డికే.చెరువులో సుపరిపాలనతో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గోన్న పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్..
మన న్యూస్ పూతలపట్టు నియోజకవర్గం (యాదమరి మండలం) జులై-2 పూతలపట్టు నియోజకవర్గం, యాదమరి మండలం, తెల్లరాళ్ళపల్లె పంచాయతీ, డికే.చెరువు గ్రామంలో సుపరిపాలనతో తొలి అడుగు ఇంటింటి ప్రచారంకు ప్రజల నుండి విశేష ఆదరణ లభించింది. బుధవారం సుపరిపాలనతో తొలి అడుగు ఇంటింటి…
హస్త కళాకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది, సాంప్రదాయంగా హస్త కళల కుటుంబం నుంచి వస్తున్న వారినీ ఇంకా ప్రోత్సహించాలి : జిల్లా కలెక్టర్ డా వెంకటేశ్వర్
వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ లక్ష్యంతో కళాకారులను ప్రోత్సోహించాలి, హస్త కళలు అంతరించి పోకూడదనేది ముఖ్యమంత్రి లక్యం – ఏ.పి. హ్యాండ్ క్రాఫ్ట్ కార్పొరేషన్ చైర్మన్ పసుపులేటి హరిప్రసాద్ మన న్యూస్,తిరుపతి :- హస్త కళాకారులు మంచి జీవనోపాధి పెంపొందించుకోవాలంటే వారు…
వడ్రాంపల్లెలో పండుగలా సుపరిపాలనతో తొలి అడుగు కార్యక్రమం..
ప్రజల మద్దతు కూడగట్టుకుని ఇంటింటి ప్రచారం చేస్తున్న పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్.. ప్రతి కుటుంబాన్ని కలిసి ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమాల అమలును వివరిస్తున్న ఎమ్మెల్యే.. మన న్యూస్ ఐరాల జులై-2 పూతలపట్టు నియోజకవర్గం, ఐరాల మండలం,…
ఉత్సాహభరితంగా తెల్లగుండ్లపల్లె గ్రామంలో సుపరిపాలనతో తొలి అడుగు కార్యక్రమం..
మన న్యూస్ తవణంపల్లె జులై-2 సుపరిపాలన లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన “సుపరిపాలనతో తొలి అడుగు” ఇంటింటి ప్రచారం కార్యక్రమాన్ని *“పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్”* తిరుగులేని అపార ప్రజా స్పందనతో ముందుకు తీసుకెళ్తున్నారు. ఇందులో భాగంగా తవణంపల్లె…
సుపరిపాలనతో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గోన్న పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్..
మన న్యూస్ పూతలపట్టు జులై-2 పూతలపట్టు మండలం, కమ్మగుట్టపల్లె పంచాయతీ పరిధిలో సుపరిపాలనతో తొలి అడుగు ఇంటింటి ప్రచార కార్యక్రమానికి ప్రజలు బ్రహ్మరధం పట్టారు. సుపరిపాలనతో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఇంటింటి ప్రచారానికి విచ్చేసిన *“పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి…
విజయవంతమైన ఉచిత కంటి వైద్య శిబిరం..
మన న్యూస్, నారాయణ పేట జిల్లా : లయన్స్ క్లబ్ ఆఫ్ మఖ్తల్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరం విజయవంతమైందని అధ్యక్షుడు డీవీ చారి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పాలమూరు కందూరు రాంరెడ్డి కంటి…
సుపరిపాలన తొలి అడుగు – ఇంటింటికి టిడిపి కార్యక్రమాన్ని విజయవంతం చేయండి – ఎమ్మెల్యే వేగేశన
Mana News, బాపట్ల :- “సుపరిపాలన తొలి అడుగు – ఇంటింటికి తెలుగుదేశం” కార్యక్రమంలో భాగంగా బాపట్ల పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ వేగేశన నరేంద్ర వర్మ రాజు “సమీక్ష సమావేశం ” నిర్వహించారు. ఈ…
పొలం పిలుస్తోందిలో రైతులకు సలహాలు – వ్యవసాయ శాఖ అధికారి కే. సీరీష
మన న్యూస్, సాలూరు జూలై 1 :- పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు మండలంలో ని మామిడిపిల్లి, అన్నంరాజు వలస గ్రామాలలో పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహించి, రైతులకు పలు సూచనలు సలహాలు అందజేసిన మండల వ్యవసాయ శాఖ అధికారి కె.…
ఆశాలకు అంగన్వాడి వర్కర్లకు కిట్లు పంపిణీ
గూడూరు, మన న్యూస్ :- పెళ్లకూరు మండలంలోని చాగణం లలితమ్మ భాస్కరరావు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మరియు వెంకటాచలం నందుగల దివ్యాంగుల పునరావాస క్షేత్రం వారి సౌజన్యంతో ఈరోజు ఆశా వర్కర్లు మరియు అంగన్వాడీ కార్యకర్తలకు సమావేశం నిర్వహించి వారికి దివ్యాంగుల…
పింఛన్లు పంపిణీ చేసిన మంత్రి గుమ్మిడి సంధ్యారాణి
మన న్యూస్ పాచిపెంట,జూలై1:- పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో బడుగు బలహీన వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ద్యేయమని గిరిజన శాఖ మంత్రి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. మంగళవారం నాడు పాచిపెంట మండలం పెద్దవలస…