అమర రాజా విద్యాలయంలో మెగా పేరెంట్-టీచర్ మీటింగ్
తిరుపతి, కరకంబాడి,మన న్యూస్ , జూలై 10:– అమర రాజా విద్యాలయం, కరకంబాడి క్యాంపస్లో గురువారం (10-07-2025) “పేరెంట్ టీచర్ మీటింగ్ 2.0” కార్యక్రమం వైభవంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో హాజరై, తమ పిల్లల విద్య,…
శాకాంబరిదేవి అమ్మవారి సేవలో పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్..
మన న్యూస్ ఐరాల జులై-10:- కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం అనుబంధ ఆలయమైన మకరధాంభిక సమేత శ్రీ మణికంఠేశ్వర స్వామి ఆలయంలో ఆషాఢ పౌర్ణమిని పురస్కరించుకుని శాకాంబరి దేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు శోభాయమానంగా నిర్వహించారు.…
కూటమి ప్రభుత్వ సూపరిపాలనతో పల్లె ప్రాంతాలు ప్రశాంతంగా ఉన్నాయి..ఏపీ సీఎం చంద్రబాబు పాలనా దక్షతను ప్రజలు మెచ్చుకుంటున్నారు
సూపర్ సిక్స్ పథకాల అమలు పై ప్రజల్లో హర్షం వ్యక్తమవుతోంది- సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు, జీడీ నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ థామస్ ఎస్ఆర్ పురం, మన న్యూస్…కూటమి ప్రభుత్వ సూపరిపాలనతో పల్లె ప్రాంతాలు ప్రశాంతంగా…
బలవంతపు పాఠశాలల విలీనం ఆపాలి..కె.వి.పి.యస్.సి.ఐ.టి.యు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన.
గూడూరు, మన న్యూస్ :- తిరుపతి జిల్లా గూడూరు మండలం పరిధిలోని నెర్నూరు ఎస్సీ,ఎస్టీ,కాలనీలలో గురువారం నాడు కె.వి.పి.యస్.సి.ఐ.టి.యు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో “ఎస్సీ, ఎస్టీ బలహీన వర్గాల పేద పిల్లలను చదువులకు దూరం చేయొద్దు – బలవంతపు పాఠశాలల విలీనం…
ఘనంగా గురుపూజోత్సవం – వైభవంగా సత్యనారాయణ వ్రతం
మన న్యూస్,తిరుపతి జూలై 10: వ్యాస పౌర్ణమి గురుపూజోత్సవాన్ని పురస్కరించుకుని తిరుచానూరు సమీపం నందనవనం దత్తాత్రేయపురం లోని శ్రీ దత్తాత్రేయ స్వామి దేవాలయంలో గురువారం ఉదయం ఆలయ వ్యవస్థాపకులు ఆచార్య కందమూరు శేషయ్య ఆధ్వర్యంలో గురుపూజోత్సవం ఘనంగా జరిగింది. ముందుగా దత్తాత్రేయ…
మానవపాడు గ్రామంలో అంగరంగ వైభవంగా నిర్వహించిన మౌలాలీ స్వామి పీర్ల మొహార్రం వేడుకలలో పాల్గొన్న గ్రామ ప్రజలు
గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జులై 10 :- జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలకేంద్రంలోని మౌలాలీ స్వామి పీర్ల మొహార్రం సందర్భంగా గ్రామ ప్రజలు కుల ,మతం, భేదాలు లేకుండా అందరూ కలిసిమెలసి మౌలాలీ స్వామి పీర్ల మొహార్రానికీ గ్రామ…
మెగా పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ కార్యక్రమంలో పాల్గోన్న చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాద్ రావు, పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్..
మన న్యూస్ బంగారుపాళ్యం జులై-10 పూతలపట్టు నియోజకవర్గం, బంగారుపాళ్యం మండలం, కీరమంద జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మెగా పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ సందర్భంగా పండుగ వాతావరణం నెలకొంది. ఈ మెగా పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ కార్యక్రమానికి చిత్తూరు ఎంపీ…
జోరుగా సాగుతున్న ఇందిరా మహిళా శక్తి కళా యాత్ర. మహిళా మణులను ఆలోచింపచేస్తున్నా కళాకారుల పాటలు
గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జులై 10 :- జోగులాంబ గద్వాల జిల్లా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఇందిరా మహిళా శక్తి సంబరాలలో ఆట పాటలతో ప్రజలకు వివరిస్తున్న జోగులాంబ గద్వాల్ జిల్లా సాంస్కృతిక సారధి ప్రభుత్వ కళాకారులు, తెలంగాణ…
విద్యార్థులు చిన్నప్పటినుంచే చదువుతోపాటు క్రీడలను అలవర్చుకోవాలి….రాష్ట్ర హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్
మన న్యూస్,తిరుపతి :– విద్యార్థులు చిన్నప్పటినుండే చదువుతోపాటు క్రీడలను అలవర్చుకోవాలని రాష్ట్ర హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ విద్యార్థులకు సూచించారు. గురువారం ముత్యాల రెడ్డి పల్లి లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్స్…
బాబా దర్శనంతో భక్తుల్లో మానసిక ప్రశాంతత…
మన న్యూస్,తిరుపతి, :– గురు పౌర్ణమి పురస్కరించుకొని కొంకా వీధిలోని శిరిడి సాయిబాబాను దర్శించుకోవడం వల్ల ఎంతో మానసిక ప్రశాంతత కలుగుతుందని తెలుగుదేశం పార్టీ నాయకులు, తిరుపతి కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ మాజీ డైరెక్టర్ భువన్ కుమార్ రెడ్డి అన్నారు. గురువారం…