బూత్ ఎన్నికల కమిటీ సభ్యులు ప్రత్తిపాడులో సమావేశం*

ప్రత్తిపాడు (మన న్యూస్ ప్రతినిధి) నవంబర్ 16 నియోజకవర్గ కేంద్రమైన ప్రతిపాడులో భారతీయ జనతా పార్టీ సంఘటన పర్వ్ 2024లో భాగంగా బూత్ కమిటీ ఎన్నికలకి సంబంధించి శనివారం భారతీయ జనతా పార్టీ ఆఫీసు నందు సమావేశం జరిగింది.ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా…

పంటలు అధిక దిగుబడికి పంచగవ్యపాచిపెంట వ్యవసాయ అధికారి తిరుపతి రావు

పాచిపెంట, నవంబర్ 16( మన న్యూస్):= పార్వతిపురం మన్యం జిల్లాపాచిపెంట మండలం లో పంచగవ్య తో అన్ని రకాల పంటలు నాణ్యమైన అధిక దిగుబడులు సాధించవచ్చని పాచిపెంట వ్యవసాయ అధికారి కే. తిరుపతిరావు అన్నారు. శనివారం నాడు మండలం విశ్వనాధపురం గ్రామంలో…

దామినెడులో లక్ష రూపాయల కాపర్ వైరు, బోరు మోటారు చోరీ

తిరుపతి రూరల్,నవంబర్ 16, (మన న్యూస్ ) తిరుపతి రూరల్ తిరుచానూరు పంచాయతీ దామినేడులో సుమారు లక్ష రూపాయల విలువైన వ్యవసాయ బోరు మోటారు కాపర్ వైరుని దొంగలు చోరీ చేశారు.సంబధిత బాధిత రైతు పి. సుబ్రహ్మణ్యం రెడ్డి గత కొంతకాలంగా…

జి పి డి పి పై శిక్షణ

తవణంపల్లి నవంబర్ 15 మన న్యూస్ తవణంపల్లి మండలంలోని ఎంపీడీవో కార్యాలయం నందు గ్రామపంచాయతీ అభివృద్ధి ప్రణాళిక పై శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ శిక్షణ కార్యక్రమంలో భాగంగా మండలంలోని ఎంపీటీసీలు, సర్పంచులు, మండల స్థాయి అధికారులు, కార్యదర్శులు, డిజిటల్…

కరాటి చంద్ర కు తెలుగు తమ్ముళ్ల సన్మానం

తిరుపతి, నవంబర్ 15, మన న్యూస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రజక కార్పొరేషన్ డైరెక్టర్గా నియమితులైన కరాటే చంద్ర ని తెలుగు తమ్ముళ్లు ఘనంగా సన్మానించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా పార్టీ విజయానికి కృషి చేసిన వ్యక్తులకు నామినేటెడ్…

రాష్ట్ర తూర్పు కాపు కార్పొరేషన్ డైరెక్టర్ గా మూదీ నారాయణస్వామి*

ఏలేశ్వరం (మన న్యూస్ ప్రతినిధి) నవంబర్ 15 రాష్ట్ర తూర్పు కాపు కార్పొరేషన్ డైరెక్టర్ గా ఏలేశ్వరం నగరానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు మూదీ నారాయణస్వామిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది ఈ సందర్భంగా…

నియోజకవర్గ సమస్యలపై గళం వినిపించిన ఎమ్మెల్యే సత్యప్రభ*

ఏలేశ్వరం (మన న్యూస్ ప్రతినిధి)నవంబర్ 15 అసెంబ్లీ సమావేశాల రెండవ రోజు కూడా నియోజకవర్గ సమస్యలపై ప్రతిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ తన గళం వినిపించారు.ముఖ్యంగా గిరిజన గ్రామాల ప్రజల సమస్యలపై ఆమె మాట్లాడారు. గిరిజన గ్రామాలకు రోడ్లకు నిధులను మంజూరు…

నియోజకవర్గ సమస్యలపై గళం వినిపించిన ఎమ్మెల్యే సత్యప్రభ

ఏలేశ్వరం ,మన న్యూస్ :-అసెంబ్లీ సమావేశాల రెండవ రోజు కూడా నియోజకవర్గ సమస్యలపై ప్రతిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ తన గళం వినిపించారు.ముఖ్యంగా గిరిజన గ్రామాల ప్రజల సమస్యలపై ఆమె మాట్లాడారు. గిరిజన గ్రామాలకు రోడ్లకు నిధులను మంజూరు చేసినా ఫారెస్ట్…

పల్లె నిద్రలో సమస్యలు పరిష్కారం

పాచిపెంట,మన న్యూస్:- పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో ప్రజలకు చేరువయ్యే విధంగా, సమస్యలు పరిష్కారం దృష్ట్యా టిడిపి ప్రభుత్వం పల్లెనిద్ర కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా గురువారం రాత్రి పాచి పెంట మండలం పద్మాపురం పంచాయతీ బట్నాయక వలస…

జిల్లా అధ్యక్షులు, పిఏసి సభ్యులు డా|| పసుపులేటి హరిప్రసాద్ ని కలిసిన ఐరాల మండల జనసేన నాయకులు

ఐరాల (తిరుపతి ) , నవంబర్ 15 :మన న్యూస్ జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు, పిఏసి సభ్యులు డా|| పసుపులేటి హరిప్రసాద్ ని ఈ రోజు తిరుపతి లో మర్యాద పూర్వకంగా కలిసిన పూతలపట్టు నియోజకవర్గం, ఐరాల…

You Missed Mana News updates

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…
విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…
సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..
ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ
దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///
అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///