అధిక లోడుతో విద్యుత్ అంతరాయం – హసన్పల్లి వాసుల ఆగ్రహం
మన న్యూస్, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్పల్లి గ్రామంలో గత రెండేళ్లుగా విద్యుత్ సమస్యలు తీవ్రరూపం దాల్చాయి. గ్రామంలోని ట్రాన్స్ఫార్మర్పై అధిక లోడు పడటం వల్ల తరచూ వైర్లు తెగిపడి కరెంటు సరఫరా నిలిచిపోతోంది.గ్రామస్థుల సమాచారం ప్రకారం, ఒకే ట్రాన్స్ఫార్మర్కు…
ఘనంగాప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు ..కామారెడ్డి జిల్లా అధ్యక్షులు మొట్ట పెంటయ్య
మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) మహమ్మద్ నగర్ మండలంలోని బూర్గుల్ గ్రామంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఆదివాసీ నాయకపోడ్ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు మొట్ట పెంటయ్య ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా కొమురం భీమ్ చిత్రపటానికి పూలమాల వేసి, ఆదివాసీ…
ఘనంగా ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్ జన్మదిన
మన న్యూస్, నిజాంసాగర్ (జుక్కల్), ఆగష్టు 8:నిజాంసాగర్ మండల కేంద్రంలో జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్ జన్మదిన వేడుకలను శుక్రవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి, ఒకరినొకరు తినిపించుకుంటూ ఆనందాన్ని పంచుకున్నారు.…
బంజారా భవన్ నిర్మాణానికి స్థలం కేటాయించాలి
మన న్యూస్,నిజాంసాగర్ (జుక్కల్), ఆగష్టు 7:బంజారా భవన్ మరియు మందిరం నిర్మాణం కోసం స్థలం కేటాయించాలంటూ ఎఐబిఎస్ మండల అధ్యక్షుడు గోపిసింగ్, జిల్లా ఎస్టీ సెల్ వైస్ ప్రెసిడెంట్ లోక్యా నాయక్తో పాటు తాండ వాసులు గురువారం మహమ్మద్ నగర్ తహసీల్దార్…
హసన్పల్లిలో తూతూ మంత్రంగా గ్రామసభ – అధికారులు గైర్హాజరు
మన న్యూస్,నిజాంసాగర్ (జుక్కల్), ఆగస్టు 8:మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్పల్లి గ్రామంలో గురువారం నిర్వహించిన గ్రామసభ తూతూ మంత్రంగా ముగిసింది. పంచాయతీ కార్యదర్శి రామకృష్ణ ఆధ్వర్యంలో గ్రామసభ ఏర్పాటు చేసినప్పటికీ, గ్రామానికి ప్రత్యేక అధికారి అయిన పంచాయతీరాజ్ శాఖ సాయితేజ ఒక్కసారి…
మక్తల్ మైనార్టీ గురుకుల బాలికల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన, పుడ్ ఇన్స్పెక్టర్ మౌనిక.
మన న్యూస్, నారాయణ పేట జిల్లా : పరిదిలోని మక్తల్ మైనారిటీ బాలికల గురుకుల పాఠశాలలో గురువారం ఫుడ్ ఇన్స్పెక్టర్ మౌనిక ఆకస్మిక తనిఖీ చేశారు. సామాగ్రి నాణ్యతను తనిఖీ చేశారు, వంట సిబ్బందిని ఆప్రాన్లు మరియు చేతి తొడుగులు ధరించినందుకు…
మున్సిపల్ కమిషనర్ కు ఏడవ వార్డు సభ్యుల వినతి
మన న్యూస్ నారాయణ పేట జిల్లా : ఈ నెల 9 న నారాయణపేట పట్టణంలోని ఏడవ వార్డులో జరిగే శ్రీశ్రీశ్రీ జగలింగేశ్వర స్వామి జాతర మహోత్సవం సందర్భంగా మున్సిపాలిటీ అధికారులు చెత్త బండిని ఏర్పాటు చేయాలని కోరుతూ గురువారం ఆలయ…
జాతీయ చేనేత దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేసిన,పద్మశాలి సంఘం నాయకులు.
మన న్యూస్ నారాయణపేట జిల్లా : కేంద్రం సుభాష్ రోడ్ లో గల భక్త మార్కండేయ దేవాలయం లో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేతన్నలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సంధర్బంగా వారు మాట్లాడుతూ,సంఘం సభ్యులు. ఒకప్పుడు…
తల్లిపాలు అమృతంతో సమానం: ఐసీడీఎస్ సూపర్ వైజర్ రాజేశ్వరి
మన న్యూస్,నిజాంసాగర్ (జుక్కల్), ఆగస్టు 7:తల్లిపాలు పుట్టిన బిడ్డకు అమృతంతో సమానమని ఐసీడీఎస్ సూపర్ వైజర్ రాజేశ్వరి అన్నారు.బుధవారం మహమ్మద్నగర్ మండలంలోని తుంకిపల్లి గ్రామంలోని అంగన్ వాడి కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..తల్లులు పౌష్టిక ఆహారం…
శ్రీ భక్త మార్కండేయ పల్లకిసేవ మహోత్సవ ఆహ్వానం.
మన న్యూస్, నారాయణ పేట జిల్లా : పద్మశాలి కుల భాంధవులకు మరియు నారయణ పేట పట్టణ ప్రజలకు శ్రీ భక్త మార్కండేయ స్వామి పల్లకి సేవ మహోత్సవానికి ఆహ్వానిస్తూ,స్వామి వారి పూజ కార్యక్రమలో పాల్గొనాలని దేవాలయ కమిటీ సభ్యులు కోరారు.…