గిట్టుబాటు ధర లేక జగన్ ముందు కన్నీళ్లు పెట్టుకున్న రైతన్నలు.కూటమి ప్రభుత్వం కేజీకి 12రూపాయలు ఇవ్వలేదని మొరపెట్టుకున్న రైతులు.
మన న్యూస్ బంగారుపాళ్యం జులై-9 చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలంలో బుధవారం రైతుల కష్టసుఖాలు తెలుసుకునేందుకు బెంగళూరు నుండి బంగారుపాల్యం కు హెలికాప్టర్ లో కొత్తపల్లి వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు ఉదయం 11:30 గంటలకు రావడం జరిగింది. తదుపరి…
ప్రజల గుండెల్లో చిరస్మరణీయులు దివంగత సీఎం వైఎస్సార్
వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఘనంగా వైఎస్సార్ జయంతి ఉరవకొండలో దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్రెడ్డి విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పిస్తున్న వైఎస్సార్సీపీ నాయకులు ఉరవకొండ, మన న్యూస్:ప్రజల గుండెల్లో దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖరరెడ్డి చిరస్మరణీయులని వైఎస్సార్సీపీ నాయకులు అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్…
బిజెపి జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో గురు పూర్ణిమ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు
అనంతపురం మన న్యూస్: ఈనెల 10-7-2025 గురువారం గురు పూర్ణిమ సందర్భంగా ప్రతి మండలంలోనూ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం ఆదేశించింది. ఈ కార్యక్రమంలో మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు, ఆశ్రమ నిర్వాహకులు, మఠాధిపతులు, స్వచ్ఛంద…
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటనకు 500 మందికి మాత్రమే అనుమతి…
ఎస్ఆర్ పురం, మన న్యూస్ … మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 9వ తేదీ చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం లో మామిడి కాయల యార్డ్ నందు మామిడి రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు ఈ కార్యక్రమానికి 500 మంది మాత్రమే…
ప్రసన్న కుమార్ రెడ్డి పై జగన్ రెడ్డి చర్యలు తీసుకోవాలి…మహిళలను కించపరిచే విధంగా మాట్లాడటం తగదు-మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ..
మన న్యూస్,తిరుపతి :– కొవ్వూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి పై జగన్ రెడ్డి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర గ్రీనరీ అండ్ బ్యూటీఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్ మన్నూరు సుగుణమ్మ తెలిపారు.…
ఎన్నికల హామీలపై బాబు పవన్ లను నిలదీయాలిశాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స
గొల్లప్రోలు జూలై 9 మన న్యూస్ :– ఎన్నికలలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం ఏర్పాటై ఏడాది గడిచినా అమలు చేయకపోవడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లను ప్రజలు నిలదీయాలని శాసనమండలి ప్రతిపక్ష నేత, వైసిపి రీజినల్ కో…
నానో ఎరువులతో అధిక ప్రయోజనాలు – వ్యవసాయ శాఖ అధికారి కే తిరుపతిరావు
మన న్యూస్ పాచిపెంట జూలై 8:- రైతులు సాంప్రదాయ ఎరువులకు బదులుగా నానో ఎరువులను వాడుకుంటే అధిక ప్రయోజనాలు ఉంటాయని వ్యవసాయ అధికారి కే తిరుపతిరావు అన్నారు తాడూరు గ్రామంలో పొలం పిలుస్తోంది కార్యక్రమంలో మాట్లాడుతూ రైతులు సాంప్రదాయ రసాయన ఎరువులైన…
కూటమి ప్రభుత్వంతోనే సూపరిపాలన – మండల టీడీపీ అధ్యక్షులు యుగంధర్
మన న్యూస్ పాచిపెంట,జూలై 8:- పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో కూటమి ప్రభుత్వంతోనే సుపరిపాలన సాధ్యమని, ఏడాది పాలనలో ఇచ్చిన హామీలు నెరవేర్చే దిశగా ప్రభుత్వం పరుగులు తీస్తోందని పాచిపెంట తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు గూడెపు యుగంధర్ అన్నారు.…
దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి.సి.ఐ.టి.యు ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షులు బి.వి. రమణయ్య
గూడూరు, మన న్యూస్ :- తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్, మార్కెట్ సెంటర్, కుమ్మర వీధి సెంటర్,ఆదిశంకర కాలేజ్, రైల్వే స్టేషన్,విందూరు, మిఠాత్మకూరు, బద్దవోలు, ఆటో స్టాండ్ లలో మంగళవారం నాడు సి.ఐ.టి.యు ఆటో యూనియన్ తిరుపతి జిల్లా…
వెదురుకుప్పం బొమ్మయ్యపల్లి సర్పంచ్ చొక్కా గోవిందయ్యకి వైఎస్ఆర్సిపి పంచాయతీరాజ్ విభాగం జిల్లా కార్యదర్శి బాధ్యతలు
మన న్యూస్, వెదురుకుప్పం:– ఉమ్మడి చిత్తూరు జిల్లా వైఎస్ఆర్సిపి పంచాయతీరాజ్ విభాగం జిల్లా కార్యదర్శిగా బొమ్మయ్యపల్లి గ్రామ సర్పంచ్ చొక్కా గోవిందయ్య ని పార్టీ నేడు నియమించింది. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సిపి అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు…