Category: ఆంధ్రప్రదేశ్

కార్వేటినగరం: రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం

Mana News :- కార్వేటినగరం మండలం పళ్లిపట్టు మూడు రోడ్ల కూడలి వద్ద మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆళత్తూరుకు చెందిన శ్రావణ్ కుమార్, చెన్నకేశవ అనే ఇద్దరు బర్త్‌ డే పార్టీకి వెళ్లి తిరిగి కార్వేటినగరం నుంచి బైక్‌పై…

మాజీ మంత్రి విడదల రజనీ ఉక్కిరి బిక్కిరి – తాజా నిర్ణయంతో, నో ఛాన్స్

Mana News :- మాజీ మంత్రి విడదల రజనీకి ఉచ్చు బిగుస్తోంది. వైసీపీ హయాంలో అవినీతి.. అక్రమాలకు పాల్పడిన వారి పైన కూటమి ప్రభుత్వం ఒక్కొక్కరి పైన వరుసగా ఫోకస్ చేస్తోంది. వైసీపీ నేతలు వరుసగా జైళ్లకు వెళ్తున్నారు. ఇక, మంత్రిగా…

వైసీపీ దిశ యాప్ స్ధానంలో కూటమి కొత్త యాప్

Mana News :- ఏపీలో మహిళల భద్రతకోసమంటూ గత వైసీపీ ప్రభుత్వం దిశ యాప్ ను తీసుకొచ్చింది. భారీ ఎత్తున మహిళలతో పాటు పురుషులతోనూ ఈ యాప్ ను డౌన్ లోడ్ చేయించారన్న విమర్శలు కూడా ఎదుర్కొంది. అయితే అంతే స్ధాయిలో…

చంద్రగిరి క్లాక్ టవర్ వద్ద పులివర్తి సుధారెడ్డి.. చెవిరెడ్డికి కాల్!

Mana News :- చెప్పిన టైం ప్రకారం చంద్రగిరి క్లాక్ టవర్ వద్దకు ఎమ్మెల్యే పులివర్తి నాని సతీమణి సుధారెడ్డి చేరుకున్నారు. ఆమె వెంట అనుచరులు పెద్దఎత్తున విచ్చేశారు.అనంతరం వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డికి ఆమె ఫోన్ కాల్ చేశారు. గత…

ఏపీలోని తణుకు పీఎస్ వద్ద అఘోరీ హల్చల్ 

Mana News :- ఏపీలోని తణుకు పీఎస్ వద్ద అఘోరీ హల్చల్ చేసింది.మహిళలను వేధించిన అఘోర రాజేష్ నాథ్‌పై ఫిర్యాదు చేయడానికి తణుకు పోలీస్‌స్టేషన్‌కు అఘోరీ వెళ్లగా..అక్కడ ఫిర్యాదును స్వీకరించడానికి పోలీసులు నిరాకరించారు. దీంతో పోలీసుల తీరుపై అఘోరీ ఆగ్రహం వ్యక్తం…

తిరుపతి: గాలి గోపురం వద్ద చిరుత కదలికలు

Mana News :- తిరుమల మెట్ల మార్గంలో సోమవారం రాత్రి చిరుత పులి కదలికలు కనిపించాయి. అర్ధ రాత్రి దాటాక గాలిగోపురం వద్ద గల ఒక షాపులో చిరుత కదలికలు రికార్డ్ అయ్యాయి. అటుగా వచ్చిన చిరుత కుక్కపిల్లను ఎత్తుకెళ్లింది. ఈ…

తల్లి ఆచూకీ కోసం తల్లడిల్లుతున్న జవాను

Mana News :- తిరుపతి జిల్లా తిరుమలలోని తన తల్లి ఆచూకీ తెలిస్తే చెప్పండి అంటూ ఒక జవాను సెలవు పెట్టి తిరుపతి పరిసర ప్రాంతాల్లో చేతిలో ఫొటో పట్టుకొని వెతుకుతున్నాడు. సెలవులు ముగిసి నేపాల్ సరిహద్దులో ఉద్యోగానికి వెళ్లలేక ఇటు…

తవణంపల్లి నూతన ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శిగా అనంత కుమార్.

తవణంపల్లి మార్చి 3 మన న్యూస్ తవణంపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షులుగా టి. జగన్నాథం, ప్రధాన కార్యదర్శిగా అనంత కుమార్, ఉపాధ్యక్షులుగా సిద్దయ్య , కోశాధికారిగా జీవన్ కుమార్ రెడ్డి , ఉప కార్యదర్శిగా రామ కుమార్ ,రాజశేఖర్ ,కార్యవర్గ సభ్యులుగా…

తవణంపల్లి నూతన ప్రెస్ క్లబ్ అధ్యక్షులుగా జగన్నాథం.

తవణంపల్లి మార్చి 3 మన న్యూస్ తవణంపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షులుగా టీ. జగన్నాథం, ఉపాధ్యక్షులుగా సిద్దయ్య , ప్రధాన కార్యదర్శిగా అనంత కుమార్, కోశాధికారిగా జీవన్ కుమార్ రెడ్డి , ఉప కార్యదర్శిగా రామ కుమార్ ,రాజశేఖర్ ,కార్యవర్గ సభ్యులుగా…

శ్రీ మొగిలీశ్వర స్వామి దేవస్థానము నందు రధోత్సవం సందర్భంగా ఆలయమునకు వచ్చిన ఆదాయం 1,36,396=00 రూపాయలు.

బంగారుపాళ్యం మార్చ్ 3 మన న్యూస్ చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం మొగిలి దేవస్థానం నందు ఆదివారం జరిగిన రథోత్సవం సందర్భంగా ఆలయమునకు వచ్చిన ఆదాయం తాత్కాలిక హుండీ లెక్కింపు ద్వారా ఆదాయం రూ 43577.00 , సేవా టిక్కెట్లు ద్వారా…