Author: DURGASRINIVAS

Good

బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్-ఉమ్మిడి వెంకట్రావు

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం (దుర్గా శ్రీనివాస్):ఏలేశ్వరం మండలంలోని యర్రవరం గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా ఏలేశ్వరం మండలం ఉపాధ్యక్షుడు గొడుగు నల్లబ్బాయి సారధ్యంలో వేడుకలు నిర్వహించారు.జయంతి వేడుకలకు బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు ఉమ్మిడి వెంకటరావు హాజరయ్యారు.…

అసత్య ప్రచారాలు మానుకో భూమన అంటూ ప్రత్తిపాడు టిడిపి శ్రేణులు ఫైర్

మన న్యూస్ ప్రతినిథి ప్రత్తిపాడు దుర్గా శ్రీనివాస్ పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో గోవులపై వైసిపి విష రాజకీయానికి తెరలేపి రాక్షస ఆనందం పొందుతూ మతవిద్వేషాలు రెచ్చగొట్టే కుట్రకు వైసీపీ నేతలు పాల్పడుతున్నారని కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే వరుపుల…

రాష్ట్ర విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శిగా— దేవసాని ఆదిత్య రెడ్డి.

మన న్యూస్: కడప జిల్లా: బద్వేల్: ఏప్రిల్ 13:వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు మాజీ ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శి గా దేవసాని ఆదిత్య రెడ్డి గారిని నియమితులైన…

ఇంటర్ ఫలితాల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం (దుర్గా శ్రీనివాస్): రాష్ట్ర ప్రభుత్వం శనివారం ప్రక టించిన ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాల్లో ఏలేశ్వరం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు మంచి ప్రతిభకనబరిచారని ప్రిన్సిపాల్ రాజ్ కుమార్ తెలిపారు. రెండవ సంవత్సరం…

కింద పడిన ప్రతిసారి ఎక్కువ ఉత్సాహంతో ముందుకు సాగాలి—చదువుకున్న అజ్ఞానిగా ఎప్పుడు ఉండకూడదు—డైరెక్టర్ మేజర్ శ్రీనివాస్.

మన న్యూస్: కడప జిల్లా: బద్వేల్: ఏప్రిల్ 13: చదువుకున్న అజ్ఞానిగా ఎప్పుడు ఉండకూడదని విద్యార్థులు వివేకంతో మెలగాలని మేజర్ ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ మేజర్ శ్రీనివాస్ అన్నారు. శనివారం బద్వేల్ పట్టణంలోని శ్రీ రాచపూడి నాగభూషణం కళాశాల 28వ వార్షికోత్సవ…

సామాన్య ప్రజల పాలిట గుడిబండలా మారిన గ్యాస్ బండ పెంపు—ధరల పెంపుతో పేద,సామాన్య ప్రజల నడ్డి విరుస్తున్న కూటమి ప్రభుత్వం—సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ.

మన న్యూస్: కడప జిల్లా: బద్వేల్: ఏప్రిల్ 13: పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలకు తోడు గ్యాస్ సిలెండర్ రేట్లు పెంచడం అమానుషమని, ధరల పెంపుతో పేద సామాన్య ప్రజల నడ్డి విరుస్తున్న కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల…

సామాన్య ప్రజల పాలిట గుదిబండల మారిన గ్యాస్ బండ పెంపు—ధరల పెంపుతో పేద,సామాన్య ప్రజల నడ్డి విరుస్తున్న కూటమి ప్రభుత్వం—సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ.

మన న్యూస్: కడప జిల్లా: బద్వేల్: ఏప్రిల్ 13: పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలకు తోడు గ్యాస్ సిలెండర్ రేట్లు పెంచడం అమానుషమని, ధరల పెంపుతో పేద సామాన్య ప్రజల నడ్డి విరుస్తున్న కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల…

మాకినేని బసవపున్నయ్య వర్ధంతి వేడుకలు—సిపిఎం మండల కార్యదర్శి, గండి సునీల్

మన న్యూస్: కడప జిల్లా: బ్రహ్మంగారి మఠం: ఏప్రిల్ 13: బ్రహ్మంగారి మఠం మండలంలోని సుందరయ్య భవనంలో శనివారం వారి చిత్రపటానికి సిపిఎం మండల కార్యదర్శి గండి సునీల్ కుమార్ పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా గండి సునీల్ కుమార్…

రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛ సమానత్వం కాపాడాలి— వక్ఫ్ సవరణను చట్టం రద్దు చేయాలి—ఆవాజ్ డిమాండ్—పి చాంద్ బాషా.

మన న్యూస్: కడప జిల్లా: బద్వేల్: ఏప్రిల్ 11: బద్వేల్ పట్టణం నందు ఆవాజ్ కమిటీ ఆధ్వర్యంలో వక్ఫ్ సవరణ చట్టం రద్దు చేయాలని నిరసన తెలపడం జరిగింది.ఈ సందర్భంగా ఆవాజ్ కమిటీ జిల్లా అధ్యక్షులు పి, చాంద్ బాషా,బద్వేల్ పట్టణ…

శీలంవారిపల్లి లో చౌక దుకాణం సీజ్—ఎన్ ఫోర్స్ మెంట్ డిటి శివశంకర్–ఫుడ్ ఇన్స్పెక్టర్ గీతా ప్రసాద్ రెడ్డి.

మన న్యూస్: కడప జిల్లా: గోపవరం: ఏప్రిల్ 11: గోపవరం మండలం శీలం వారి పల్లె గ్రామంలో నీ చౌక దుకాణాలను, ఎన్ ఫోర్స్ మెంట్ డిటి శివశంకర్, ఫుడ్ ఇన్స్పెక్టర్ గీతా ప్రసాద్ రెడ్డి శుక్రవారం తనిఖీ చేయడం జరిగింది.…