Tag: #MananewsTelugu

భాస్కర్ నాయుడు కర్మక్రియల్లో పాల్గొన్న టిడిపి నేతలు – శ్రద్ధాంజలి ఘటించిన నాయకులు

వెదురుకుప్పం, జూలై 27, మన న్యూస్:– గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం వెదురుకుప్పం మండలం గొడుగుచింత మాజీ సర్పంచ్ టిడిపి మండల మాజీ ఉపాధ్యక్షులు పైడి.భాస్కర్ నాయుడు కర్మ క్రియల్లో ఆయన చిత్రపటానికి శ్రద్ధాంజలి ఘటించి నివాళులర్పించిన వెదురుకుప్పం టిడిపి మాజీ మండల…

బొమ్మయ్యపల్లి, తెల్లగుండ్లపల్లిలో ఘనంగా సుపరిపాలన – తొలి అడుగు కార్యక్రమం

వెదురుకుప్పం, జూలై 27, మన న్యూస్:– మన రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు, గంగాధర నెల్లూరు నియోజకవర్గం ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ విప్ డాక్టర్ వి.ఎం. థామస్ సూచనలతో వెదురుకుప్పం…

విద్యార్థులను పరామర్శించిన ఎమ్మెల్యే సునీల్ కుమార్

గూడూరు, మన న్యూస్ :- కోట మండలం జిల్లా ప్రజా పరిషద్ బాలికల పాఠశాల నందు నిన్న PET మాస్టర్ చేసిన ఘటన వలన ఇబ్బంది పడిన పిల్లలలను హాస్టల్ నందు కలసి పరామర్శించిన గూడూరు ఎమ్మెల్యేడాక్టర్ పాశిం సునీల్ కుమార్…

రెయిన్ బో క్లబ్ ఆధ్వర్యంలో.. పారిశుధ్య కార్మికులకు నిత్యవసర వస్తువులు పంపిణీ.

కాకినాడ జూలై 27 మన న్యూస్ :- హోప్ ఫర్ చేంజ్ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు కీర్తిశేషులు చిప్పాడ కేశవరావు గారి జయంతి సందర్భంగా.. రెయిన్ బో క్లబ్ ఆధ్వర్యంలో.. సెక్రటరీ అలై రేవతి అధ్యక్షతన… ముఖ్య అతిథులు…

పేదలకు వరం సీఎం సహాయనిధిమంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి

మన న్యూస్ సింగరాయకొండ:- ప్రకాశం జిల్లా,తూర్పు నాయుడు పాలెం మంత్రి గారి క్యాంపు కార్యాలయం నందు మంత్రి శ్రీ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి గారు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు.ఈ సందర్బంగా సింగరాయకొండ మండలం నర్రావారిపాలెంకు చెందిన కొల్లూరి…

గ్రామీణ ప్రాధమిక వైద్యశాల అంటే ఇంత నిర్లక్ష్యమా?విద్యుత్ అంతరాయంతో సెల్ ఫోన్ లైట్లతో అత్యవసర చికిత్స.

వనరులు ఉన్నా అవి నిరుపయోగం. తప్పని పరిస్థితిలో ఉత్తమ వైద్య సేవలకు రిమ్స్ కి కాలిన గాయాల బాధితుడి తరలింపు. ఉన్నత శ్రేణి 30 పడకల ఆసుపత్రి లేక చికిత్స పొందలేక బాధపడుచున్న తీర ప్రాంత ప్రజలు. వసతి గృహాం లో…

వరి తెగులుపై రైతులకు అవగాహన.

మన న్యూస్, నారాయణ పేట జిల్లా :వరి పంటలో కలుపు నివారణ ముందుగా గుర్తించి చర్యలు చేపడితే మంచి దిగుబడి సాధ్యమని ఏరియా జనరల్ మేనేజర్ అనిల్ కుమార్ సూచించారు. మక్తల్ మండలంలోని పస్పుల గ్రామ రైతు వేదికలో నాగార్జున కంపెనీ…

వరి తెగులుపై రైతులకు అవగాహన.

మన న్యూస్, నారాయణ పేట జిల్లా : వరి పంటలో కలుపు నివారణ ముందుగా గుర్తించి చర్యలు చేపడితే మంచి దిగుబడి సాధ్యమని ఏరియా జనరల్ మేనేజర్ అనిల్ కుమార్ సూచించారు. మక్తల్ మండలంలోని పస్పుల గ్రామ రైతు వేదికలో నాగార్జున…

రాష్ట్ర అధ్యక్షుల జిల్లా పర్యటనపై ఏర్పాట్లు ప్రారంభం

ఉరవకొండ మన న్యూస్ :ఈ నెల 30వ తేదీన రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ పీవీఎన్ మాధవ్ గారు అనంతపురం జిల్లా పర్యటనను చేయనున్న సందర్భంగా, భాజపా జిల్లా శాఖ అతిథి పట్ల గౌరవం చూపిస్తూ విస్తృతమైన ఏర్పాట్లు చేపట్టింది. ఈ…

రూపా నాయక్ తండా భక్తుల ఉత్సాహయాత్ర – మాత హునా సత్తి ఉత్సవాల్లో భాగస్వామ్యం

ఉరవకొండ మన న్యూస్:శనివారం ఉదయం, కర్ణాటక రాష్ట్రంలోని మైసూరు జిల్లా లింగన్నదొడ్డి గ్రామంలో ఆత్మీయతతో ఆలింగనించిన భక్తిసంద్రంగా మారింది. మాత హునా సత్తి వార్షిక ఉత్సవాలు అక్కడ ఘనంగా నిర్వహించబడుతున్న సందర్భంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా ఉరవకొండ మండలానికి చెందిన…