Category: ఆంధ్రప్రదేశ్

పుష్ప పల్లకిపై ఊరేగిన మొగిలీశ్వరుడు.ఉభయదారులుగా ఈశ్వర్ కళ్యాణ్ అభయ ఫౌండేషన్.

బంగారుపాళ్యం మార్చ్ 03 మన న్యూస్ బంగారుపాళ్యం మండల పరిధిలోని మొగిలీశ్వర స్వామిమహా శివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగముగా పదో రోజు సోమవారం అత్యంత వైభవంగా పుష్పల్లికి సేవ నిర్వహించారు.ఈసేవకు ఉభయదారులుగా బొమ్మాయిపల్లికి చెందిన ఈశ్వర్ నాయుడు,నలగాంపల్లి కళ్యాణ్ లు వ్యవహరించారు. వాహనానికి…

శ్రీవారి సేవకు నాయి బ్రాహ్మణులకు అవకాశం కల్పించండి

మనన్యూస్,తిరుపతి:తిరుమల శ్రీవారి కళ్యాణ కట్ట లో భక్తులకు తలనీలాలు తీసే అవకాశం నాయి బ్రాహ్మణులకు శ్రీవారి సేవ కింద అవకాశం కల్పించాలని టీటీడీ చైర్మన్ బి.ఆర్ నాయుడును తిరుపతి నాయి బ్రాహ్మణ సేవా సంఘం ప్రతినిధులు కలసి వినతిపత్రం సమర్పించారు. సోమవారం…

14వ తేదీన జరగబోయే జనసేన పార్టీ ఆవిర్భావ సభను విజయవంతం చేయండి

మనన్యూస్,గొల్లప్రోలు:కాకినాడ కౌడ చైర్మన్ మరియు జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు సోమవారం కాకినాడ పార్లమెంట్ పరిధిలో ఉన్న తుని నియోజకవర్గంలో జనసేన నాయకులతో జనసేన పార్టీ ఆవిర్భావ సభ కోసం సన్నాహక సభను నిర్వహించారు.ఈ కార్యక్రమంలో…

లాక్రోస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నూతన అధ్యక్షుడిగా ఎంపీ రవికిషన్ శుక్ల

మనన్యూస్,తిరుపతి:ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్పూర్ లోని వివేక్ హోటల్ నందు లాక్రోస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా 2025 నుంచి 2029 వ సంవత్సరం వరకు నూతన కమిటీ ఎన్నికలు నిర్వహించారు ఈ ఎన్నికలకు 22 రాష్ట్రాల ప్రతినిధులు హాజరయ్యారు అందులో ఆంధ్రప్రదేశ్ నుంచి…

డిప్యూటీ సిఎం తో భేటీ అయిన పెండెం

మనన్యూస్,గొల్లప్రోలు:రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో భేటీ అయిన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు.మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో కుటుంబ సభ్యులతో కలసి పవన్ కళ్యాణ్ తో చర్చించారు. జనసేన చేరేందుకు దొరబాబు ఆసక్తి వ్యక్తం చేయగా…

జనసేన ఆవిర్భావ దినోత్సవ సభను విజయవంతం చేయండి:ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు

మనన్యూస్,తిరుపతి:ఈ నెల 14వ తేది పిఠాపురంలో జరిగే జనసేన ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పిలుపునిచ్చారు.జనసైనికులు, యువకులు,వీరమహిళలు,పవన్ కళ్యాణ్ అభిమానులు ప్రతి ఒక్కరూ సభకు హాజరై దేశంలో కనివిని రీతిలో జయప్రదం చేయాలని ఆయన కోరారు.ఈ నెల12,13,14…

శ్రీరామ రథయాత్రకు సహకరిద్దాం

ఎల్లుండు మధ్యప్రదేశ్ దాటియాలో మూడవ జాతీయ సదస్సు. ఆర్ హెచ్ వి ఎస్ సత్యసాయి జిల్లా అధ్యక్షులు ఆంజనేయులకు పుస్తక వితరణ మనన్యూస్,తిరుపతి:త్వరలో తిరుపతి నుంచి అయోధ్య వరకు కొనసాగే శ్రీరామ రథయాత్రకు హిందూ బంధువులు సంపూర్ణ సహకారం అందించాలని రాష్ట్రీయ…

టీ త్రాగడానికి ట్రైన్ దిగి 20 ఏళ్లుగా వెట్టి చాకిరీ..!

Mana News,పార్వతీపురం :- బతుకుదెరువు కోసం పొరుగు రాష్ట్రానికి వెళ్లిన ఓ వ్యక్తి 20 ఏళ్లుగా కూలీ, నాలీ లేకుండా వెట్టిచాకిరీ చేస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది. గత రెండు రోజుల క్రితం తమిళనాడులో కార్మిక శాఖ అధికారులు పలు వ్యాపార…

గంజాయి నిర్మూలన కోసమే ప్రత్యేకంగా ‘ఈగల్’ వ్యవస్థ: మంత్రి అనిత

Mana News, అమరావతి: గత ప్రభుత్వ హయాంలో గంజాయి సాగు, రవాణా విచ్చలవిడిగా జరిగిందని ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో గంజాయి, డ్రగ్స్‌ను నియంత్రించేందుకు తీసుకుంటున్న చర్యలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానమిచ్చారు.గంజాయి…

పోసాని కృష్ణమురళిని నడిరోడ్డుపై ఉరి తీయాలి – గోరంట్ల బుచ్చయ్య

Mana News,రాజమండ్రి :- పోసాని కృష్ణమురళిని నడిరోడ్డుపై ఉరి తీయాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు రాజమండ్రి రూరల్ తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. ఇవాళ మీడియాతో రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడారు. బడ్జెట్…