జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో దివ్యాంగులకు కూరగాయలు గుడ్లు పంపిణి.
గూడూరు, మన న్యూస్ :- తిరుపతి జిల్లా గూడూరు జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో కుడుముల వెంకటనారాయణ దాతృత్వం లో భారత్ పెట్రోల్ బంకు నందు దివ్యాంగులకు కూరగాయలు గుడ్లు నారాయణ గారి ద్వారా పంపిణి చేయడమైనది.. జే.వి.వి. ఉపాధ్యక్షులు చెంచునారాయణ…