కరాటి చంద్ర కు తెలుగు తమ్ముళ్ల సన్మానం
తిరుపతి, నవంబర్ 15, మన న్యూస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రజక కార్పొరేషన్ డైరెక్టర్గా నియమితులైన కరాటే చంద్ర ని తెలుగు తమ్ముళ్లు ఘనంగా సన్మానించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా పార్టీ విజయానికి కృషి చేసిన వ్యక్తులకు నామినేటెడ్…
రాష్ట్ర తూర్పు కాపు కార్పొరేషన్ డైరెక్టర్ గా మూదీ నారాయణస్వామి*
ఏలేశ్వరం (మన న్యూస్ ప్రతినిధి) నవంబర్ 15 రాష్ట్ర తూర్పు కాపు కార్పొరేషన్ డైరెక్టర్ గా ఏలేశ్వరం నగరానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు మూదీ నారాయణస్వామిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది ఈ సందర్భంగా…
నియోజకవర్గ సమస్యలపై గళం వినిపించిన ఎమ్మెల్యే సత్యప్రభ*
ఏలేశ్వరం (మన న్యూస్ ప్రతినిధి)నవంబర్ 15 అసెంబ్లీ సమావేశాల రెండవ రోజు కూడా నియోజకవర్గ సమస్యలపై ప్రతిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ తన గళం వినిపించారు.ముఖ్యంగా గిరిజన గ్రామాల ప్రజల సమస్యలపై ఆమె మాట్లాడారు. గిరిజన గ్రామాలకు రోడ్లకు నిధులను మంజూరు…
నియోజకవర్గ సమస్యలపై గళం వినిపించిన ఎమ్మెల్యే సత్యప్రభ
ఏలేశ్వరం ,మన న్యూస్ :-అసెంబ్లీ సమావేశాల రెండవ రోజు కూడా నియోజకవర్గ సమస్యలపై ప్రతిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ తన గళం వినిపించారు.ముఖ్యంగా గిరిజన గ్రామాల ప్రజల సమస్యలపై ఆమె మాట్లాడారు. గిరిజన గ్రామాలకు రోడ్లకు నిధులను మంజూరు చేసినా ఫారెస్ట్…
పల్లె నిద్రలో సమస్యలు పరిష్కారం
పాచిపెంట,మన న్యూస్:- పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో ప్రజలకు చేరువయ్యే విధంగా, సమస్యలు పరిష్కారం దృష్ట్యా టిడిపి ప్రభుత్వం పల్లెనిద్ర కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా గురువారం రాత్రి పాచి పెంట మండలం పద్మాపురం పంచాయతీ బట్నాయక వలస…
జిల్లా అధ్యక్షులు, పిఏసి సభ్యులు డా|| పసుపులేటి హరిప్రసాద్ ని కలిసిన ఐరాల మండల జనసేన నాయకులు
ఐరాల (తిరుపతి ) , నవంబర్ 15 :మన న్యూస్ జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు, పిఏసి సభ్యులు డా|| పసుపులేటి హరిప్రసాద్ ని ఈ రోజు తిరుపతి లో మర్యాద పూర్వకంగా కలిసిన పూతలపట్టు నియోజకవర్గం, ఐరాల…
రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయునిగా చిత్తూరు జిల్లా కు సురేంద్ర బాబు ఎన్నిక
ఐరాల – నవంబర్ 13 :మన న్యూస్ చిత్తూరు జిల్లా, పూతలపట్టు నియోజకవర్గం, ఐరాల మండలం, అగరంపల్లిలోని జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నబి. సురేంద్ర బాబు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎన్నికై విజయవాడలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,…
తవణంపల్లి పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన చిత్తూరు జిల్లా ఎస్పీ వి.ఎన్. మణికంఠ చందోలు, ఐపీఎస్*
తవణంపల్లి, నవంబర్ 14 :మన న్యూస్ పోలీసు స్టేషన్ నిర్వహణ, పరిశర ప్రాంతాలు, సిబ్బంది పని తీరు, విధులు, ముఖ్యమైన కేసుల దర్యాప్తు, స్టేషన్ లో నిర్వహిస్తున్న కేసు డైరీ, విలేజ్ రోస్టర్ మరియు వివిధ క్రైమ్ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు.…
ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో చదువుకుంటే వారి జీవితం ఓ కొత్త బంగారులోకం ఎస్ఆర్ పురం ఎస్సై సుమన్
ప్రతి విద్యార్థి సేవాభావంతో మెలగాలి ఎస్సై సుమన్ Mana News:- మన న్యూస్ ,ఎస్ఆర్ పురం ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో చదువుకుంటే వారి జీవితం ఓ కొత్త బంగారులోకంలా ఉంటుందని ఎస్ఆర్ పురం ఎస్సై సుమన్ అన్నారు.గురువారం చిల్డ్రన్స్ డే సందర్భంగా…
గిరిజన బాలికల హాస్టల్ కు స్ట్రీట్ లైట్లు వితరణ చేసిన వినుత కోటా*
శ్రీ కాళహస్తి నవంబర్ 14 మన న్యూస్ జనసేన పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్చార్జి శ్రీమతి వినుత కోటా మొన్న గిరిజన బాలికల హాస్టల్ సందర్శించినప్పుడు కొన్ని సమస్యలు వినుత తెలపడం జరిగింది. సమస్యలను జిల్లా కలెక్టర్ , స్థానిక ఎమ్మెల్యే…