ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది.. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు
మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) ప్రతి గింజలు ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులకు ఇబ్బందులు లేకుండా చేస్తుందని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు అన్నారు. నిజాంసాగర్ మండల కేంద్రంలోని బంజపల్లి, సుల్తాన్ నగర్ గ్రామంలో ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం…