ఎవ‌రెస్ట్ శిఖ‌రంపై వైఎస్సార్‌సీపీ జెండాను ఎగుర‌వేసిన భూమ‌న అభిన‌య్‌…

మన న్యూస్, తిరుపతి, నవంబర్ 24 :- ఎవ‌రెస్ట్ శిఖ‌రంపై వైఎస్సార్‌సీపీ జెండా రెప‌రెప‌లాడింది. ఎవ‌రెస్ట్ బేస్ క్యాంప్‌లో 5,364 మీట‌ర్ల ఎత్తులో వైఎస్సార్‌సీపీ జెండాను ఆదివారం ఆ పార్టీ తిరుప‌తి ఇన్‌చార్జ్ భూమ‌న అభిన‌య్ ఎగుర‌వేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న…

కాపు కార్పొరేషన్ డైరెక్టర్ కు సన్మానం

ఏలేశ్వరం(మన న్యూస్ ప్రతినిధి): ఇటీవల రాష్ట్ర తూర్పు కాపు కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమితులైన ఏలేశ్వరం వార్డ్ కౌన్సిలర్ మూది నారాయణస్వామి ని ఆదివారం పట్టణ మార్కెట్ జట్టు యూనియన్ కార్మికులు సన్మానించారు. ఈ సందర్భంగా సన్మాన గ్రహీత మూది నారాయణస్వామి…

అగరంపల్లి చెరువు ఆక్రమణలు తొలగించాలి : అగరంపల్లి గ్రామస్తులు.

ఐరాల, నవంబర్ 24 మన న్యూస్ :- పూతలపట్టు నియోజకవర్గం, ఐరాల మండలం, అగరంపల్లి చెరువు ఆక్రమణలు తొలగించాలని కోరుతూ కాణిపాకం చెరువు సాగునీటి సహకార సంఘం చైర్మన్ చరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామస్తులు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం…

ప్రత్తిపాడులో ఘనంగా తూర్పు కాపుల వన సమారాధన మహోత్సవం

మన న్యూస్ ప్రతినిధి ప్రత్తిపాడు… మానవ సంబంధాలు మెరుగుపడడానికి,మనుష్యుల మధ్య అంతరాలను తగ్గించేందుకు కార్తీక మాసంలో వనభోజనాలు దోహదపడతాయని తూర్పు కాపుల సంఘ నాయకులు పత్రి రమణ,గోపిశెట్టి శ్రీను,అప్పికొండ అయ్యప్ప అన్నారు.కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో కొమ్ముల నల్ల కన్నబాబుకి చెందిన వ్యవసాయ…

ప్రత్తిపాడులో ఘనంగా ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుకలు

మన న్యూస్ ప్రతినిధి ప్రత్తిపాడు….మహానటుడు నందమూరి తారకరామారావు సినీ వజ్రోత్సవ వేడుకలు నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రత్తిపాడు గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మండపాక సుబ్బు, ఉపాధ్యక్షుడు చెరుకూరి సాయిరామ్ వర్మ, ప్రత్తిపాడు అధ్యక్షుడు అడపా…

కాపు కార్పొరేషన్ డైరెక్టర్ కు సన్మానం

ఏలేశ్వరం(మన న్యూస్ ప్రతినిధి): ఇటీవల రాష్ట్ర తూర్పు కాపు కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమితులైన ఏలేశ్వరం వార్డ్ కౌన్సిలర్ మూది నారాయణస్వామి ని ఆదివారం పట్టణ మార్కెట్ జట్టు యూనియన్ కార్మికులు సన్మానించారు. ఈ సందర్భంగా సన్మాన గ్రహీత మూది నారాయణస్వామి…

పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైన “వశిష్ఠ” మూవీ

Mana cinema :- సుమన్ తేజ్, అను శ్రీ హీరో హీరోయిన్లు గా నటిస్తున్న సినిమా “వశిష్ఠ”. ఈ చిత్రాన్ని బేబి నేహా సమర్పణలో లిటిల్ బేబీస్ క్రియేషన్స్ బ్యానర్ పై నోరి నాగప్రసాద్ నిర్మిస్తున్నారు. మైథలాజికల్ సోషల్ డ్రామా కథతో…

కాపు కార్పొరేషన్ డైరెక్టర్ కు సన్మానం

ఏలేశ్వరం(మన న్యూస్ ప్రతినిధి): ఇటీవల రాష్ట్ర తూర్పు కాపు కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమితులైన ఏలేశ్వరం వార్డ్ కౌన్సిలర్ మూది నారాయణస్వామి ని ఆదివారం పట్టణ మార్కెట్ జట్టు యూనియన్ కార్మికులు సన్మానించారు. ఈ సందర్భంగా సన్మాన గ్రహీత మూది నారాయణస్వామి…

You Missed Mana News updates

కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి  ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ
ఏపీఆర్డిసీ సభ్యుడుగా వెన్న ఈశ్వరుడు (శివ)..
జాతీయస్థాయి టార్గెట్ బాల్ పోటీలకు సింగరాయకొండ జెడ్. పి హై స్కూల్ విద్యార్థులు
నిరుపేద కుటుంబాలకు జనసేన క్రియాశీలక సభ్యత్వం ఆసరా…
పౌష్టిక ఆహారం ద్వారానే తల్లి బిడ్డ కు ఆరోగ్యం..
ఆర్ అండ్ బి అధికారులపై పనితీరుపై రాష్ట్ర ఉన్నత అధికారులకు ఫిర్యాదు..