నాయక్ పోడ్ ధ్రువీకరణ పత్రాలు ఇప్పించాలని ఎమ్మెల్యే వినతి..
మన న్యూస్,నిజాంసాగర్,మొహమ్మద్ నగర్ మండలంలోని గాలిపూర్ గ్రామంలో జివిఆర్ ట్రస్టు ప్రారంభత్సవ కార్యక్రమానికి విచ్చేసిన జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావుకు ఆదివాసి నాయక్ పోడ్ కులస్తులు ఎస్టి కుల ధ్రువీకరణ పత్రాలు ఇప్పించాలని ఎమ్మెల్యేను కోరారు.గత మూడు నెలల నుంచి మొహమ్మద్…