లేబర్ కోడ్స్ రద్దు చెయ్యాలి — కార్మిక సంఘాల డిమాండ్

మన న్యూస్ సింగరాయకొండ:- కార్మికుల హక్కులు, సంక్షేమాన్ని హరిస్తున్న కేంద్ర ప్రభుత్వ లేబర్ కోడ్స్‌ ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సింగరాయకొండలో కార్మిక సంఘాల నేతృత్వంలో భారీ ప్రదర్శన నిర్వహించారు.సి ఐ టి యు జిల్లా కార్యదర్శి గం…

రైతులకు పచ్చిరొట్ట విత్తనాలు – ‘పొలం పిలుస్తుంది’ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ విజ్ఞప్తి

మన న్యూస్ సింగరాయకొండ:-– సింగరాయకొండ మండలంలోని సోమరాజుపల్లి మరియు సింగరాయకొండ రైతు సేవా కేంద్రాలలో “పొలం పిలుస్తుంది” కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సహాయ వ్యవసాయ సంచాలకులు ఈ. నిర్మల కుమారి మాట్లాడుతూ, రైతు సోదరులు…

రాయదుర్గం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్వసభ్య సమావేశం

మన న్యూస్: రాయదుర్గం నియోజకవర్గం లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 11న (శుక్రవారం) మధ్యాహ్నం 2:00 గంటలకు ఉడేగోళం మద్దినేశ్వర స్వామి కళ్యాణ మండపంలో సర్వసభ్య విస్తృత సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశం నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ…

కేంద్రం కార్మిక హక్కుల కాలరాసింది.వ్యతిరేక నిరసన

ఉరవకొండ, మన న్యూస్:నాలుగు కోడ్ లను నిరసిస్తూ వివిధ సంఘా ల నేతలు ర్యాలీ చేసాయిఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఆర్ వి నాయుడు అంగన్వాడీ వర్కర్స్ అండ్ ఎల్పర్స్ యూనియన్ నాయకులు హమాలీ యూనియన్ నాయకులు పంచాయతీ కార్మికులు…

అన్ని పాపాలకు బాధ్యుడు ప్రధాని నరేంద్ర మోడీ.-స్మార్ట్ మీటర్ల బిగింపు పై అందరిదీ ఒకటే దారి: సిపిఎం విరుపాక్షి.

ఉరవకొండ మన న్యూస్:అన్ని పాపాలకు బాధ్యుడు ప్రధాని నరేంద్ర మోడీ అని సీపీఎం నాయకులు విరుపాక్షి ఆరోపించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ ర్యాలీ నిర్వహించారు.వజ్రకరూరు మండల కేంద్రంలో బుధవారం కార్మిక సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తి సమ్మె ర్యాలీ నిర్వహించారు.…

పంచాయతీల పురోగతి పై శిక్షణ

మన న్యూస్ పాచిపెంట, జూలై 9:- పార్వతిపురం మన్యం జిల్లాపాచిపెంట పంచాయితీలు అభివృద్ధి, పురోగతి సూచిక పై పంచాయితీ కార్యదర్శులు కి ఇంజనీరింగ్ సహాయకులకి డిజిటల్ సహాయకులకి మండల స్థాయి అధికారులకి ఒకరోజు శిక్షణ ఇవ్వడం జరిగిందని పాచిపెంట ఎంపీడీవో బి…

గురుపూర్ణిమకు ముస్తాబైన అమృత సాయి మందిరం

మన న్యూస్, నారాయణ పేట జిల్లా : రేపటి గురుపూర్ణిమ సందర్భంగా శ్రీనివాస కాలనీ అమృత సాయి బాబా దేవాలయం లో ప్రత్యేక పూజల ఏర్పాటుకు చేసారు. మందిరం ను దీపాల కాంతులతో అలంకరించారు. రంగుల లైట్ లు వేసి ఆకర్షణీయంగా…

గిట్టుబాటు ధర లేక జగన్ ముందు కన్నీళ్లు పెట్టుకున్న రైతన్నలు.కూటమి ప్రభుత్వం కేజీకి 12రూపాయలు ఇవ్వలేదని మొరపెట్టుకున్న రైతులు.

మన న్యూస్ బంగారుపాళ్యం జులై-9 చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలంలో బుధవారం రైతుల కష్టసుఖాలు తెలుసుకునేందుకు బెంగళూరు నుండి బంగారుపాల్యం కు హెలికాప్టర్ లో కొత్తపల్లి వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు ఉదయం 11:30 గంటలకు రావడం జరిగింది. తదుపరి…

ప్రజల గుండెల్లో చిరస్మరణీయులు దివంగత సీఎం వైఎస్సార్

వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఘనంగా వైఎస్సార్ జయంతి ఉరవకొండలో దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్రెడ్డి విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పిస్తున్న వైఎస్సార్సీపీ నాయకులు ఉరవకొండ, మన న్యూస్:ప్రజల గుండెల్లో దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖరరెడ్డి చిరస్మరణీయులని వైఎస్సార్సీపీ నాయకులు అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్…

బిజెపి జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో గురు పూర్ణిమ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు

అనంతపురం మన న్యూస్: ఈనెల 10-7-2025 గురువారం గురు పూర్ణిమ సందర్భంగా ప్రతి మండలంలోనూ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం ఆదేశించింది. ఈ కార్యక్రమంలో మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు, ఆశ్రమ నిర్వాహకులు, మఠాధిపతులు, స్వచ్ఛంద…