గురుపూర్ణిమకు ముస్తాబైన అమృత సాయి మందిరం

మన న్యూస్, నారాయణ పేట జిల్లా : రేపటి గురుపూర్ణిమ సందర్భంగా శ్రీనివాస కాలనీ అమృత సాయి బాబా దేవాలయం లో ప్రత్యేక పూజల ఏర్పాటుకు చేసారు. మందిరం ను దీపాల కాంతులతో అలంకరించారు. రంగుల లైట్ లు వేసి ఆకర్షణీయంగా…

గిట్టుబాటు ధర లేక జగన్ ముందు కన్నీళ్లు పెట్టుకున్న రైతన్నలు.కూటమి ప్రభుత్వం కేజీకి 12రూపాయలు ఇవ్వలేదని మొరపెట్టుకున్న రైతులు.

మన న్యూస్ బంగారుపాళ్యం జులై-9 చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలంలో బుధవారం రైతుల కష్టసుఖాలు తెలుసుకునేందుకు బెంగళూరు నుండి బంగారుపాల్యం కు హెలికాప్టర్ లో కొత్తపల్లి వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు ఉదయం 11:30 గంటలకు రావడం జరిగింది. తదుపరి…

ప్రజల గుండెల్లో చిరస్మరణీయులు దివంగత సీఎం వైఎస్సార్

వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఘనంగా వైఎస్సార్ జయంతి ఉరవకొండలో దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్రెడ్డి విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పిస్తున్న వైఎస్సార్సీపీ నాయకులు ఉరవకొండ, మన న్యూస్:ప్రజల గుండెల్లో దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖరరెడ్డి చిరస్మరణీయులని వైఎస్సార్సీపీ నాయకులు అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్…

బిజెపి జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో గురు పూర్ణిమ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు

అనంతపురం మన న్యూస్: ఈనెల 10-7-2025 గురువారం గురు పూర్ణిమ సందర్భంగా ప్రతి మండలంలోనూ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం ఆదేశించింది. ఈ కార్యక్రమంలో మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు, ఆశ్రమ నిర్వాహకులు, మఠాధిపతులు, స్వచ్ఛంద…

ఏపీ బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బతీయడానికి జగన్ కుట్రలు: మంత్రి పయ్యావుల కేశవ్ ఆరోపణ

ఉరవకొండ, మన న్యూస్ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బతీయడానికి మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి మరియు మాజీ ఆర్థిక మంత్రి తో కుట్రలు చేస్తున్నారని రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తీవ్రంగా ఆరోపించారు. సచివాలయంలో…

దేశవ్యాప్తంగా నేడు మెడికల్ రిప్రజెంటేటివ్ ల సమ్మె..

మన న్యూస్,తిరుపతి :దేశ వ్యాప్తంగా మెడికల్ రిప్రజెంటేటివ్ ల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని కోరుతూ 9వ తేదీ దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాలలో, జిల్లాలలో ఒకరోజు సమ్మె చేయనున్నట్లు మెడికల్ రిప్రజెంటేటివ్ ల మెడికల్ రిప్రజెంటేటివ్ ల రాష్ట్ర ప్రతినిధి నాదెండ్ల…

మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటనకు 500 మందికి మాత్రమే అనుమతి…

ఎస్ఆర్ పురం, మన న్యూస్ … మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 9వ తేదీ చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం లో మామిడి కాయల యార్డ్ నందు మామిడి రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు ఈ కార్యక్రమానికి 500 మంది మాత్రమే…

ప్రసన్న కుమార్ రెడ్డి పై జగన్ రెడ్డి చర్యలు తీసుకోవాలి…మహిళలను కించపరిచే విధంగా మాట్లాడటం తగదు-మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ..

మన న్యూస్,తిరుపతి :– కొవ్వూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి పై జగన్ రెడ్డి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర గ్రీనరీ అండ్ బ్యూటీఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్ మన్నూరు సుగుణమ్మ తెలిపారు.…

చేబ్రోలు లో ఘనంగా వైస్సార్ 76 వ జయంతి వేడుకలు

గొల్లప్రోలు మన న్యూస్:- దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 76వ జయంతి వేడుకలు మంగళవారం చేబ్రోలు లో ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్ విగ్రహానికి గొల్లప్రోలు జడ్పీటీసీ వులవకాయల నాగలోవరాజు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు పుప్పాల బాబులు, సర్పంచ్…

ఎన్నికల హామీలపై బాబు పవన్ లను నిలదీయాలిశాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స

గొల్లప్రోలు జూలై 9 మన న్యూస్ :– ఎన్నికలలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం ఏర్పాటై ఏడాది గడిచినా అమలు చేయకపోవడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లను ప్రజలు నిలదీయాలని శాసనమండలి ప్రతిపక్ష నేత, వైసిపి రీజినల్ కో…