ఆపరమేశ్వరుడి ఆశీస్సులు ప్రజలందరి పై ఉండాలి.

మన న్యూస్,నిజాంసాగర్,జుక్కల్ , సృష్టిలో ప్రతి అణువు పరమ శివుడే అని,పరమేశ్వరుడి ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో పరిఢవిల్లాలని జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్ అన్నారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని జహీరాబాద్ నియోజకవర్గంలోని ఝరాసంఘం శ్రీకేతకి సంగమేశ్వర ఆలయంలో ఎంపీ…

పరమేశ్వరుడిని దర్శించుకున్న ఎస్సై రాజ్ కుమార్…

మనన్యూస్,పినపాక:మండలంలోని సీతంపేట గ్రామంలో గల శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి సందర్భంగా ఇ .బయ్యారం ఎస్సై ఇమ్మిడి రాజ్ కుమార్ స్వామివారిని దర్శించుకున్నారు,స్వామివారికి అభిషేకం నిర్వహించి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భక్తులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు.భక్తులకు ఎలాంటి…

బీరప్ప గుడి మొదటి వార్షికోత్సవంలో పాల్గొన్నా ఎమ్మెల్యే తోట.

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్,నిజాంసాగర్ మండలంలోని జక్కాపూర్ గ్రామంలో బీరప్ప గుడి మొదటి వార్షికోత్సవంలో ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పాల్గొన్నారు.ఈ సందర్భంగా బీరప్ప గుడిలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చికోటి మనోజ్…

ఉపాధి హామీ పనులు పరిశీలన.. టీఏ ప్రభాకర్

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్,మహమ్మద్ నగర్ మండలంలోని హసన్ పల్లి గ్రామ శివారులోని సర్పోని చెరువులో జరుగుతున్న ఉపాధిహామీ పనులను టెక్నికల్ అసిస్టెంట్ ప్రభాకర్ పరిశీలించారు.అనంతరం మాస్టర్లను పరిశీలించారు.ఈ సందర్భంగా టీఏ కూలీలతో మాట్లాడుతూ.. వేసవికాలం దృష్ట ఉపాధి హామీ కూలీలు త్వరగా…

పోలింగ్ కేంద్రాలలో సౌకర్యాలు కల్పించాలి. సబ్ కలెక్టర్ కిరణ్మయి.

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్, ఈ నెల 27న జరగనున్న మెదక్ – నిజామాబాద్ – అదిలాబాద్ – కరీంనగర్ పట్టభద్రుల, ఉపాధ్యాయ శాసనమండలి ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని సబ్ కలెక్టర్ కిరణ్మయి అన్నారు. జుక్కల్ నియోజకవర్గం లోని డోంగ్లి, పెద్ద కొడప్…

క్రీడాకారులను సన్మానించిన కలెక్టర్ సీక్తా పట్నాయక్.

మనన్యూస్,నారాయణ పేట:క్రీడలలో రాణించి జాతీయస్థాయిలో బంగారు పథకాలు సాధించాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ క్రీడాకారులకు తెలిపారు.రాష్ట్రస్థాయిలో జరిగిన జాతీయ 16వ బాలుర యూత్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ రాష్ట్ర మీట్ జావలిన్ త్రోలో సందీప్ బంగారు పతకం సాధించడం పట్ల జిల్లా…

గిర్దావర్ -1 గా గణపతి బాధ్యతల స్వీకరణ

మనన్యూస్,పినపాక:మండల గిర్ధావర్ 1 గాసి హెచ్ గణపతి సోమవారం తహసీల్దార్ కార్యాలయంలో భాద్యతలు స్వీకరించారు.గతంలో ఇదే తహసీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహించారు.సోమవారం తాసిల్దార్ అద్దంకి నరేష్ ను కలసి నియామక పత్రాన్ని అందజేసి విధులకు హాజరయ్యారు.ఈ సందర్భంగా…

మణుగూరు లో జరిగే ఏఐఎస్ఎఫ్ మండల స్థాయి టాలెంట్ టెస్ట్ ను జయప్రద చేయండి

విద్యార్థులలో దాగివున్న సృజనాత్మక శక్తిని వెలికితీసేందుకు ప్రతిభా పరీక్షలు దోహదపడతాయి విద్యార్థులు పరీక్షల ద్వారా మానసిక ధైర్యాన్ని పెంపొందించుకోవాలి మనన్యూస్,భద్రాద్రి కొత్తగూడెం:మణుగూరు మణుగూరు మండలం,విద్యార్థులలో ప్రతిభని,సృజనాత్మక శక్తిని వెలికితీసేందుకు,ప్రతిభా పరీక్షలు ఉపయోగపడతాయని విద్యార్థులు ప్రతిభా పరీక్షలు ద్వారా మానసిక ధైర్యాన్ని పెంచుకుని…

కుంభమేళా ప్రయోగరాజ్ త్రివేణి సంగమం పవిత్రమైన జలoను అందజేసిన కోల రవీందర్ ముదిరాజ్

మనన్యూస్,సురారం:కుంభమేళా ప్రయోగరాజ్ త్రివేణి సంగమం నుండి పవిత్రమైన జలాల ను 50 మిల్లీమీటర్ల చొప్పున తయారుచేసి బాటిళ్లను 1500 మంది భక్తులకు సురారంలొ గల జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థులకు అందివ్వడం జరిగింది అట్టి గంగాజలంను అందుకున్న ప్రజలు రవీందర్ ని…

జాతీయ స్థాయి అథ్లెటిక్స్ క్రీడాకారుడికి నేతాజీ వాకర్స్ చేయూత

మనన్యూస్,భద్రాద్రి కొత్తగూడెం:జాతీయ స్థాయి అథ్లెటిక్‌ క్రీడాకారుడు అపక సతీష్ కు మణుగూరు నేతాజీ వాకర్స్ ఆర్ధికంగా రూ.10వేలు చేయూత అందించారు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,దుమ్ముగూడెం మండలం,మారాయిగూడెం గ్రామానికి చెందిన అపక సతీష్ రాష్ట్ర,జాతీయ స్థాయిలో పాల్గొని ప్రతిభ కనబరిచారు.గత నెల జనవరి కేరళ…