతన కార్యవర్గం ప్రకటితం
యాదమరి, మన ధ్యాస, డిసెంబరు-04 చిత్తూరు జిల్లా ఎస్టియు శాఖ కార్యాలయంలో ఈరోజు జరిగిన కీలక కౌన్సిల్ సమావేశంలో యాదమరి మండల ఎస్టియు నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా సుబ్రహ్మణ్యం పిళ్ళై ఎన్నిక కాగా, గౌరవాధ్యక్షులుగా విశ్రాంత ఉపాధ్యాయులు గుణశేఖరన్…
తవణంపల్లి మండల ఎస్.టి.యు. కొత్త కార్యవర్గం ఎన్నిక
తవణంపల్లె, మన ధ్యాస, డిసెంబరు-4: చిత్తూరు జిల్లా ఎస్.టి.యు. శాఖ కార్యాలయంలో తవణంపల్లి మండల శాఖ కౌన్సిల్ సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశంలో మండలానికి సంబంధించిన నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ ఎన్నికల్లో మధు బాబు అధ్యక్షుడిగా, వినాయక…
చెరువు ముందర ఊరు లో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు.
చిత్తూరు రూరల్ మండలం చెరువు ముందర ఊరు గ్రామం స్వయంభుగా వెలసిన శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త మురగయ్య మాట్లాడుతూ ప్రతి నెల పౌర్ణమి రోజున స్వామివారికి ఉదయం…
ప్రతి గణిత విద్యార్థికి చిరస్మరణీయుడులక్కోజు సంజీవరాయ శర్మ
యాదమరి, మన ధ్యాస డిసెంబర్-03: గణిత అపార ప్రజ్ఞాశాలి, అద్భుత మేధావి లక్కోజు సంజీవరాయ శర్మ వర్ధంతి సందర్భంగా, ఆయన గణిత ప్రతిభను ప్రతి విద్యార్థి ఆదర్షంగా తీసుకోవాలని సీనియర్ గణిత ఉపాధ్యాయులు కె. కనకాచారి పేర్కొన్నారు. పుట్టుకతోనే అంధుడైన సంజీవరాయ…
ఎగువ మారేడుపల్లి గ్రామంలో శ్రీ శ్రీ మహాదేశ్వర స్వామి విశేష చరిత్ర – భక్తుల సేవతో అభివృద్ధి
తవణంపల్లె, స్వర్ణసాగరం డిసెంబరు-01: చిత్తూరు జిల్లా, తవణంపల్లె మండలంలోని ఎగువ మారేడుపల్లి గ్రామంలో శ్రీ శ్రీ మహాదేశ్వర స్వామి ఆలయం భక్తిశ్రద్ధలతో అభివృద్ధి చెందుతోంది. 21.02.2020 మహాశివరాత్రి నాడు స్వయంభూగా వెలిసిన ఈ శివలింగం దర్శించడానికి తిరువన్నామలై గిరిప్రదక్షిణకు వచ్చే భక్తులు,…
పదవీ విరమణ చేస్తున్న ఉపాధ్యాయునికి పి.ఆర్.టి.యు తరపున ఘన సన్మానం
యాదమరి, మన ధ్యాస నవంబర్-30: యాదమరి మండలంలోని యాదమరి హైస్కూల్ ప్రాంగణంలో నేడు పి.ఆర్.టి.యు ఆధ్వర్యంలో పదవీవిరమణ చేస్తున్న ఉపాధ్యాయులకు ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. తెలుగు ఉపాధ్యాయుడిగా విశిష్ట సేవలు అందించి, యాదమరి హైస్కూల్లో తన కర్తవ్యనిర్వహణలో ఆదర్శంగా నిలిచిన…
పదవీ విరమణ చేస్తున్న ఉపాధ్యాయునికి పి.ఆర్.టి.యు తరపున ఘన సన్మానం
చిత్తూరు, మన ధ్యాస నవంబర్-30: మాపాక్షి హైస్కూల్ ప్రధానోపాధ్యాయులుగా విశిష్ట సేవలు అందించి, సుదీర్ఘకాలం పాటు ఉపాధ్యాయ వృత్తిలో ఆదర్శప్రాయంగా పని చేసిన సి. రవీంద్రనాథ్ రెడ్డి కి నేడు పదవీ విరమణ సందర్భంగా పి.ఆర్.టి.యు పక్షాన ఘన సన్మాన కార్యక్రమం…
మహాత్మ జ్యోతిరావు పూలే 135వ వర్ధంతి సందర్భంగా ఎస్టియు నాయకుల ఘన నివాళులు
చిత్తూరు, మన ద్యాస నవంబర్-28: చిత్తూరు పట్టణంలోని గాంధీ సర్కిల్ వద్ద ఉన్న మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహానికి 135వ వర్ధంతి సందర్భంగా ఎస్టియు చిత్తూరు జిల్లా శాఖ తరఫున పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంలో ఎస్టియు రాష్ట్ర…
జనసేన కార్యకర్తలకు ప్రభుత్వం ఆర్థిక సాయం
చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గ బంగారుపాళ్యం మండలంలోని బొమ్మాయిపల్లికి చెందిన దేవరాజులు,ఆండారెడ్డిపల్లికి చెందిన లోకేష్ లు అనారోగ్యంతో బాధ పడుతున్న విషయాన్ని జిల్లా కలెక్టర్ ను కలిసి ప్రభుత్వం తరపున ఆదుకోవాలని కోరడం జరిగింది.ప్రభుత్వం తరపున చెరో 50వేలు మంజూరు కావడం…