Category: తెలంగాణ

నాయక్ పోడ్ ధ్రువీకరణ పత్రాలు ఇప్పించాలని ఎమ్మెల్యే వినతి..

మన న్యూస్,నిజాంసాగర్,మొహమ్మద్ నగర్ మండలంలోని గాలిపూర్ గ్రామంలో జివిఆర్ ట్రస్టు ప్రారంభత్సవ కార్యక్రమానికి విచ్చేసిన జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావుకు ఆదివాసి నాయక్ పోడ్ కులస్తులు ఎస్టి కుల ధ్రువీకరణ పత్రాలు ఇప్పించాలని ఎమ్మెల్యేను కోరారు.గత మూడు నెలల నుంచి మొహమ్మద్…

భూభారతి ప్రారంభోత్సవంలో పాల్గొన్న నాయకులు.

మన న్యూస్,నిజాంసాగర్,తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన భూభారతి కార్యక్రమం ప్రారంభోత్సవాన్ని మహమ్మద్ నగర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చికోటి మనోజ్ కుమార్,మహమ్మద్ నగర్, నిజాంసాగర్ ఉమ్మడి…

మల్లూర్ లో కుస్తీ పోటీలు..

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్, నిజాంసాగర్ మండలంలోని మల్లూరు గ్రామంలో బారేడు పోచమ్మ ఉత్సవాలను పురస్కరించుకొని సోమవారం కుస్తీ పోటీలను ఉదయం గ్రామ పెద్దలు ఎస్ కృష్ణారెడ్డి కొబ్బరికాయ కొట్టి కుస్తీ పోటీలను ప్రారంభించారు.కుస్తీ పోటీలను తిలకించేందుకు మహారాష్ట్ర కర్ణాటక జహీరాబాద్ తదితర…

కొత్తపేటలో విశిష్ట జ్యువెలరీస్ డైమండ్ షోరూం గొప్ప ప్రారంభం

మనన్యూస్,ఎల్బీనగర్:హైదరాబాద్ మహానగరంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న కొత్తపేటలో నూనంగా ఏర్పాటు చేసిన విశిష్ట గోల్డ్ అండ్ డైమండ్స్ 2వ స్టోర్ ను టాలీవుడ్ నటి వైష్ణవి చైతన్య ఆదివారం ఘనంగా ప్రారంభించారు. నటిని చూసేందుకు వచ్చిన అభిమానులతో ప్రాంతమంతా కోలాహలంగా కనిపించింది.…

ప్రాజెక్టు పనులను త్వరగా పూర్తి చేయాలి. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్,ప్రాజెక్టు పనులను త్వరగా పూర్తి చేయాలని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు అన్నారు.హైదరాబాద్ లోనిఎర్రమంజిల్ లోని జలసౌధలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అధ్యక్షత ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన నీటిపారుదల శాఖ సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ…

మన్నెగూడలో కిడ్జి ప్రీ స్కూల్ ప్రారంభం

మనన్యూస్,ఇబ్రహీంపట్నం:నియోజకవర్గం తుర్కయంజాల్ మున్సిపాలిటీ లోని సామ దివ్య,వరుణ్ రెడ్డిసామ శ్వేత,అనీష్ రెడ్డి సంయుక్త నేతృత్వంలో కిడ్జి ప్రీ స్కూల్ ప్రారంభోత్సవం బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు…

వరంగల్ సభకు భారీగా తరలి రండి

మనన్యూస్,నారాయణ పేట:ఏడాదిన్నర కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల దృష్టికి తీసుకు పోవాలని మక్తల్ మాజీ శాసనసభ్యుడు చిట్టెం రామ్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు ఈనెల 27న వరంగల్లో జరిగే బిఆర్ఎస్ రజితతో ఉత్సవాల ను పురస్కరించుకొని ఆదివారం వారి నివాసంలో నిర్వహించిన నియోజకవర్గం…

గద్వాల జిల్లా లో సంఘటన మరవకముందే మరో ఘటన

రామకృష్ణ గోంతునులిమి దాడి చేసి హతమార్చిన ట్రాన్స్ జెండర్స్ రామకృష్ణ కుటుంబానికి న్యాయం చేయాలని జిల్లా ఆసుపత్రి ముందు బంధువులు ఆందోళన మనన్యూస్,జోగులాంబ:గద్వాల జిల్లా మల్డకల్ మండలకేంద్రంలోనికి చెందిన రామకృష్ణ 25,సం.అనే యువకుడు నాతో కలిసి తిరగడం లేదునే నెపంతో. ఈ…

నర్వ గ్రామంలో సిసి రోడ్డు పనులు ప్రారంభం.. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు భూమ గౌడ్

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్,మహమ్మద్ నగర్ మండలంలోని నర్వ గ్రామంలో నూతనంగా సీసీ రోడ్లు నిర్మాణ పనులను కాంగ్రెస్ సీనియర్ నాయకులు భూమా గౌడ్ కొబ్బరికాయలు కొట్టి పనులను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కర్, నిజాంసాగర్ మాజీ…

పూలే ఆశయ సాధనకు కృషి చేయాలి

నర్వ మండలం ఏప్రిల్ 11 ( మన న్యూస్)నర్వ మండల పరిధిలోని బిసి కమ్యూనిటీ హాల్ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు, MRPSగుడిసె వెంకటయ్య. మాట్లాడుతూ..చదువు లేనిదే జ్ఞానం లేదు జ్ఞానం లేనిదే పురోగతి…